బీసీ కుల, చేతి వృత్తుల వారికి ప్రభుత్వం అందించే రూ.లక్ష ఆర్థిక సాయం కార్యక్రమాన్ని జూన్ 9న సంక్షేమ సంబురాల సందర్భంగా లాంఛనంగా ప్రారంభించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ సూ�
కరీంనగర్ జిల్లాలో కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించడం ఇక్కడి ప్రజల అదృష్టమని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
స్వరాష్ట్రంలోనే మహిళల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని, ఆర్థిక అభ్యున్నతికి భరోసా కల్పిస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
Minister Gangula | పేద ప్రజలకు నిత్యావసర సరుకులను సకాలంలో అందించాల్సిన కనీస బాధ్యత, కర్తవ్యం తెలంగాణ ప్రభుత్వానికి ఎంతైతే ఉందో రేషన్ డీలర్లపై కూడా అంతే ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. పేద ప్రజల
రాజకీయ విమర్శలకు, ప్రతిపక్షాల తప్పుడు ఆరోపణలకు చెంప పెట్టులా రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పౌరసరఫరాల సంస్థ అధికార�
చేతికి వచ్చిన పంట రాళ్లపాలైంది. కోతకచ్చిన పొలంలోనే నేలవాలింది. మామిడి దెబ్బతిన్నది. రైతుల శ్రమంతా నీళ్లపాలైంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే దయనీయ పరిస్థితి. అకాల వర్షాలు, వడగండ్లు రైతన్నకు అపార నష్టాన్ని కల�
ఎన్నికేదైనా గెలుపు తమదేనని, ముచ్చటగా మూడోసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి తీరుతామని తేల్చిచెప్పింది. రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష
రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి జిల్లాలో పండుగలా జరిగింది. ఊరూ వాడా అంబరాన్నంటింది. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్లో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన వేడుక, మహనీయుడి�
Praksh Amedkar | కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో దళితబంధు యూనిట్లను రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్ శుక్రవారం పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హుజూరాబాద్�
‘దళితులను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఉన్నత స్థానానికి తీసుకెళ్లేందుకు తెచ్చిందే దళితబంధు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న ఈ పథకం బృహత్తరమైంది. సమాజంలో సమానత్వాన్ని పెంచింది
Minister Srinivas Yadav | ప్రధానికి రాష్ట్రానికి వచ్చి ఏమైనా ప్రాజెక్టులు ఇస్తారనుకుంటే.. కేవలం తిట్టిపోయిండని మంత్రులు శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ విమర్శించారు. బీఆర్ఎస్ ఎల్పీలో మంత్రి తలసాని శ్రీనివాస్ య
దేశ ప్రజల సంక్షేమమే శ్రేయస్సుగా భావించి, వారి అభ్యున్నతి కోసం అనుక్షణం పాటుపడ్డ మహనీయుల సేవలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. మాజీ ఉ