నార్త్ సిటీ మెట్రో సాధనలో కమ్యూనిటీ భాగస్వామ్యానికి మేడ్చల్ మెట్రో సాధన సమితి సన్నాహాలు చేస్తోంది. 30 లక్షల మంది జనావాసం ఉండే ఈ ప్రాంతానికి మెట్రో ఆవశ్యకతను తెలుపుతూ, ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తీసుకువ
పార్లమెంట్ వేదికగా 30 లక్షల మందికి ఉపయోగపడే మెట్రో విషయాన్ని అడిగినోళ్లే లేకుండా పోయారు. డీపీఆర్ కేంద్రానికి చేర్చి కాంగ్రెస్ సర్కారు చేతులు దులుపుకొంటే... సవరణల పేరిట కేంద్రంలోని బీజేపీ దోబూచులాడుతో
Metro Rail | రాఖీ పండుగ వేళ ఢిల్లీ మెట్రో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒక్క రోజులోనే లక్షల మంది ప్రయాణించారు. ఆగస్టు 8వ తేదీన 81,87,674 మంది ప్రయాణించినట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ శనివారం ప్రకటిం
SHE Teams | రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో 198 మంది ఈవ్ టీజర్స్ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో 115 మంది మైనర్లు ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
రెండో దశ మెట్రో విస్తరణలో భాగంగా చేపట్టిన ఓల్డ్ సిటీ మెట్రోకు అండర్ గ్రౌండ్ సర్వే చేయనున్నారు. భూగర్భంలో ఉన్న నిర్మాణాలు, పైపులైన్లు, కేబుళ్లను తెలుసుకునేందుకు వీలుగా ఈ అధ్యయనం చేస్తున్నట్లుగా మెట్�
మెట్రో విస్తరణలో ప్రయాణికుల రద్దీ అత్యంత కీలకంగా మారింది. నగరంలో రెండో దశ మెట్రో విస్తరణ కోసం ప్రణాళికలు కేంద్రానికి చేరాయి. కానీ కేంద్ర అనుమతుల విషయంలోనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Hyderabad | మెట్రో నిర్మాణంలో చారిత్రక కట్టడాలతో పాటు మతపరమైన కట్టడాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా పనులను నిర్వహిస్తున్నామని మెట్రో రైల్ ఇంజనీరింగ్ అధికారి వినోద్ తెలిపారు.
మెట్రో ఫేజ్-2 విస్తరణ అటకెక్కింది. కేంద్రానికి చేరిన డీపీఆర్కు ఆరు నెలలు గడిచినా.. మోక్షం లభించడం లేదు. డీపీఆర్కు కేంద్రం ఆమోదం తెలిపితే గానీ, హైదరాబాద్ కేంద్రంగా మెట్రో విస్తరణకు తావు లేదు.
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఇప్పట్లో తోపులాటలు, కిక్కిరిపోయిన జనాల నడుమ ప్రయాణాలు తప్పేలేవు. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా కొత్త బోగీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన మెట్రో నిర్వహణ సంస్థ ఎల్ అండ్�
గ్రేటర్ హైదరాబాద్లో మెట్రో విస్తరణకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మూడు రూట్లలో మెట్రోను విస్తరించడానికి కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు.
Hyderabad Metro | హైదరాబాద్ నగరంలో మెట్రో రైళ్ల ఛార్జీలను సవరించారు. మెట్రో రైలు కనీస ఛార్జీ రూ. 11, గరిష్ఠ ఛార్జీ రూ. 69కి సవరించారు. సవరించిన మెట్రో ఛార్జీలు ఈ నెల 24వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.
Metro Phase-2 | హైదరాబాద్లోని నార్త్ సిటీ ప్రాంతానికి కీలకమైన మెట్రో మార్గంపై సందిగ్ధత నెలకొంది. ఈ ప్రాంతాన్ని పార్ట్-బీలో చేర్చి డీపీఆర్ రూపకల్పన చేస్తామని మెట్రో సంస్థ ప్రకటించగా... గడిచిన 4 నెలలుగా ఈ ప్రక్ర�
Hyderabad Metro | హైదరాబాద్ నగరంలో మెట్రో రైళ్ల ఛార్జీలు పెరిగాయి. మెట్రో రైలు కనీస ఛార్జీ రూ. 10 నుంచి రూ. 12కు, గరిష్ఠ ఛార్జీ రూ. 60 నుంచి రూ. 75కు పెంచారు.
కాంగ్రెస్ సర్కార్ అట్టహాసంగా ప్రకటించిన మెట్రో విస్తరణకు నిధుల కొరత వెంటాడుతోంది. వాస్తవానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో మెట్రో ఫేజ్-2 పనులు పూర్తిచేస్తామని ప్రకటించినా.. ప్రస్తుతం ఉన�