Gangula Kamalakar | బీజేపీకి ప్రత్యామ్నాయంగా సీఎం కేసీఆర్ను దేశ ప్రజలు చూస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
సింగరేణి నివాస స్థలాలకు పట్టాలిచ్చి.. ఈ ప్రాంత ఆడబిడ్డల కండ్లల్లో ఆనందం చూశామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలి�
బీసీలు వెనుకబడ్డవారు కాదని, గత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకకు నెట్టేయబడ్డారని, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సాహంతో బీసీలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది టీఆర్ఎస్ మాత్రమేనని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ కొత్తపల్లి మండలం ఆసిఫ్నగర్లో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్త�
కేసీఆర్ కుటుంబమంతా ప్రజలెన్నుకొన్న నేతలే మంత్రులు తలసాని, గంగుల హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): ప్రజల్లో ఎవరి బలం ఎంతో తేల్చుకొనేందుకు లోక్ సభను రద్దు చేయాలని, సీఎం కేసీఆర్తో మాట్లాడి తాము అసెంబ్లీన�
హైదరాబాద్ : వెనుకబడిన తరగతుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసి గొప్పగొప్ప పథకాలు అమలు చేస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం బీఆర్ అంబేద్కర్
మొగ్దుంపూర్లో డబుల్ బెడ్రూం ఇండ్లను అట్టహాసంగా ప్రారంభించిన మంత్రి గంగుల లబ్ధిదారులకు పట్టాల అందజేత ..పక్క చిత్రంలో కేసీఆర్ కటౌట్తో నవ్వుతూ కనిపిస్తున్న మహిళ పేరు వడ్లూరి లక్ష్మి. వ్యవసాయ కూలీ. ఊరు
BC Study circle | గడిచిన 75 ఏండ్లలో బీసీలను ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సీఎం కేసీఆర్ బీసీల అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో రెండు వందల బీసీ గురుకులాలను
ధాన్యం కొనుగోలుకు ఎలాంటి ఇబ్బందులు లేవు సంచులు, టార్పాలిన్ల కొరత లేదు సమస్యలపై ఫిర్యాదు చేయాల్సిన ఫోన్ నంబర్ 1800 425 00333 తుఫాన్ వేళ అప్రమత్తంగా ఉండాలి ఇప్పటికి 11 లక్షల టన్నులు కొన్నాం అధికారులతో మంత్రి గంగ
హైదరాబాద్ : యాసంగి ధాన్యం సేకరణపై మంత్రి గంగుల కమలాకర్ శుక్రవారం మిల్లర్స్ అసోసియేషన్, మిల్లర్లతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లపై చర్చలు సఫలమయ్యాయి. ధాన్యం అన్లోడింగ్కు మిల్లర్లు �
‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా సర్కారు స్కూళ్ల అభివృద్ధికి మంత్రి గంగుల కమలాకర్ చేయూతనిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోని ఏదైనా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు తన సోదరుడి పేరిట రూ.20 లక్షల వ�
తెలంగాణ ప్రత్యేక వాతావరణ పరిస్థితుల దృష్ట్యా యాసంగి ధాన్యం కస్టం మిల్లింగ్ సమయంలో అనవసర సమస్యలు సృష్టించొద్దని ఎఫ్సీఐ అధికారులను పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ కోరారు.