ఖమ్మం నగరం అభివృద్ధిలో దూసుకుపోతున్నది.. హైదరాబాద్కు దీటుగా రూపుదిద్దుకుంటున్నది. సీఎం కేసీఆర్, రాష్ట్ర మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ సహాయ సహకారాలతో మంత్రి అజయ్కుమార్ నగరంలో అభివృద్ధిని పరుగులు ప�
శనివారం ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో రూ.43.97 లక్షల విలువైన స్కూటర్లు, బ్యాటరీ ట్రై సైకిళ్లు, ఇతర సహాయ ఉపకరణాలను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్.. వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ కే వాసుదేవరెడ�
హైదరాబాద్, జనవరి 31 : పద్మశ్రీ అవార్డు గ్రహీత, కిన్నెర కళాకారుడు మొగిలయ్యను సోమవారం బస్భవన్లో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సన్మానించారు. సామాన్య కుటుంబం �
Medaram Jatara | ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు మేడారం మహాజాతర కొనసాగనుందని తెలిపారు. మేడారం జాతర సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతామని ప్రకటించారు. ఈ నెల
ఖమ్మం : అనతి కాలంలోనే జిల్లా ప్రజల మన్ననలు పొందిన శ్రీబాలాజీ ఎస్టేట్స్ రియల్ రంగంలో నమ్మకానికి మారుపేరుగా నిలిచిందని రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. శ్రీబాలాజీ ఎస్టేట్స్ నూతన సంవత�
ఖమ్మం : కళ్లుండి చూడలేని.. చెవులు ఉండి వినలేని బీజేపీ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగలకపోదన్నారు మంత్రి అజయ్ కుమార్. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, తెలంగాణలో పండిన వరిధాన�
ఖమ్మం : అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాల ద్వారా మంజూరైన రూ.45 లక్షల విలువైన 45 చెక్కులను మంత్రి ప�
Lakhimpur Kheri Violence | ఉత్తరప్రదేశ్లోని లఖీంపూర్ ఖేరీలో జరిగిన హింసాకాండ దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. కేంద్ర సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు చెందిన కారు కొందరు రైతులను తొక్కేయడంతో ఈ హిం�
మంత్రి పువ్వాడ | తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతోనే అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు
ఐడీటీఆర్కు సీఎం కేసీఆర్ ప్రారంభోత్సవం | ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ (ఐడీటీఆర్)ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు.