‘ఎదురులేని నేత కేసీఆర్. సీమాంధ్ర కుట్రలను ఛేదించి రాష్ర్టాన్ని సాధించిన నాయకుడు ఆయన. తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని కీలక మలుపు తిప్పిన ఆమరణ దీక్ష చరిత్రలో ఒక అపూర్వ ఘట్టంలా నిలిచిపోతుంది.
ఆర్ అండ్ బీ అతిథి గృహం నిర్మాణ పనుల్లో వేగం పెంచి, జనవరిలోగా అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు.
దళితుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రారంభించిన దళిత బంధు పథకాన్ని దుర్వినియోగం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని బీసీ సంక్షేమ ,పౌర సరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్
Karimnagar Cable bridge | కేబుల్ వంతెన అప్రోచ్ రోడ్డు పనులను డిసెంబర్ 31లోగా పూర్తి చేసి.. ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. టూరిజం శ�
మన కరీంనగర్లో నేడు ప్రాపర్టీ షో ప్రారంభం కాబోతున్నది. ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టు డే’ సంయుక్తంగా రెవెన్యూ గార్డెన్స్లో రెండు రోజుల పాటు కొనసాగనున్నది.
ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ శరవేగంగా, సజావుగా కొనసాగుతున్నదని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఇప్పటికే 4.16 లక్షల మంది రైతుల నుంచి దాదాపు 26 ల�
minister gangula | సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా జరుగుతుందని పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఇప్పటి వరకు 6,129 కొనుగోలు కేంద్రాల్లో 26లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొ�
ఎమ్మెల్సీ కవితను సీఎం కేసీఆర్ బిడ్డగా కాకుండా తెలంగాణ ఆడబిడ్డగా చూడాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ..
Minister Gangula Kamalakar | కార్పొరేట్కు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ మాతా శిశు ఆసుపత్రిలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి ఝావేరియా, అదనపు కలెక్టర్ గరిమా
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో కరీంనగర్ ప్రాంతం సస్యశ్యామలంగా మారుతుందని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి కమలాకర్ పేర్కొన్నారు.
తెలంగాణను దోచుకునేందుకు ఢిల్లీ పాలకులు, ఆంధ్ర నాయకులు కుట్రలు పన్నుతున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. ఢిల్లీ పాలకులు ఎంత విషం చిమ్మినా తెలంగాణలో అభివృద్�
Gangula Kamalakar | దేశానికి ప్రధానిగా ఉన్న మోదీ ప్రతిపక్ష నాయకుడిలా మాట్లాడటం సరికాదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఢిల్లీ పాలకులు ఎంత విషం చిమ్మినా రాష్ట్రంలో అభివృద్ధి ఆగదని స్పష్టం చేశారు.
మంత్రి గంగుల కమలాకర్ ఇంటిపై ఈడీ, ఐటీ దాడులు చేసి ఏం తేల్చిందో చెప్పాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బీ వినోద్కుమార్ డిమాండ్ చేశారు. మంత్రి మీద బురద చల్లాలనే ఉద్దేశంతోనే ఇలాంటి కుట్రలు జరుగుతు