రాష్ట్రంలో వరదల వల్ల నష్టపోయిన వారికి నష్టపరిహారం, వారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చెప్పారు. శాసనమండలిలో మంగళవారం రాష్ట్రంలో అతి�
అలా చేస్తే పర్యావరణ పరిరక్షణకు పాటుపడినట్లే.. మట్టి విగ్రహాల పంపిణీలో మంత్రి అజయ్కుమార్ ఖమ్మం/ ఖమ్మం ఎడ్యుకేషన్, ఆగస్టు 30: పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని రాష్ట్
భివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా అగ్రగామిగా నిలిచిందని, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడమే ప్రధాన లక్ష్యంగా సీఎం కేసీఆర్ సారథ్యంలోని ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర రవాణా శాఖ మంత్ర�
ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేలా జాతీయ జెండా ప్రదర్శన నిర్వహిస్తున్నామని రాష్ట్రరవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. కొత్తగూడెం జిల్లాకేంద్రంలోని రైల్వేస్టేషన్లో శనివారం కలెక్టర్ అనుద�
ఆడపిల్లల కోసం అనేకానేక పథకాలు అమలు చేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. పాపగా పుట్టినప్పటి నుంచి యువతిగా పెళ్లిపీటలెక్కే వరకూ
‘వరద బాధితులెవరూ అధైర్య పడొద్దు. అందరికీ ప్రభుత్వం అండగా ఉంటుంది.’ అంటూ ధైర్యం చెప్పారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్. భద్రాచలం పట్టణంతోపాటు దుమ్ముగూడెం, పర్ణశాల ప్రాంతాల్లో ఇటీవల వచ్చి�
భారీ వర్షాలు, ఎగువ ప్రాజెక్టుల నుంచి వస్తున్న ప్రవాహం వల్ల గోదావరికి వరద ఉధృతి పెరుగుతోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మ
ఊర్లోకి సీసీ రోడ్లు వచ్చినయ్.. రోడ్డు పక్కన చెత్త మాయమైంది.. ఊగులాడే విద్యుత్తు వైర్లు లేకుండా పోయినయ్.. మురుగు కాలువలు మంచిగైనయ్.. పనికిరాని బోరుబావులు మూతవడ్డయ్.. వైకుంఠ ధామాలకు కరెంటొచ్చింది.. అవసరం �
ఖమ్మం : ఇవాళ మన దేశంలో ఏం జరుగుతుందో యువత ఆలోచించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఐటీ, మున్సిపాలిటీ శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. ప్రపంచంలో జరుగుతున్న చర్చ గురించి అందరూ ఆలోచించాలి. నిన్న ప్రార్థన�
పల్లె, పట్టణ ప్రగతి నిర్వహణతో గ్రామాల, పట్టణాలు, నగరా ల రూపురేఖలు మారుతున్నాయి. పల్లెలు అభివృద్ధికి పట్టుకొమ్మలుగా, పట్టణాలు అభివృద్ధికి ఆనవాళ్లుగా మా రాయి. పల్లె, పట్టణ ప్రగతిలో భాగంగా మంగళవారం రాష్ట్ర ర
పుస్తకానికి ఉన్న విలువ ప్రపంచంలో మరే వస్తువుకూ ఉండదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఈ పుస్తకాల వల్లనే తెలంగాణ చరిత్ర మనగలిగిందని గుర్తుచేశారు. ఉద్యమనేత కేసీఆర్ను నడిపించింది కూడా పుస�
హైదరాబాద్ : తార్నాకలోని టీఎస్ ఆర్టీసీ ఆస్పత్రి ఆవరణలో నూతన నర్సింగ్ కాలేజీ నిర్మాణానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జన�
ఖమ్మం : ఉత్తమ మెళుకువలు, సులభమైన పద్ధతిలో నేర్పేందుకు డ్రైవింగ్ సిమ్యులేటర్లు ఎంతో దోహదపడతాయని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని కృష్ణా కార్ డ్రైవింగ్ స్కూల్లో నూతన�
మహిళలకు పెద్దన్న సీఎం కేసీఆర్ మహిళా బంధు వేడుకలో మంత్రి అజయ్కుమార్ టీఆర్ఎస్ హయాంలోనే మహిళలకు ప్రాధాన్యం: ఎంపీ నామా రాష్ట్రంలో మహిళా సంక్షేమం : ఎమ్మెల్సీ తాతా మధు ఖమ్మం నగరంలో సంబురంగా ‘మహిళా బంధు’ �