తినడానికి మెతుకు లేదు కానీ, మీసాలకు సంపెగ నూనె చందంగా మెట్రో స్వాధీన ప్రక్రియ మారింది. అనువుగానీ బరువును నెత్తిన వేసుకున్న కాంగ్రెస్ సర్కార్.. నోరు తెరిస్తే ఖజానా ఖాళీ అని చెప్పుకొంటూ, సంక్షేమ పథకాలకు ప
విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ నగరంలో మెట్రో ప్రయాణికుల ఇబ్బందులు చిక్కుముడి ఎప్పటికీ వీడటం లేదు. మెట్రో దిగితే ఇంటికి ఎలా వెళ్లాలి..? స్టేషన్ నుంచి కాలనీలకు చేరుకోవడం ఎలా? అనే లాస్ట్ మైల్ కనెక్టవ�
రెండేండ్ల కాలంలో ఏ ఒక్క ప్రాజెక్టును చేపట్టని సర్కార్.. ప్రతిపాదించిన ప్రాజెక్టులను కూడా పరిపూర్ణం చేయడంలో నేలచూపులే చూస్తున్నది. హైదరాబాద్ మెట్రోను ఎల్అండ్టీ నుంచి 100 రోజుల్లో స్వాధీనం చేసుకుంటామ�
‘100 రోజుల్లో మెట్రోరైల్ స్వాధీన ప్రక్రియను పూర్తి చేస్తాం. ప్రత్యేక కార్యాచరణతో ఎల్ అండ్ టీ నుంచి హస్తగతం చేసుకుంటాం’ అంటూ రేవంత్రెడ్డి సర్కార్ చెప్పి న మాటలకు.. గడువు దగ్గరకొస్తుండడంతో ప్రభుత్వం త�
కాంగ్రెస్ పాలనలో మెట్రో విస్తరణ నీటి మూటలుగా మారుతోంది. నగర ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపించాల్సిన మెట్రో రెండో దశను అంధకారంలో పడేస్తోంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్లో అత్తెసరు నిధుల కే
హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ ఇప్పుడు మొదటి దశ టేకోవర్ జంక్షన్ నిలిచిపోయింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో విస్తరణ ప్రాజెక్టుల ప్రతిపాదనలు పట్టాలెక్కే దశకొచ్చాయేగానీ ఏనాడూ మొదటి దశ మెలిక తెర మీదకు రాలే
Metro Rail | నగరంలో నిత్యం లక్షల మందిని గమ్య స్థానాలకు చేర్చే మెట్రో రైల్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. నాగోల్-రాయదుర్గం (Nagole-Rayadurg) మార్గంలో సాంకేతిక లోపం కారణంగా మెట్రో సేవలకు అవాంతరం కలుగుతోంది.
నగరంలో చేపట్టే అభివృద్ధి ప్రాజెక్టులే కాదు, వాటి ద్వారా నష్టపోయే బాధితులకు ఇచ్చే పరిహారంలో కూడా మారిపోతున్నది. ప్రాంతానికో తీరుగా, పరిష్కారం చూపుతూ, సర్కారు జనాలను ఇబ్బందులకు గురిచేస్తున్నది. ముఖ్యంగా �
నగరంలో మెట్రో విస్తరణ అడకత్తెరలో పోక చెక్కలా మారింది. రాష్ట్ర సర్కారు తొందర పాటు నిర్ణయం..డీపీఆర్ రూపకల్పనలో తలెత్తిన లోపాలు.. అటు కేంద్రం వద్ద తేల్చుకోలేక..ఇటు రాష్ట్ర ప్రజలకు చెప్పుకోలేని పరిస్థితి నె�
దేశ రాజధాని ఢిల్లీలో మె రుగైన ప్రజారవాణా వ్యవస్థ ఏర్పాటు, మెట్రోరైలు నెట్వర్క్ బలోపేతానికి రాబోయే రోజుల్లో ఐఐటీ హైదరాబాద్, ఢిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్ సంయుక్తంగా పనిచేయనున్నాయి. ఈ మేరకు ఢిల్లీ �
కనీసం రోడ్లు కూడా సరిగాలేని చోట ఫోర్త్ సిటీ అంటూ రెండేండ్లుగా ఉదరగొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ వ్యూహాలు బెడిసికొడుతూనే ఉన్నాయి. ఒకవైపు హైదరాబాద్ నగరంలో రియల్ రంగాన్ని కుదేలు చేసి..ఫోర్త్ సిటీ చుట్�
మీరు నిత్యం మెట్రోలో ప్రయాణం చేస్తుంటారా? గంటల తరబడి మెట్రో కారిడార్లలో గడిపేస్తుంటారా? అయితే ఇకపై మీరు అదనపు డబ్బులు చెల్లించాల్సిందే. ఒకసారి కొనుగోలు చేసిన టికెట్పై రెండు గంటల కంటే ఎక్కువ మెట్రో స్టే
మెట్రో సంస్థ అందిస్తున్న సేవలపై ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. ఆర్టీసీ బస్సులకంటే ఎక్కువ ఛార్జీలతో మెట్రోలో ప్రయాణిస్తున్నా... తమకు కనీస మౌలిక వసతులు కల్పించడంలో మెట్రో సంస్థ విఫలం అవుతుందని ఆవేదన చ�
అట్టహాసపు ప్రకటనలు, అర్ధరహితపు శంకుస్థాపనలతో కాంగ్రెస్ సర్కార్ రెండేళ్లు గడిపింది. ఇక ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల పేరిట సీఎం రేవంత్ రెడ్డి చేసిన హడావుడి కూడా ప్రచారానికి సరిపోయింది.