ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వేతనం రూ.18 వేలకు పెంచడంపై ఆశాకార్యకర్తలు పట్టువీడటం లేదు. అరెస్టులు, బెదిరింపులతో ప్రభుత్వం అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నా తమ పోరాటాన్ని ఆపడం లేదు.
పర్యాటక కేంద్ర ంగా సింగూరు అభివృద్ధి చెందుతోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.ఆదివారం సింగూరు ప్రాజెక్టును ఇండియా సీఎస్ఆర్, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అధికారి మిచెల్
తాము అధికారంలోకి వచ్చి సంవత్సరమే అయిందని, ఏడాదిలోనే అ ద్భుతాలు జరిగిపోతాయా? అని సీఎం రే వంత్రెడ్డి ప్రశ్నించారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సోమవారం హైదరాబాద్లో నిర్వహించిన ఆరోగ్య ఉత్సవా ల్లో సీ�
రాష్ట్ర వైద్యరంగంలో ‘పాలన’ గాడితప్పింది. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం, అవినీతి, నిధుల లేమితో అస్తవ్యస్తంగా మారింది. డీపీహెచ్, డీఎంఈ, ఎన్హెచ్ఎం, టీజీఎంఎస్ఐడీసీ.. ఇలా ప్రతీ విభాగంలో వివాదాలు, సమస్యలు రాజ్�
మంచిర్యాల జిల్లాలో ఎప్పుడు మంత్రుల పర్యటన ఉన్నా.. కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాలను బయటపెట్టేందుకే అన్నట్లుగా ఉంటుంది. రాష్ట్ర మంత్రుల పర్యటన ఉన్న రోజు స్థానిక నాయకుల మధ్య అంతర్గత గొడవలు ఏదో ఒక రక
వీధివ్యాపారుల నుంచి కార్పొరేట్ హోటళ్ల వరకు ప్రతి ఒక్కరూ నాణ్యతతోపాటు పరిశుభ్రత కూడా పాటించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టంచేశారు. హైదరాబాద్ వెంగళ్రావునగర్లోని ఇండియన్ ఇన్�
అమ్రాబాద్ టై గర్ రిజర్వ్ ఫారెస్ట్లో సఫారీ యాత్ర షురూ అయ్యింది. మంగళవారం స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ, అటవీ శాఖాధికారులతో కలిసి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఫర్హాబాద్ ముఖద్వారం నుంచి ప్
రైతు లు ఎదుర్కొంటున్న పంట రుణమాఫీ సమస్యలపై బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్లో మంత్రులు దామోదర్ రాజనర్సింహ, కొండా సురేఖ నిర్వహించిన సమీక్షా సమావేశంలో లోతుగా చర్చించలేదు.
Drug inspectors | నకిలీ మందుల నివారణకై నిరంతర పర్యవేక్షణ కోసం నూతనంగా డ్రగ్ ఇన్స్పెక్టర్స్ నియామకాలను చేపట్టిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనరసింహ(Damodar Rajanarsimha) అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 27 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఖాళీగా ఉన్న 4,356 టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి వైద్యారోగ్య శాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిని కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ప్రతిపాదికన
హైదరాబాద్ నగరం మెడికల్ వ్యాల్యూ టూరిజం డెస్టినేషన్గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. సోమవారం పశ్చిమ ఆస్ట్రేలియా ప్రభుత్వ ఆరోగ్యశాఖ మంత్రి �
అర్హులైన ప్రతిఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామని రాష్ట్ర వైద్యారోగ్యశాఖల మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. చేగుంట ఎంపీపీ కార్యాలయంలో ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి శనివారం పాల్గొన్నారు.