Minister Gangula Kamalakar | ఢిల్లీ పాలకుల కన్ను తెలంగాణపై పడిందని పౌర సరఫరాల మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట�
కరీంనగర్ జిల్లాలో ప్రారంభించిన అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర బీసీ సం క్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం క రీంనగర్లో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్�
రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ రూరల్ మం డలంలోని పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
దేశంలోని ఏ రాష్ట్రంలో లేనంతగా తెలంగాణలో పంట పండిందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కరీంనగర్ రూరల్ మండలం నగునూర్, చామన్పల్లి, చెర్లభూత్కూర్, దుర్షేడు గ్రామాల్లో శుక్రవారం మంత్ర�
కరీంనగర్ మండలం చేగుర్తి టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దుర్శేడ్ మార్కెట్ కమిటీ సింగిల్ విండో చైర్మన్ బల్మూరి ఆనందరావు (55) సోమవారం ఉదయం గుండెపోటుతో మృతిచెందారు.
Minister Gangula Kamalakar | బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ కల సాకారమైందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సీఎం కేసీఆర్ అభినవ అంబేద్కర్ అని చెప్పారు. అంబేద్కర్
గత వానకాలం(2021-22) సీజన్ సీఎమ్మార్ గడువును నవంబర్ 30 వరకు భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) పొడిగించింది. గత వానకాలంలో 70.22 లక్షల టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది.
ఈ నెల మూడో వారం నుంచి ధాన్యం కొనుగోళ్లు చేపట్టేందుకు పౌరసరఫరాలశాఖ సిద్ధమవుతున్నది. ఈ వానకాలం సీజన్లో రికార్డు స్థాయిలో 65.54 లక్షల ఎకరాల్లో వరి సాగైన నేపథ్యంలో సుమారు 1.30-1.40 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుత�
ఆంధ్రా నాయకులు పచ్చని సంసారంలో చిచ్చుపెట్టాలని చూస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. జగన్ పార్టీ బీజేపీకి బీ టీమ్ అని, కేసీఆర్ కుటుంబంలో చిచ్చుపెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించార�
Minister Gangula Kamalakar | కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సహకారంతో, తారా ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కరీంనగర్ కళోత్సవాలు రెండో ర�
Minister Gangula | వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు.. పచ్చని తెలంగాణలో చిచ్చుపెట్టొద్దని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ ఏపీ ప్రభుత్వ పెద్దలకు సూచించారు. కరీంనగర్లో మంత్రి మీడియా
Minister Gangula Kamalakar | తెలంగాణ ప్రభుత్వం ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని, సీఎం కేసీఆర్ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉంటారని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సికింద్రాబాద్లోని హరిహర కళ�