పవిత్ర ధనుర్మాసం సోమవారం ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భక్తులు అత్యంత భక్తి ప్రపత్తులతో జరుపుకున్నారు. జిల్లా వ్యాప్తంగా సర్వాంగ సుందరంగా ముస్తాబైన వైష్ణవాలయాల్లో స్వామి ఉత్త
ఖమ్మం నియోజకవర్గంలోని ఏకైక మండలంగా ఉన్న రఘునాథపాలెం అభివృద్ధికి పెద్దపీట వేసినట్లు మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. మండలంలోని ఈర్లపూడి, లచ్చిరాంతండా, దొనబండ గ్రామాల్లో రూ.88.75 లక్షల వ్యయంతో నిర�
రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా నేటి నుంచి యాసంగి సాగుకు సంబంధించిన పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నది.
అనారోగ్యంతో బాధపడుతున్న పలువురికి వైద్యఖర్చుల కోసం సీఎం సహాయనిధి(సీఎంఆర్ఎఫ్) ఎల్వోసీ చెక్కులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ బుధవారం పంపిణీ చేశారు.
కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే కాబోయే అమ్మకు పోషకాలు అందాలి. అప్పుడే బిడ్డ బలవర్ధకంగా జన్మిస్తాడు. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాడు. అలాంటి ఆరోగ్యవంతమైన సమాజం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక చర్యలు తీసుకుంటు�
సీఎం కేసీఆర్తోనే గ్రామాభివృద్ధి సాధ్యమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. రఘునాథపాలెం మండలం పాపటపల్లిలో శుక్రవారం ఆయన రూ.2.51 కోట్ల వ్యయంతో నిర్మించిన 30 డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్ర�
స్వచ్ఛత కార్యక్రమాల నిర్వహణపై భద్రాద్రి జిల్లాకు జాతీయస్థాయి అవార్డు రావడం సంతోషంగా ఉందని, ఈ అవార్డు మన బాధ్యతను మరింతగా పెంచిందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, పంచాయతీరాజ్శాఖ మంత్రి
టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సమగ్రాభివృద్ధి సాధ్యమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ఖానాపురంలో బుధవారం ఆయన పర్యటించారు. రూ.20 లక్షలతో నిర్మించిన పంచ�
ఖమ్మం నగరంలో కోట్లాది రూపాయల నిధులతో నిర్మిస్తున్న అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆదేశించారు. నిర్మాణాల సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ప్రజా�
పూలను పూజించ పండుగ మనదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అని అన్నారు. పండుగ పూట సంతోషంగా ఉండేందుకే ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభ�
ఇటీవల గోదావరి వరదలు వచ్చి భద్రాచలం వద్ద ప్రజలు నిరాశ్రయులవుతుంటే సీఎం కేసీఆర్ దేవుడిలా వచ్చి అక్కడి వారిని రక్షించారని రాష్ట్ర రవాణా శాఖ మంతి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. జోరున వర్షం కురుస్తున్