ప్రతినెలా నిధులు విడుదల చేస్తామని ఆరోగ్యశాఖ మంత్రి, హెల్త్ సెక్రటరీ, ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో ఇచ్చిన హామీ నీటి మూటగానే మారిందని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ దవాఖానలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
హైదరాబాద్లోని సనత్నగర్ టిమ్స్ను డిసెంబర్లో ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అధికారులు అక్టోబర్ చివరి నాటికి భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలి.
నర్సింగ్ స్కూళ్లు, కాలేజీల్లో అనేక అవకతవకలు జరుగుతున్నాయని వెంటనే విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని క్రైస్తవ జనసమితి అధ్యక్షుడు ప్రేమ్కుమార్ డిమాండ్చేశారు.
మంత్రి దామోదర రాజనర్సింహతోపాటు కాంగ్రెస్ కు చెందిన ముగ్గురు అసంతృప్త ఎమ్మెల్యేలు ఒకేసారి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ కావడం హాట్టాపిక్గా మారింది. సీఎం రేవంత్పై అసంతృప్త ఎమ్మెల్యేల
రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు మంగళవారం అర్ధరాత్రి నుంచి నిలిచిపోయాయి. రూ.1,400 కోట్ల బకాయిల చెల్లింపులో సర్కారు జాప్యం చేయడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ దవాఖానల అసోసియేషన
2030 నాటికి జిల్లా కేంద్రాల్లోనే పూర్తిస్థాయిలో రీజినల్ క్యాన్సర్ సెంటర్లను అందుబాటులోకి తేనున్నట్టు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు.
బీఆర్ఎస్ సభ్యుల నిరసనల మధ్యే ప్రభుత్వం శాసనమండలిలో పలు బిల్లులను ప్రవేశపెట్టింది. సోమవారం ఉదయం 10 గంటలకు సమావేశమైన తర్వాత మున్సిపల్ చట్టసవరణ, ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీల ఏర్పాటు బిల్లును మంత్రి
రాష్ట్రంలోని వివిధ బోధనాసుపత్రులకు వైద్య పరికరాలను సరఫరా చేసిన సప్లయర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం మొండి చెయ్యి చూపుతున్నది. వారికి చెల్లించాల్సిన దాదాపు రూ.49 కోట్ల బిల్లులను పెండింగ్లో పెట్టింది.
మెడిసిన్ విషయంలో తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇచ్చే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డ్రగ్ అండ్ కంట్రోల్ అథారిటీ అధికారులను వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.