గ్రామీణ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజలు చీదరించుకుంటున్నారా? మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు దూరంగా ఉండటం, పార్టీ నాయకుల్లో వర్గ పోరుతో ప్రజల్లో పార్టీ బాగా చులకన అయిపోయిందా? 18 నెలల క�
గొల్ల, కురుమల సామాజిక వర్గ శాసనసభ్యులకు క్యాబినెట్ పదవులు ఇవ్వాలని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి వినూత్న పద్ధతిలో నిరసన తెలిపింది.
వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ వర్గపోరు మరింత ముదిరింది. పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ ఈ వివాదంపై పరిశీలకుణ్ని నియమించినప్పటికీ, సంతృప్తిచెందని మంత్రి కొండా వ్యతిరేక వర్గీయులు పంచాయితీని కాంగ్ర�
కాంగ్రెస్లోని ఇతర నేతల్లాగే తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి కూడా కాంట్రాక్టు బిల్లుల్లో 10 శాతం కమీషన్ తీసుకుని పనులు చేస్తున్నారంటూ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనా�
Ex MLA Sampath Kumar : తెలంగాణ కాంగ్రెస్లో లుకలుకలు మరోసారి బయటపడ్డాయి. తాజాగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి (Mallu Ravi)పై మాజీ ఎమ్మెల్యే సంపత్ �
Meenakshi Natarajan | అధికారంలోకి వచ్చిన తర్వాత అనతి కాలంలోనే ప్రభుత్వంపై ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఆరా తీసినట్టు విశ్వసనీయ వర్గాలు త�
Minister Seethakka | ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్తో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక ఆదివారం హైదరాబాద్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
మంత్రివర్గ విస్తరణ విషయంలో తన మాట చెల్లుబాటు కాదని సీఎం రేవంత్ రెడ్డికి అర్థమై, అధిష్ఠానానికి సరెండర్ అయినట్టు కాంగ్రెస్ పార్టీలో చర్చ మొదలైంది. ఇన్నాళ్లూ తాను చెప్పినవారికే పదవులు ఇవ్వాలని పట్టుబట
కాంగ్రెస్లో రాష్ట్ర కార్యవర్గ ఏర్పాటు ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా లేదు. రాష్ట్ర నేతలు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం కనిపించలేదు. నేడు, రేపు అంటూ ఊరించి, చివరికి అసలు కమిటీ తప్ప మిగతావి ప్రకట�
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ పరిస్థితిపై ఆ పార్టీ అధిష్ఠానం ఓ అంచనాకు వచ్చినట్టున్నది. రోజురోజుకు పరిస్థితి ‘చేయి’దాటిపోతుండటంతో రాహుల్గాంధీ నమ్మినబంటు, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్జ్ మీ
రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులు ఇప్పించాలని తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్కు విజ్ఞప్తిచేసింది.
Congress Party | తెలంగాణ కాంగ్రెస్లో మరో ముసలం పుట్టినట్టు తెలుస్తున్నది. రహస్య సమావేశాలు పెట్టొద్దన్న అధిష్ఠానం ఆదేశాలను ధిక్కరిస్తూ.. మాదిగ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు గుర్తుతెలియని ప్రదేశంలో రహస్య�
నలుగురు పీసీసీ వరింగ్ కమిటీ అధ్యక్షులు, 35 మందికిపైగా ఉపాధ్యక్షులు, 70 మందికిపైగా ప్రధాన కార్యదర్శులతో రూపొందించిన జంబో పీసీసీ కార్యవర్గం జాబితాను కాంగ్రెస్ అధిష్ఠానం తిరస్కరించినట్టు విశ్వసనీయంగా తె�
కాంగ్రెస్లో పదవుల లొల్లి కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ కమిటీల్లో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని గాంధీభవన్లోని పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ చాంబర్ ఎదుట బుధవారం మహిళా కాంగ్రెస్ నేతలు నిరసనకు ది�