ఖమ్మం, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం నగరంలోని మున్నేరుకు ఇరువైపులా 8 కిలోమీటర్ల దూరం 33 అడుగుల ఎత్తుతో ఆర్సీసీ గోడలు నిర్మించేందుకు ప్రభుత్వం 690 కోట్లు మంజూరు చేసిందని రవాణాశాఖ మంత్రి పువ్
బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే వీఆర్ఏలకు సముచిత గౌరవం లభించిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. వారిని ప్రభుత్వోద్యోగులుగా నియమించడం చరిత్రాత్మకమని అన్నారు.
Godavari | ఖమ్మం : భద్రాచలం వద్ద గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. గురువారం సాయంత్రం వరకు తగ్గుముఖం పట్టిన ప్రవాహం అర్ధరాత్రి నుంచి పెరుగుతూ వచ్చింది. శుక్రవారం రాత్రి 7 గంటలకు నీటిమట్టం 52 అడుగులకు చేరుకున్నద
వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ సరిపోతుందన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అవగాహన లేని వ్యాఖ్యలపై ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగం మండిపడింది. ఆ కరెంటుతో పొలం మడులకు నీరెలా పారిస్తాం.. పంటలెలా పండిస్తామంటూ
బీఆర్ఎస్ ప్రభుత్వ సహకారంతోనే ఖమ్మం నగర ప్రజలకు అన్ని మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించగలిగామని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. కనీస సదుపాయాలు లేని స్థాయి నుంచి మెట్రో నగరాలకు దీటుగా నిలిచే స�
ఖమ్మంలో కాంగ్రెస్ నిర్వహించిన సభ అట్టర్ ఫ్లాప్ అయిందని, రాహుల్ ప్రసంగం ముగిసిన రెండు నిమిషాల్లోనే ట్రాఫిక్ అంతా క్లియర్ కావడమే ఇందుకు నిదర్శనమని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాత
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు గురువారం ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ప్రజలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు స్వరాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన అమరులకు నివాళి అర్పించారు. వార�
ప్రజలకు సంతృప్తికర పాలన అందించడమే సుపరిపాలన అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ప్రజలకు అన్ని సౌకర్యాలతో సుపరిపాలన అందుతోందని అన్నారు.
వచ్చే సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని పదికి పది ఎమ్మెల్యే స్థానాలను బీఆర్ఎస్సే కైవసం చేసుకుంటుంది. రెండు పార్లమెంట్ స్థానాలనూ గెలుచుకుంటాం. గులాబీ పార్టీని వ్యతిరేకించే రాజకీయ పార్టీలు జిల్లాక�
స్వరాష్ట్రం దశాబ్దాల కల.. వందలాది మంది అమరవీరుల స్వప్నం.. ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ.. ‘నీళ్లు.. నిధులు.. నియామకాలు’ అన్న నినాదంతో మొదలైన ఉద్యమం నిప్పు కణికలా రగిలింది.. ఉద్యమ నేత కేసీఆర్ ప్రజలను చైతన్యపరుస్తూ
ఇల్లెందు నియోజకవర్గంలో అద్భుతంగా అభివృద్ధి జరిగిందని, త్వరలో ఖమ్మాన్ని మించిపోయేలా ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్కుమార్ పేర్కొన్నారు. ఇక్కడి ఎమ్మెల్యే హరిప్రియ.. తన పదవికి పూర్తి న్యాయం చేశారని �