జర్నలిస్టుల్లో ఎక్కు వ మంది అద్దె ఇంట్లో ఉంటున్నారని, వాళ్లంతా ప్రభుత్వం కేటాయించిన ఇండ్ల స్థలంలో ఇళ్లు కట్టుకుంటే చూడాలని ఉందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
క్రీడాకారుల్లోని ప్రతిభని వెలికి తీసేందుకే ‘సీఎం కప్' పోటీలు నిర్వహిస్తున్నామని మంత్రి అజయ్కుమార్ పేర్కొన్నారు. సీఎం కప్ పోటీల్లో భాగంగా ఖమ్మం పటేల్ స్టేడియంలో జిల్లా స్థాయి ఆటల పోటీలను సోమవారం ఆ
గొంగళి పురుగులా ఉన్న ఖమ్మాన్ని తొమ్మిదేండ్లలో సీతాకోక చిలుకలా తీర్చిదిద్దినట్టు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు. ‘వాడవాడకు పు�
ఇటీవల అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం హైదరాబాద్లో మంత్రి అజయ్కుమార్ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న సీపీఐ జాతీయ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావును సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేన�
తెలంగాణ అభివృద్ధిని గుర్తించి ఢిల్లీలో కేంద్ర మంత్రులు అవార్డుల మీద అవార్డులు ఇస్తూ ప్రశంసిస్తుంటే.. అదే పార్టీ నాయకులు తెలంగాణ గల్లీలో పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి
Minister Ajay Kumar | ఖమ్మం జిల్లా చీమలపాడు బాధిత కుటుంబాలకు రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు.
తెలంగాణలో కేసీఆరే మళ్లీ సీఎం అవుతారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. అభివృద్ధికి చిరునామాగా రాష్ర్టాన్ని తీర్చిదిద్దారని అన్నారు. సత్తుపల్లి, వేంసూరు మండలాల్లో శుక్రవారం పర్య�
‘కేసీఆర్ను గద్దె దించే స్థాయి.. శక్తి ఎవరికీ లేదు.. పొంగులేటి ముందు నీస్థాయి ఏంటో తెలుసుకో. పిచ్చి కూతలు కూస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు’ అని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మాజీ ఎంపీ పొంగులేట�
వైద్యం ఖరీదైంది. ముఖ్యంగా పట్టణ పేదలు అత్యవసర సమయంలో ప్రైవేటు దవాఖానలకు వెళ్లి వైద్యం చేయించుకునే పరిస్థితి లేనేలేదు. ఈ పరిస్థితిని గమనించిన తెలంగాణ ప్రభుత్వం పట్టణాల్లో నిరుపేదలు ఎక్కువగా నివసించే ప్
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం నియోజకవర్గ ప్రజలను ఎన్నటికీ మర్చిపోలేనని, తనను గుండెల్లో పెట్టుకొని రెండుసార్లు గెలిపి�
సర్కారు పాఠశాలలు కార్పొరేట్ కళను సంతరించుకున్నాయని మంత్రి అజయ్కమార్ పేర్కొన్నారు. దీంతో విద్యార్థులు కేరింతలు కొడుతూ ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్నారని అన్నారు.
Cantonment MLA G Sayanna | కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీ సాయన్న మృతికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
స్వాతంత్య్రం సిద్ధించినప్పటి నుంచి ఇప్పటి దాకా అటు దేశంలో నూ, ఇటు ఉమ్మడి రాష్ట్రంలోనూ ఎన్నో ప్రభుత్వాలు కొలువుదీరాయి. పదవీకాలం ముగిశాక మూటాముల్లె సర్దుకున్నాయి.
సెక్యులర్ భావాలు ఎక్కువగా ఉన్న ఖమ్మంలో మతోన్మాద శక్తులకు తావులేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. అలాంటి శక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ముస్లిం మైనార్టీలను కోరారు.
: ఖమ్మంలోని రైట్చాయిస్ ఆధ్వర్యంలో ఈ నెల 8న గ్రూప్-2, 3, 4, పోలీసు ఉద్యోగాలు నోటిఫికేషన్లపై నిర్వహించనున్న అవగాహన సదస్సు వాల్పోస్టర్ను మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సోమవారం ఆవిష్కరించారు.