లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడేజ్ బెంజ్ ప్రతినిధులు.. ఐటీ కారిడార్లోని టీ హబ్ను సందర్శించారు. అత్యాధునిక టెక్నాలజీతో ఆటోమొబైల్ రంగంలో జరుగుతున్న ఆవిష్కరణలు, పలు స్టార్టప్ల వ్యవస్థాపకులతో ప్రతి
జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్.. సెకండ్ జనరేషన్ మధ్యస్థాయి లగ్జరీ ఎస్యూవీ మాడల్ న్యూ జీఎల్సీని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.
Mercedes-Benz with Google | దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం యూజర్లకు మెరుగైన నావిగేషన్ సౌకర్యం అందుబాటులోకి తెచ్చేందుకు గూగుల్ తో మెర్సిడెస్-బెంజ్ పార్టనర్ షిప్ ఒప్పందం కుదుర్చుకున్నది.
మెర్సిడెజ్ బెంజ్ దేశీయ మార్కెట్లో మరింత పట్టు సాధించడానికి పావులు కదుపుతున్నది. ప్రస్తుత సంవత్సరంలో దేశీయ మార్కెట్లోకి మరో 10 కొత్త మోడళ్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
మెర్సిడెస్ బెంజ్ ఇండియా సీఈవో మార్టిన్ స్వెంక్కు మహారాష్ట్రలోని పుణెలో ట్రాఫిక్తో చుక్కలు కనిపించాయి. ఆయన ప్రయాణిస్తున్న మెర్సిడెస్ ఎస్ క్లాస్ కారు నగరంలోని ఓ రోడ్డులో భారీ ట్రాఫిక్లో చిక్క�
Nitin Gadkari Mercedes-Benz:మెర్సిడీజ్- బెంజ్ కంపెనీ తాజాగా EQS 580 4MATIC EV కారును ఇండియాలో లాంచ్ చేసింది. ఈ కార్యక్రమంలో శుక్రవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. మెర్సిడీజ్కంపెనీ ఇండియాలో తమ కార్ల ఉత్పత్తి సం
Cyrus Mistry Car Accident | టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, ఈ కారు ప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు మెర్సిడెజ్ బెంజ్ హాంకాంగ్ నుంచి ముంబైకి అధికారుల బృ
ముంబై, ఆగస్టు 24: జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్-బెంజ్..మరో ఈవీ కారును విడుదల చేసింది. ఏఎంజీ ఈక్యూఎస్ 53 4 మ్యాటిక్ మోడల్ ప్రారంభ ధర రూ.2.45 కోట్లుగా నిర్ణయించింది. కేవలం 3.4 సెకండ్లల�
మెర్సిడెజ్ బెంజ్ నుంచి సరికొత్త కారు న్యూఢిల్లీ, జూన్ 10: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్..తన ఏఎంజీ జీటీ బ్లాక్ సిరీస్ కారు తొలి డెలివరీ చేసింది. సూపర్ ఎక్స్క్లూజివ్ మోడ�
Mercedes-Benz | జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల కంపెనీ మెర్సిడెస్ బెంజ్ (Mercedes-Benz) పది లక్షల కార్లను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఎస్యూవీ సిరీస్లోని పలు మోడల్ కార్ల బ్రెకింగ్ సిస్టమ్లో సమస్యలు తలెత్తా�
న్యూఢిల్లీ, మే 30: లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్-బెంజ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వెంకటేశ్ కులకర్ణి నియమితులయ్యారు. ఈ నియామకం జూన్ 1 నుంచి అమలులోకి రానున్నది. కంపెనీ ఉత్పత్తి, ప్రొక్యూర్�
ఇదే ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కారు. 1955 మెర్సిడెస్ బెంజ్ 300 ఎస్ఎల్ఆర్ అలెన్హట్ కూపే ఇది. ఏకంగా రూ.1,100 కోట్లకు (143 మిలియన్ డాలర్లు) అమ్ముడైంది.