Sigachi industry | పాశమైలారం పేలుడు(Sigachi industry) ఘటనలో ఆచూకీ గల్లంతైనవారు బతికే అవకాశాలు తక్కువగా ఉన్నాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.
యోగా డే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని అధికారులకు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో శనివారం నిర్వహించనున్న ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా’ �
తెలంగాణలోని 26 మెడికల్ కాలేజీల్లో మౌలిక వసతుల లేమిపై జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సరైన హాస్టల్ భవనాలు లేవని, అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉందని ఆక్షేపించింది.
ఇప్పటివరకు ఉన్నతాధికారులు, వారి కుటుంబ సభ్యుల డెలివరీలు మాత్రమే ప్రభుత్వ దవాఖానలో జరగ్గా, మొట్టమొదటిసారిగా కరీంనగర్ కలెక్టర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన దవాఖాన (జీజీహెచ్)లో సర్జరీ చేసుకొని అ
రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన జహీరాబాద్ దవాఖానలో సెల్ఫోన్ లైట్ వెలుతురులో చికిత్స అంశానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీజీడీఏ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నరహరి, టీవీవీపీ �
సంగారెడ్డి కలెక్టరేట్లో ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్లు, జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమీక్షకు మంత్రులు దామోదర రాజనర్సింహా, కొండా సురేఖ హాజరయ్యారు. అయితే, సమావేశంలో మంత్రి దామోదర రాజనర్
మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లోని ప్రభుత్వ దవాఖానల పనితీరు బాగాలేదని.. సాక్షాత్తు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, ఉమ్మడి పాలమూరు జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ ఎదుట అధికార పార్టీకి చెందిన ఇద్దర
సంగారెడ్డి జిల్లాలో ఈనెల 23న సీఎం రేవంత్ పర్యటిస్తారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. సీఎం పర్యటనపై మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవ
సంగారెడ్డి నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధ్దికి ప్రభుత్వం నిధులు మం జూరు చేసింది. ఇటీవల వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆయా పనులకు అధికారికంగా భూమిపూజ చేసి నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు.
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సాన్పల్లిలోని ఏడుపాయల జాతరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. బుధవారం మంత్రి దామోదర రాజనర్సింహ అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించి జాతరను ప్రారంభిస్తారు.