రాష్ట్ర క్యాబినెట్ సమావేశం గురువారం జరుగనున్నది. సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3గంటలకు సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో వీబీ జీ రామ్జీ పథకం అమలుపై ఎలా ముందుకు వెళ్లాలనే అంశాన్ని నిర్ణయించే అవకా�
అభివృద్ధిలో అంగలు వేస్తున్న హైదరాబాద్ నగరానికి తలమానికంగా నిలువాల్సిన మెట్రో రైల్ కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిన సంక్షోభంలో చిక్కుకుని పట్టాలు తప్పుతున్నది. ఈ అత్యాధునిక రవాణా వ్యవస్థ సీఎం రేవంత్
హైదరాబాద్ మహానగర రవాణా ముఖ చిత్రాన్ని మార్చాల్సిన మెట్రో ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిబంధకాలుగా మారాయి. విశ్వ నగరంగా శరవేగంగా విస్తరిస్తున్న భాగ్యనగరంలో ట్రాఫిక్ కష్టాలు తీర్చాల్స
ప్రతిరోజూ పది లక్షల మంది ఎక్కే రైలు. ఒక నగరంలో రవాణాకు ఊపిరి. ఒక రాష్ట్రం గర్వంగా చెప్పుకొనే ప్రాజెక్టు. కానీ ఇవాళ ఆ మెట్రో రైలు పట్టాలు రాజకీయ కుట్రలు, ఆరోపణల సుడిగుండంలో చిక్కుకుపోయాయి.
Hyderabad Metro | పాలకుల అనాలోచిత నిర్ణయాలు, ముందుచూపు లేని చర్యలతో రాష్ట్ర ఖజానాకు భారీగా గండిపడుతున్నది. ఎల్అండ్టీ నుంచి హైదరాబాద్ మెట్రో ఫేజ్-1ను హడావుడిగా ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకొని లేని భారాన్ని రాష�
మేడ్చల్ వైపు మెట్రో రైలు కూత పెడుతుందనే ఆశలపై కాంగ్రెస్ సర్కార్ నీళ్లు జల్లుతూనే ఉంది. నార్త్ సిటీ వాసులకు మెరుగైన రవాణా సదుపాయాలను కల్పించడంలో ప్రతీసారి మొండి చేయి చూపుతూనే ఉంది. అధికారంలోకి వచ్చి�
హైదరాబాద్ నగర ప్రగతికి, ప్రజల రవాణా అవసరాలను తీర్చడంలో కీలకమైన మెటో రైలు ప్రాజెక్టును రాజకీయ వివాదాల్లోకి లాగొద్దని నార్త్ సిటీ మెట్రో సాధన సమితి అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తోంది. నగర మౌలిక వసతుల క
Dasoju Demand | మెట్రో రైలుకు ఉన్న భూములను, ఆస్తులను బినామీలకు అప్పగించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని వస్తున్న ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ విచారణకు డిమాండ్ చేశారు.
Karnataka CM | కర్ణాటక ముఖ్యమంత్రి (Karnataka CM) గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత డీకే శివకుమార్ (DK Shivakumar) తొలిసారిగా తన సొంత నియోజకవర్గమైన కనకపుర (Kanakapura) లో పర్యటించారు. సామాన్య ప్రయాణికులకు ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు (Traffic issues), �
దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్రను షోషిస్తూ, ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే హైదరాబాద్ నగరంపై కేంద్రం వివక్ష చూపుతుందని నగరవాసులు ఆవేదన చెందుతున్నారు. దేశంలోని చిన్న పట్టణాలకు మెట్ర
నిత్యం లక్షలాది వాహనాలు.. 30 లక్షల జనాభా... కోర్ సిటీకి వచ్చే వారి సంఖ్య 5-7 లక్షలు.. అయినా అరకొర రవాణా, రోడ్డు సేవలు.. ఏండ్లు గడుస్తున్నా మెరుగైన రవాణా సేవలు లేక, కేవలం వ్యక్తిగత, ఆర్టీసీ బస్సులే దిక్కుగా మారాయి. �
విశ్వనగరానికి వన్నె తెచ్చే మెట్రో రైల్ ప్రాజెక్టు విస్తరణ భవిష్యత్ అంధకారంలో పడింది. మెట్రో రెండో దశపై కాంగ్రెస్ చేస్తున్న హడావుడి, కేంద్రం పెడుతున్న కొర్రీలతో ప్రాజెక్టు ప్రశ్నార్థకంగా మారుతోంది.
తినడానికి మెతుకు లేదు కానీ, మీసాలకు సంపెగ నూనె చందంగా మెట్రో స్వాధీన ప్రక్రియ మారింది. అనువుగానీ బరువును నెత్తిన వేసుకున్న కాంగ్రెస్ సర్కార్.. నోరు తెరిస్తే ఖజానా ఖాళీ అని చెప్పుకొంటూ, సంక్షేమ పథకాలకు ప
విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ నగరంలో మెట్రో ప్రయాణికుల ఇబ్బందులు చిక్కుముడి ఎప్పటికీ వీడటం లేదు. మెట్రో దిగితే ఇంటికి ఎలా వెళ్లాలి..? స్టేషన్ నుంచి కాలనీలకు చేరుకోవడం ఎలా? అనే లాస్ట్ మైల్ కనెక్టవ�
రెండేండ్ల కాలంలో ఏ ఒక్క ప్రాజెక్టును చేపట్టని సర్కార్.. ప్రతిపాదించిన ప్రాజెక్టులను కూడా పరిపూర్ణం చేయడంలో నేలచూపులే చూస్తున్నది. హైదరాబాద్ మెట్రోను ఎల్అండ్టీ నుంచి 100 రోజుల్లో స్వాధీనం చేసుకుంటామ�