ధాన్యం కొనుగోళ్లను కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించే ప్రయత్నంలో ఉందని, ఎట్టి పరిస్థితులోనూ కేంద్ర చర్యలను అడ్డుకుని రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమల�
తెలంగాణ ప్రగతి ఓర్వలేకనే కొందరు కుట్రలకు తెరదీశారు. అలాంటి విచ్ఛిన్నకర శక్తులను ప్రజలు తిప్పికొట్టాలి. తెలంగాణ ప్రజలు సగర్వంగా తలెత్తుకునే, సంతోషకరంగా ఉండే దినోత్సవమిది.
హైదరాబాద్ : రాష్ట్రంలో క్రమశిక్షణకు మారుపేరుగా మహాత్మా జ్యోతిరావుపూలే గురుకులాలు నిలువడం అభినందనీయయమని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అం�
కుల సంఘాల భవనాలకు విలువైన స్థలాలు కేటాయింపు మంత్రి గంగుల కమలాకర్ 11 బీసీ కుల సంఘాలకు స్థల పట్టాల పంపిణీ పూర్తి పాల్గొన్న మంత్రులు శ్రీనివాస్రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి హైదరాబాద్, సెప్టెంబర్ 8 (
బీమా సంస్థను రోడ్డుమీదికి తెచ్చిన కేంద్ర ప్రభుత్వం మంత్రి గంగుల మండిపాటు విద్యానగర్/బొల్లారం, సెప్టెంబర్ 5 : ‘ఎల్ఐసీ మా కుటుంబ సంస్థ. ఇందులోని ఏజెంట్లు, ఉద్యోగులకు టీఆర్ఎస్ అండగా ఉంటుంది. ఇది వ్యక్తు
కరీంనగర్ కార్పొరేషన్, ఆగస్టు 21 : పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒకరూ కృషి చేయాలని, ఇందులో భాగంగా బాధ్యతగా మొక్కలు నాటి వాతావరణాన్ని కాపాడాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సూచి
ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో అద్భుతమైన సేవలు అందుతున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం నాడు స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా జిల
పట్కారీ భవన శంకుస్థాపనలో మంత్రి గంగుల ఉప్పల్, ఆగస్టు 14: బీసీల ఆత్మగౌరవం పెంచిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఉప్పల్లోని భగాయత్లో ఆదివారం పట్కారీ కుల భవ
ప్రజలు, యువతలో దేశభక్తి భావన పెంపొందేలా స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని అధికారులను రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. ఆగస్టు 15న ప్రతి ఇంటిపైనా జాతీయ జె�
Minister Gangula kamalakar | లియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవారిని మంత్రి గంగుల కమలాకర్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న ఆయన.. సోమవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో
హైదరాబాద్ : రాష్ట్ర బీసీ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ కరోనా బారినపడ్డారు. తేలికపాటి లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్గా తేలింది. దీంతో ఆయన ఐసోలేషన్లో ఉన్నారు. తేలికపాటి లక్షణాల�
కరీంనగర్ : తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా నిలుస్తుందని బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. జిల్లాకేంద్రంలోని కార్ఖానాగడ్డ అంబేద్కర్ మెమోరియల్ క్లబ్లో రూ.52లక్షలతో నూతన
దళితుల ఆర్థిక ప్రగతికి సీఎం కేసీఆర్ తెచ్చిన దళితబంధు పథకాన్ని దిగ్విజయంగా అమలు చేస్తున్నాం. ఇప్పటికే పెద్ద సంఖ్యలో లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేశాం. నిన్నటి దాకా కూలీలుగా పనిచేసిన వారిని ఓనర్లుగా మ�