నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం భౌతికశాస్త్ర విభాగంలో మెరుగైన పరిశోధనలకు అనుగుణంగా అభివృద్ధి పరచిన ప్రయోగశాలను రిజిస్టార్ ప్రొఫెసర్ అల్వాల రవితో కలిసి వర్సిటీ వీసీ, ప్రొఫెసర్ ఖాజా హుస్�
సకల శాస్త్రాలకు మూలం అని, ఆ దిశగా విద్యార్థులు డిగ్రీ స్థాయిలోనే గణితంపై పట్టు సాధించి భవిష్యత్లో ఉత్తమ పరిశోధనలు చేసేలా అధ్యాపకులు ప్రోత్సహించాలని ఐఐటి బొంబాయి ప్రొఫెసర్ శివాజీ గణేషన్ అన్నారు.
మహాత్మాగాంధీ యూనివర్సిటీలో గల క్రీడా మైదానాలను రాష్ట్ర స్థాయిలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించే క్రీడా పోటీలకు వినియోగించుకోవాలని కోరుతూ వర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ డైరెక్టర్
మహాత్మాగాంధీ యూనివర్సిటీలో విద్యాభివృద్ధితో పాటు వర్సిటీ అభివృద్ధికి చేపట్టే అంశాల ప్రతిపాదనలను వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ రాష్ట్ర ఉన్నత విద్యామండలికి సమర్పించారు. ఎంజీయూ వచ్చే విద్యా స
సమాజానికి ఉత్తమ ఉపాధ్యాయులను తయారు చేసి అందించే కేంద్రాలు బీఈడీ, బీపీఈడీ కళాశాలలు. అయితే వీటిలో మారుతున్న ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన విద్యను అందించాలని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఖాజా అల్త
Mahatma Gandhi University | నల్గొండ విద్యా విభాగం (రామగిరి), మార్చి 7: నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఇంటర్నల్ సెల్ను ఏర్పాటు చేస్తూ శుక్రవారం సాయంత్రం రిజిస్ర్టార్ ప్రొఫెసర్ అల్వాల రవి ఉత్తర్వులు జారీ చేశారు. కమి�
Collector Ila Tripathi | నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీని ఇవాళ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్తో కలిసి పరిశీలించారు. యూనివర్సిటీకి వచ్చిన ఆమెకు రిజిస్ర్టార్ ప్రొఫెసర్ అల్వాల రవి ఘనం�
TS ICET 2025 | తెలంగాణ వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ఐసెట్-2025 ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇవాళ నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల�
హాస్టల్మెస్లో గొడ్డుకారం పెడుతున్నరని, నాణ్యమైన భోజనం అందించాలని ప్రశ్నిస్తే నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ విద్యార్థిని సస్పెండ్ చేస్తారా? అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఆర్ఎస�
Mahatma Gandhi University | విద్యతోపాటు క్రీడలను ప్రోత్సహించేలా అత్యంత ఆధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేస్తామని మహాత్మా గాంధీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అ
యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేస్తామని, సుప్రీం కోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం కల్పిస్తామని గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ �
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిశోధన అంశాల్లో ముందుకు సాగుతున్నది. ఐసీఎస్ఎస్ఆర్ సౌజన్యంతోఈ నెల 12న ప్రారంభించిన రీసెర్చ్ మెథాడాలజీ కోర్సు శిక్షణ శనివారం ముగిసింది.
ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా ప్రైవేట్, పీజీ కాలేజీలు మంగళవారం కూడా తెరుచుకోలేదు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డియాండ్ చేస్తూ ఎంజీయూ పరిధిలో 76 కళాశాలలు రెండో రోజూ బంద్ పాటించాయి. త
మహాత్మాగాంధీ యూనివర్సిటీ పీహెచ్డీ ఎంట్రెన్స్తోపాటు డిగ్రీ రెగ్యులర్, బ్యాక్లాగ్ సెమిస్టర్ ఫలితాలను సోమవారం హైదరాబాద్లో వర్సిటీ ఇన్చార్జి వీసీ నవీన్మిట్టల్ విడుదల చేశారు. ఆయనతోపాటు ఎంజీయూ �