లండన్: 1955 సంవత్సరానికి చెందిన మెర్సిడీజ్ బెంజ్ కారు వేలంలో 14.3 కోట్ల డాలర్ల భారీ ధరకు అమ్ముడుపోయింది. ఆర్ఎం సూత్బే కంపెనీ ఈ విషయాన్ని ఓ ప్రకటనలో తెలియజేసింది. జర్మనీలోని స్టట్గార్ట్లో ఉ�
న్యూఢిల్లీ, డిసెంబర్ 2: కార్ల ధరలు మరింత పెరగనున్నాయి. వచ్చే నెల నుంచి మారుతి సుజుకీ, మెర్సిడెస్ బెంజ్, ఆడీ వాహనాల ధరలు 3 శాతం వరకు ప్రియం కానున్నాయి. పెరిగిన ఉత్పాదక వ్యయం, ఆయా మోడల్స్లో కొత్తగా తెస్తున్
న్యూఢిల్లీ, నవంబర్ 19: జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్-బెంజ్..దేశీయ మార్కెట్లోకి కాంప్యాక్ట్ కారు ఏఎంజీ ఏ 45 ఎస్ 4 మాటిక్ + మోడల్ను పరిచయం చేసింది. దేశవ్యాప్తంగా ఈ కారు రూ.79.50 లక్�
Mercedes-Benz S-Class 2021: భారత్లో విలాసవంతమైన కార్లకు మంచి డిమాండ్ ఉంది. లగ్జరీ కార్ల తయారీ కంపెనీలు లంబోర్ఘినీ, మెర్సిడెస్ బెంజ్ విడుదల చేసే కొత్త మోడళ్ల కోసం ఎదురుచూసేవారు చాలా మందే ఉన్నారు. తాజాగా మెర్సిడెస్ బె
న్యూఢిల్లీ, జూన్ 8: జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల సంస్థ మెర్సిడెజ్-బెంజ్.. దేశీయ మార్కెట్లోకి అల్ట్రా-లగ్జరీ ఎస్యూవీ మోడల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. జీఎల్ఎస్ 600 4 మెటిక్ పేరుతో పిలువబడే ఈ క�
న్యూఢిల్లీ, మార్చి 16: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్.. దేశీయ మార్కెట్లోకి ఒకేసారి మూడు మోడళ్ళను తీసుకొచ్చింది. వీటిలో ఈ-క్లాస్ 200 పెట్రోల్, డబ్ల్యూ 220డీ డీజిల్, 350 డీ డీజిల్ కార