హాస్టల్మెస్లో గొడ్డుకారం పెడుతున్నరని, నాణ్యమైన భోజనం అందించాలని ప్రశ్నిస్తే నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ విద్యార్థిని సస్పెండ్ చేస్తారా? అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఆర్ఎస�
Mahatma Gandhi University | విద్యతోపాటు క్రీడలను ప్రోత్సహించేలా అత్యంత ఆధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేస్తామని మహాత్మా గాంధీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అ
యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేస్తామని, సుప్రీం కోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం కల్పిస్తామని గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ �
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిశోధన అంశాల్లో ముందుకు సాగుతున్నది. ఐసీఎస్ఎస్ఆర్ సౌజన్యంతోఈ నెల 12న ప్రారంభించిన రీసెర్చ్ మెథాడాలజీ కోర్సు శిక్షణ శనివారం ముగిసింది.
ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా ప్రైవేట్, పీజీ కాలేజీలు మంగళవారం కూడా తెరుచుకోలేదు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డియాండ్ చేస్తూ ఎంజీయూ పరిధిలో 76 కళాశాలలు రెండో రోజూ బంద్ పాటించాయి. త
మహాత్మాగాంధీ యూనివర్సిటీ పీహెచ్డీ ఎంట్రెన్స్తోపాటు డిగ్రీ రెగ్యులర్, బ్యాక్లాగ్ సెమిస్టర్ ఫలితాలను సోమవారం హైదరాబాద్లో వర్సిటీ ఇన్చార్జి వీసీ నవీన్మిట్టల్ విడుదల చేశారు. ఆయనతోపాటు ఎంజీయూ �
న్ఎస్ఎస్ జాతీయ సమైక్యతా శిబిరానికి ఎంపికైన వలంటీర్లు జాతీ య స్థాయిలో నిర్వహించే శిబిరంలో సత్తా చాటి మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఖ్యాతి చాటాలని ఎంజీయూ ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ మద్దిలేటి ఆ�
వర్సిటీ ఐసీటీ అథ్లెటిక్స్లో విజయం సాధించిన విద్యార్థులు త్వరలో జరుగనున్న జాతీయ స్థ్ధాయి పోటీల్లో ప్రతిభ కనబర్చి ఎంజీయూ ఖ్యాతిని చాటాలని యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి డాక్టర్ ఉపేందర్ర�
విద్యార్థులకు ఉన్నత విద్య అందించడం కోసం ఏర్పాటైన మహాత్మా గాంధీ యూనివర్సిటీ సకల సౌకర్యాలతో అన్ని హంగులు అద్దుకుంటున్నది. అన్ని డిపార్ట్మెంట్స్లలో నాణ్యమైన విద్య అందుతున్నది.
స్వరాష్ట్రంలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నది. ప్రభుత్వం అధిక నిధులు ఇస్తుండడంతో కొత్త రూపు సంతరించుకుంటున్నది. ఆధునిక వసతులతో భవన నిర్మాణాలు చేపట్టగా.. కొత్త కోర్సులు అందు
మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాలో మూడో కాన్వకేషన్(స్నాతకోత్సవం) ఆగస్టులో నిర్వహించేందుకు వర్సిటీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. యూనివర్సిటీ ఏర్పాటైన దశాబ్ద కాలం తర్వాత 5 మే, 2017న తొలి కాన్వకేషన�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మహత్మాగాంధీ యూనివర్సిటీకి న్యాక్ బీ+ గ్రేడ్ లభించింది. 2028 సంవత్సరం వరకు వర్సిటీ ఇదే హోదాలో యూజిసీలో కొనసాగనున్నది. గతంలో న్యాక్ ‘బీ’ గ్రేడ్ ఉండగా .. ప్రస్తుతం కొంత మెరుగు పడ�
విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య అందించడమే లక్ష్యంగా ముం దుకు సాగుతున్నామని ఎంజీయూ వీసీ చొల్లేటి గోపాల్రెడ్డి అన్నారు. నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో 7 వ సెనెట్ కమిటీ సమావేశం బుధవారం మినీ
మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థులకు అనేక ఉన్నత కోర్సులను చేరువ చేస్తున్నది. అందులో భాగంగా పరిశోధన విద్యను సైతం ప్రవేశ పెట్టింది. ఇతర యూనివర్సిటీలకు దీటుగా పీహెచ్డీ నోటిఫికేషన్స్ ఇస్తుండడంతో ఉమ్�