నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం వివిధ విభాగాలకు వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఆదేశాల మేరకు బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్లు(బీఓఎస్) ను నియమిస్తూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అల్వాల �
నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ మా�
మహాత్మాగాంధీ యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ అధికారుల తీరుతో వర్సిటీలో బీటెక్లో సీట్లు పొందిన విద్యార్థులు అవస్థలు పడాల్సి వస్తుంది. బీటెక్ వివిధ కోర్సుల్లో సీటు సాధించిన విద్�
మహాత్మాగాంధీ యూనివర్సిటీతో పాటు అనుబంధంగా ఉన్న కళాశాలలోని విద్యార్థులు జాతీయస్థాయి క్రీడల్లో సత్తా చాటేలా వారిని తీర్చిదిద్దాలని వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. యూనివర్సిటీ
తెలంగాణకు జలగండంగా మారే బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ బీఆర్ఎస్వీ విద్యార్థి
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన టీఎస్ ఐసెట్-2025 ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. నల్లగొండ జిల్లా కేంద్రానికి చెంది వడ�
అంతర్జాతీయ సహకార దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 5వ తేదీన సహకార మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం సాధించిన విజయాలపై నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో జాతీయ సెమినార్ జరునుంది.
మహాత్మాగాంధీ యూనివవర్సిటీ ఆధ్వర్యంలో నల్లగొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న కళాశాలలోని డిగ్రీ విద్యార్థులకు నిర్వహించిన పలు సెమిస్టర్ ఫలితాలను బుధవారం వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్పే�
విద్యార్థులు స్ధిరమైన లక్ష్యంతో ప్రణాళికాయుతంగా చదివి జీవితంలో స్థిరపడాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ, 21వ సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యం�
ఉన్నత ప్రమాణాలతో విద్యా బోధన ద్వారా నాణ్యమైన మానవ వనరులు తయారు చేయాల్సిన బాధ్యత పీజీ కళాశాలలపై ఉందని మహాత్మాగాంధృ విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ ఫ్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు.
మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలలో ఎన్సీసీ క్యాడెట్స్, సైన్స్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ వలంటీర్లు శుక్రవారం రక్తదానం చేశారు. సైన్స్ కళాశాలలో శిబిరాన్ని వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజ
రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన ‘టీజీఐసెట్'-2025 ప్రవేశ పరీక్ష నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఆది, సోమవారాల్లో నిర్వహిస్తుండగా తొలి రోజు సజావుగా ము�
మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మే 14న ప్రారంభమైన డిగ్రీ పలు సెమిస్టర్స్ పరీక్షలు గురువారం ముగిశాయి. చివరి రోజు జరిగిన 5వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలకు 114 మంది విద్యార్థులు