రాష్ట్రంలో ఏడాదిలోగా వైద్య కళాశాలల భవనాలతోపాటు దవాఖానాలకు సంబంధించిన నిర్మాణాలు పూర్తి అవుతాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.
ఆరోగ్య మంత్రి గారూ.. మా ఆరోగ్యాలను పాడు చేయొద్దు అంటూ మంత్రి దామోదర రాజనర్సింహను బీఆర్ఎస్ నాయకులు వేడుకున్నారు. మహానగరం చెత్తతో మా అనారోగ్యాలకు కారణం కావొద్దంటూ అఖిలపక్షాల నాయకులు విజ్ఞప్తి చేశారు. గు
Revanth Reddy | సీఎం రేవంత్రెడ్డి, వైద్యారో గ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మధ్య దూరం మరింత పెరిగిందా?.. అం టే ప్రస్తుత పరిణామాలను బట్టి అవుననే అనిపిస్తున్నది.
దవాఖానల్లో మందుల కొరత లేదని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. హైదరాబాద్లోని ఎంసీహెచ్ఆర్డీలో సోమవారం ఫార్మసీ, ఈ-ఔషధీ వర్షాప్ను మంత్రి ప్రారంభించారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంగారెడ్డి జిల్లా పర్యటనకు జిల్లా కు చెందిన కాంగ్రెస్ అగ్రనేతలు దామోదర రాజనర్సిం హ, జగ్గారెడ్డి దూరంగా ఉన్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జ�
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వేతనం రూ.18 వేలకు పెంచడంపై ఆశాకార్యకర్తలు పట్టువీడటం లేదు. అరెస్టులు, బెదిరింపులతో ప్రభుత్వం అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నా తమ పోరాటాన్ని ఆపడం లేదు.
పర్యాటక కేంద్ర ంగా సింగూరు అభివృద్ధి చెందుతోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.ఆదివారం సింగూరు ప్రాజెక్టును ఇండియా సీఎస్ఆర్, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అధికారి మిచెల్
తాము అధికారంలోకి వచ్చి సంవత్సరమే అయిందని, ఏడాదిలోనే అ ద్భుతాలు జరిగిపోతాయా? అని సీఎం రే వంత్రెడ్డి ప్రశ్నించారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సోమవారం హైదరాబాద్లో నిర్వహించిన ఆరోగ్య ఉత్సవా ల్లో సీ�
రాష్ట్ర వైద్యరంగంలో ‘పాలన’ గాడితప్పింది. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం, అవినీతి, నిధుల లేమితో అస్తవ్యస్తంగా మారింది. డీపీహెచ్, డీఎంఈ, ఎన్హెచ్ఎం, టీజీఎంఎస్ఐడీసీ.. ఇలా ప్రతీ విభాగంలో వివాదాలు, సమస్యలు రాజ్�
మంచిర్యాల జిల్లాలో ఎప్పుడు మంత్రుల పర్యటన ఉన్నా.. కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాలను బయటపెట్టేందుకే అన్నట్లుగా ఉంటుంది. రాష్ట్ర మంత్రుల పర్యటన ఉన్న రోజు స్థానిక నాయకుల మధ్య అంతర్గత గొడవలు ఏదో ఒక రక
వీధివ్యాపారుల నుంచి కార్పొరేట్ హోటళ్ల వరకు ప్రతి ఒక్కరూ నాణ్యతతోపాటు పరిశుభ్రత కూడా పాటించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టంచేశారు. హైదరాబాద్ వెంగళ్రావునగర్లోని ఇండియన్ ఇన్�
అమ్రాబాద్ టై గర్ రిజర్వ్ ఫారెస్ట్లో సఫారీ యాత్ర షురూ అయ్యింది. మంగళవారం స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ, అటవీ శాఖాధికారులతో కలిసి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఫర్హాబాద్ ముఖద్వారం నుంచి ప్
రైతు లు ఎదుర్కొంటున్న పంట రుణమాఫీ సమస్యలపై బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్లో మంత్రులు దామోదర్ రాజనర్సింహ, కొండా సురేఖ నిర్వహించిన సమీక్షా సమావేశంలో లోతుగా చర్చించలేదు.