Mercedes-Benz EQA | జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ - బెంజ్ ఇండియా.. సోమవారం దేశీయ మార్కెట్లో అత్యంత చౌక ఎలక్ట్రిక్ ఎస్యూవీ కారు మెర్సిడెజ్ బెంజ్ ఈక్యూఏ (Mercedes - Benz EQA)ను ఆవిష్కరించనున్నది.
జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్..రికార్డు స్థాయి అమ్మకాలు జరిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సంస్థ 18,123 యూనిట్లను విక్రయించింది. దేశీయంగా ఎస్యూవీలకు పెరిగిన డిమాండ్తో అంతక�
Mercedes-Benz GLS facelift | ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ తన ప్రీమియం ఎస్ యూవీ కారు జీఎల్ఎస్ ఫేస్ లిఫ్ట్ మోడల్ ను సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. హైబ్రీడ్ ఇంజిన్ ఆప్షన్ తో వస్తున్న ఈ కారు కేవలం
Mercedes Benz | పండుగ సీజన్ నేపథ్యంలో జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ (Mercedes-Benz) భారత్ మార్కెట్లో తన జీఎల్ఈ ఎస్ యూవీ, సీ43 4మ్యాటిక్ ఫేస్ లిఫ్ట్ వర్షన్ కార్లను ఆవిష్కరించింది.
దేశవ్యాప్తంగా లగ్జరీ కార్లు టాప్గేర్లో దూసుకుపోతున్నాయి. ఏడాదికి ఏడాదికి అమ్మకాలు అంతకంతకు పెరుగుతున్నాయి. కస్టమర్లు విలాసవంతమైన, అత్యధిక ఫీచర్స్ ఉన్న కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుండటం
మెర్సిడెజ్ బెంజ్..దేశీయ మార్కెట్లోకి ప్రత్యేక ఎడిషన్గా గ్రాండ్ ఎడిషన్గా విడుదల చేసిన ఈ ‘ఏఎంజీ జీ 63’ మాడల్ ప్రారంభ ధర రూ.4 కోట్లుగా ఉంటుందని తెలిపింది.
Mercedes-Benz EQE | ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ భారత్ మార్కెట్లోకి తన ఈక్యూఈ 500 ఎస్యూవీ కారు ఆవిష్కరించింది. ఈ కారు ధర రూ.1.39 కోట్లు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది.
లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడేజ్ బెంజ్ ప్రతినిధులు.. ఐటీ కారిడార్లోని టీ హబ్ను సందర్శించారు. అత్యాధునిక టెక్నాలజీతో ఆటోమొబైల్ రంగంలో జరుగుతున్న ఆవిష్కరణలు, పలు స్టార్టప్ల వ్యవస్థాపకులతో ప్రతి
జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్.. సెకండ్ జనరేషన్ మధ్యస్థాయి లగ్జరీ ఎస్యూవీ మాడల్ న్యూ జీఎల్సీని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.
Mercedes-Benz with Google | దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం యూజర్లకు మెరుగైన నావిగేషన్ సౌకర్యం అందుబాటులోకి తెచ్చేందుకు గూగుల్ తో మెర్సిడెస్-బెంజ్ పార్టనర్ షిప్ ఒప్పందం కుదుర్చుకున్నది.
మెర్సిడెజ్ బెంజ్ దేశీయ మార్కెట్లో మరింత పట్టు సాధించడానికి పావులు కదుపుతున్నది. ప్రస్తుత సంవత్సరంలో దేశీయ మార్కెట్లోకి మరో 10 కొత్త మోడళ్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
మెర్సిడెస్ బెంజ్ ఇండియా సీఈవో మార్టిన్ స్వెంక్కు మహారాష్ట్రలోని పుణెలో ట్రాఫిక్తో చుక్కలు కనిపించాయి. ఆయన ప్రయాణిస్తున్న మెర్సిడెస్ ఎస్ క్లాస్ కారు నగరంలోని ఓ రోడ్డులో భారీ ట్రాఫిక్లో చిక్క�