మెట్రో సంస్థ అందిస్తున్న సేవలపై ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. ఆర్టీసీ బస్సులకంటే ఎక్కువ ఛార్జీలతో మెట్రోలో ప్రయాణిస్తున్నా... తమకు కనీస మౌలిక వసతులు కల్పించడంలో మెట్రో సంస్థ విఫలం అవుతుందని ఆవేదన చ�
అట్టహాసపు ప్రకటనలు, అర్ధరహితపు శంకుస్థాపనలతో కాంగ్రెస్ సర్కార్ రెండేళ్లు గడిపింది. ఇక ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల పేరిట సీఎం రేవంత్ రెడ్డి చేసిన హడావుడి కూడా ప్రచారానికి సరిపోయింది.
ఓల్డ్ సిటీ మెట్రో విషయంలో హైదరాబాద్ మెట్రో సంస్థ కేంద్రంతో మరో దఫా చర్చలకు సిద్ధం అవుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే ఈ ప్రాజెక్టును పొడిగించి రెండో దశ విస్తరణలో అనుమతులు కోరింది.
మెట్రో రవాణా వ్యవస్థ పేరుకే ఆధునాతనమైనది. ఆచరణలో అన్నీ అతుకుల బొంతలే. రూ.వేల కోట్లు వెచ్చించి నిర్మిస్తున్నా.. అందుబాటులోకి వచ్చే నాటికి పడే ఆర్థిక భారం మెట్రో వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నది.
బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేపట్టిన అభివృద్ధి పనులపై ఆయన ఆనవాళ్లు లేకుండా చేయాలనే సింగిల్ పాయింట్ ఎజెండాతోనే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాజేంద్రనగర్ నియ�
Hyderabad Metro Phase 2 | నగరంలో కాంగ్రెస్ సర్కారు తలపెట్టిన ప్రాజెక్టు మెట్రో విస్తరణ మూడు ముక్కలాటలా మారింది. ఒక అంశంలో స్పష్టత వచ్చే లోపు మరో కొత్త విషయాలు తెర మీదకు వస్తున్నాయి. దీంతో అసలు విషయం మరిచి లేవత్తిన ప్రశ�
Hyderabad Metro | ఈ నెల 6వ తేదీన గణేశ్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులను, ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని మెట్రో రైళ్లను నాన్స్టాప్గా నడపాలని మెట్రో అధికారులు ని
నార్త్ సిటీ మెట్రో సాధనలో కమ్యూనిటీ భాగస్వామ్యానికి మేడ్చల్ మెట్రో సాధన సమితి సన్నాహాలు చేస్తోంది. 30 లక్షల మంది జనావాసం ఉండే ఈ ప్రాంతానికి మెట్రో ఆవశ్యకతను తెలుపుతూ, ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తీసుకువ
పార్లమెంట్ వేదికగా 30 లక్షల మందికి ఉపయోగపడే మెట్రో విషయాన్ని అడిగినోళ్లే లేకుండా పోయారు. డీపీఆర్ కేంద్రానికి చేర్చి కాంగ్రెస్ సర్కారు చేతులు దులుపుకొంటే... సవరణల పేరిట కేంద్రంలోని బీజేపీ దోబూచులాడుతో
Metro Rail | రాఖీ పండుగ వేళ ఢిల్లీ మెట్రో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒక్క రోజులోనే లక్షల మంది ప్రయాణించారు. ఆగస్టు 8వ తేదీన 81,87,674 మంది ప్రయాణించినట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ శనివారం ప్రకటిం
SHE Teams | రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో 198 మంది ఈవ్ టీజర్స్ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో 115 మంది మైనర్లు ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
రెండో దశ మెట్రో విస్తరణలో భాగంగా చేపట్టిన ఓల్డ్ సిటీ మెట్రోకు అండర్ గ్రౌండ్ సర్వే చేయనున్నారు. భూగర్భంలో ఉన్న నిర్మాణాలు, పైపులైన్లు, కేబుళ్లను తెలుసుకునేందుకు వీలుగా ఈ అధ్యయనం చేస్తున్నట్లుగా మెట్�
మెట్రో విస్తరణలో ప్రయాణికుల రద్దీ అత్యంత కీలకంగా మారింది. నగరంలో రెండో దశ మెట్రో విస్తరణ కోసం ప్రణాళికలు కేంద్రానికి చేరాయి. కానీ కేంద్ర అనుమతుల విషయంలోనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Hyderabad | మెట్రో నిర్మాణంలో చారిత్రక కట్టడాలతో పాటు మతపరమైన కట్టడాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా పనులను నిర్వహిస్తున్నామని మెట్రో రైల్ ఇంజనీరింగ్ అధికారి వినోద్ తెలిపారు.