హాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో భాగంగా మంగళవారం జరిగిన 4వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్, 5వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక
మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో గురువారం 25 మంది విద్యార్థులు మాల్ ప్రాక్టీస్కు పాల్పడుతూ డిపార్ అయినట్లు ఎంజీయూ పరీక్షల �
మహాత్మాగాంధీ యూనివర్సిటీ నల్లగొండ ఉమ్మడి జిల్లా పరిధిలో కొనసాగుతున్న డిగ్రీ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్కు పాల్పడిన 18 మంది విద్యార్థులను అధికారులు డీబార్ చేశారు.
మహాత్మాగాంధీ యూనివర్సిటీ నల్లగొండ ఉమ్మడి జిల్లా పరిధిలో కొనసాగుతున్న డిగ్రీ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్కు పాల్పడిన ముగ్గురు విద్యార్థులను అధికారులు డీబార్ చేశారు.
మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బుధవారం డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు 6వ సెమిస్టర్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్ర�
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డిగ్రీ పలు సెమిస్టర్ల రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి.
రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలకు సానుకూల స్పందన రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ పరీక్షలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీనిలో భాగంగా నల్లగొండ మహాత్మాగాంధీ యూని�
వైద్య విద్యలో ప్రవేశానికి నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్(నీట్)-2025 ఆదివారం సజావుగా జరిగింది. నల్లగొండ, సూర్యాపేట జిల్లా కేంద్రాల్లో సెంటర్లు ఏర్పాటు చేయగా ఏ సమస్య లేకుండా పరీక్ష పూ�
రీసెర్చ్( పరిశోధన) మూలం ప్రశ్నావళి తయారీ అని దానికి ప్రత్యేకమైన స్కేల్స్ ను ఉపయోగించాలని, దాంతో ఫలితం సంపూర్ణంగా ఉంటుందని ఐపిఈ ప్రొఫెసర్ వై. రామకృష్ణ అన్నారు. నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ డి
నల్లగొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీలో మౌలిక వసతులు కల్పించాలని, విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధిపై శిక్షణ అందించాలంటూ పలు డిమాండ్లతో గురువారం యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ కు వర్సి�
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలకు గత నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వం అందించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ను వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో అన్ని యూనివర్స�
సమూల మార్పునకు నాంది పలికిన మహనీయుల తాత్విక స్పృహ, చైతన్యంతో విద్యార్థులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ఆచార్య ఇటికాల పురుషోత్తం అన్నారు. నల్లగొండలోని �
నల్లగొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కళాశాలలోని విద్యార్థులకు ఈ నెల 11, 15, 16న జరిగే డిగ్రీ పలు సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పరీ
నల్లగొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ హాస్టల్స్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం యూనివర్సిటీ హాస్టల్స్ డైరెక్టర్ డాక్టర్ దోమల రమేశ్కు ఏబీవీపీ, ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యా�
తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకై ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 21ని రద్దు చేయాలని అలాగే బుధవారం ఉన్నత విద్యా మండలికి వెళ్లిన అధ్యాపకుల అరెస్టులను ఖండిస్తూ గురు�