అంతర్జాతీయ సహకార దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 5వ తేదీన సహకార మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం సాధించిన విజయాలపై నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో జాతీయ సెమినార్ జరునుంది.
మహాత్మాగాంధీ యూనివవర్సిటీ ఆధ్వర్యంలో నల్లగొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న కళాశాలలోని డిగ్రీ విద్యార్థులకు నిర్వహించిన పలు సెమిస్టర్ ఫలితాలను బుధవారం వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్పే�
విద్యార్థులు స్ధిరమైన లక్ష్యంతో ప్రణాళికాయుతంగా చదివి జీవితంలో స్థిరపడాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ, 21వ సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యం�
ఉన్నత ప్రమాణాలతో విద్యా బోధన ద్వారా నాణ్యమైన మానవ వనరులు తయారు చేయాల్సిన బాధ్యత పీజీ కళాశాలలపై ఉందని మహాత్మాగాంధృ విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ ఫ్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు.
మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలలో ఎన్సీసీ క్యాడెట్స్, సైన్స్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ వలంటీర్లు శుక్రవారం రక్తదానం చేశారు. సైన్స్ కళాశాలలో శిబిరాన్ని వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజ
రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన ‘టీజీఐసెట్'-2025 ప్రవేశ పరీక్ష నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఆది, సోమవారాల్లో నిర్వహిస్తుండగా తొలి రోజు సజావుగా ము�
మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మే 14న ప్రారంభమైన డిగ్రీ పలు సెమిస్టర్స్ పరీక్షలు గురువారం ముగిశాయి. చివరి రోజు జరిగిన 5వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలకు 114 మంది విద్యార్థులు
మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న డిగ్రీ 4వ సెమిస్టర్ రెగ్యులర్, 5వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షల్లో శుక్రవారం 32 మంది విద్యార్థులు మాల్ ప్రాక్టీస్కు ప�
మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న డిగ్రీ 2వ సెమిస్టర్ రెగ్యులర్, 6వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షల్లో గురువారం 38 మంది విద్యార్థులు మాల్ ప్రాక్టీస్కు పా�
హాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో భాగంగా మంగళవారం జరిగిన 4వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్, 5వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక
మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో గురువారం 25 మంది విద్యార్థులు మాల్ ప్రాక్టీస్కు పాల్పడుతూ డిపార్ అయినట్లు ఎంజీయూ పరీక్షల �
మహాత్మాగాంధీ యూనివర్సిటీ నల్లగొండ ఉమ్మడి జిల్లా పరిధిలో కొనసాగుతున్న డిగ్రీ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్కు పాల్పడిన 18 మంది విద్యార్థులను అధికారులు డీబార్ చేశారు.
మహాత్మాగాంధీ యూనివర్సిటీ నల్లగొండ ఉమ్మడి జిల్లా పరిధిలో కొనసాగుతున్న డిగ్రీ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్కు పాల్పడిన ముగ్గురు విద్యార్థులను అధికారులు డీబార్ చేశారు.
మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బుధవారం డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు 6వ సెమిస్టర్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్ర�