హైదరాబాద్ : యాసంగి ధాన్యం సేకరణపై ఎఫ్సీఐ జనరల్ మేనేజర్ దీపక్ శర్మతో రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ భేటీ అయ్యారు. సమావేశంలో పౌర సరఫరాల శాఖ కమిషన్ అనిల్కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నా
ముందుగా ఉమ్మడి నల్లగొండ, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు రైతులకు టోకెన్లు.. వారి మొబైల్కు ఓటీపీ రాష్ట్ర సరిహద్దుల్లో 51 చెక్పోస్టుల ఏర్పాటు రా రైస్ కొనిపించే బాధ్యత బండి, కి
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఎల్లుండి నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేది ల�
అబద్ధం: గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలలకు దొడ్డు బియ్యం పంపిణీ చేస్తున్నట్టు పలు పత్రికల్లో వచ్చిన వార్తలు అవాస్తవం. నిజం: గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలలకు సన్నబియ్యమే పంపిణీ చేస్తున్నామన
కరీంనగర్ : యాసంగిలో తెలంగాణ రైతులు పండించిన వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని మంత్రి గంగుల సమక్షంలో కరీంనగర్ జడ్పీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. తీర్మానానికి సంబంధించిన కాపీని ప్రధాని నరేంద్ర �
కుల సంఘాల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని మంత్రి గుంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం రవీంద్రభారతిలో మున్నూరుకాపుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మ�
Minister Gangula kamalakar | బీజేపీ యూపీ, గుజరాత్, బీహార్ సంస్కృతిని నమ్ముకున్నదని మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. తమపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు
తెలంగాణ.. మరో దివ్యక్షేత్రానికి వేదిక కాబోతున్నది. కరీంనగర్లో వేంకటేశ్వరస్వామి గుడి నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం ముందుకొచ్చింది. ఈ ఆలయ నిర్మాణం కోసం సీఎం కేసీఆర్ కరీంనగర్లో 1
కరీంనగర్ : చేనేత వస్త్రాలను ధరించి చేనేత కార్మికులకు ప్రోత్సాహం అందించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం కోర్టు చౌరస్తా వద్దగల శ్రీ రాజరాజేశ్వర కల్యాణ మండపంలో చేనేత, జౌళీ శాఖ కర�
కరీంనగర్ : అన్ని మతాల వారికి వైకుంఠ ధామాలకు స్థలాలు ఇచ్చి వైకుంఠ ధామాలు నిర్మింప చేస్తున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.బుధవారం హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నూ
Dalitha bandhu| నిన్న కూలీలు, వాహన డ్రైవర్లుగా పనిచేసిన వారు నేడు వాహనాలకు యజమానులుగా మారడం గొప్ప విషయమని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్ దళిత బంధు (Dalitha bandhu) పథకం ప్�
ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ రాష్ట్రం ఆల్ టైం రికార్డు సాధించి, దేశంలోనే మూడో స్థానంలో నిలిచిందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. వానకాలం సీజన్లో ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడూ లేనంతగా అత్యధి�
కేంద్రం అసమర్థతను దేశానికి చాటుతం నిప్పులు చెరిగిన రాష్ట్ర మంత్రులు సీఎం కేసీఆర్తో చర్చించి భవిష్యత్తుకార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడి హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఈ వానకాలం సీజ