మహిళల సంక్షేమం, ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. స్థానిక 19వ డివిజన్లో నిర్మించిన మహిళా సంఘ భవన�
గురుకుల విద్యార్థులు చదువులోనే కాదు క్రీడల్లోనూ తమదైన ప్రతిభ చాటుతున్నారు. వెన్నుతట్టి ప్రోత్సహించాలే కానీ అద్భుతాలు సృష్టిస్తామంటూ చేతల్లో నిరూపిస్తున్నారు. మహాత్మ జ్యోతిబా పులే పాఠశాల(చార్మినార్)
మట్టినే నమ్ముకొని కాయకష్టం చేసే రైతుల నోట్లో కేంద్రం మట్టి కొడుతున్నది. ఓవైపు మార్కెట్లను మూసివేస్తూ... మరోవైపు ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనుగోళ్లను బంద్ చేస్తూ రైతులు పంటలను అమ్ముకొనే దారి లేకుండా చేస్తు�
హైదరాబాద్ : వెనుకబడిన వర్గాల స్ఫూర్తిదాత ప్రధాన బాబు బిందేశ్వరి ప్రసాద్ మండల్ అని మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు. ఆగస్టు 25న బీపీ మండల్ జయంతి సందర్భంగా.. ఆయన సేవలను స్మరించుకున్నారు. బిహార్లో యాదవ వ�