Meenakshi Natarajan | తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్జి మీనాక్షీనటరాజన్కు ఊహించని షాక్ తగిలింది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ స్థానానికి ఆమె దాఖలు చేసిన నామినేషన్ను మంగళవారం రిటర్నింగ్ అధికారుల�
Meenakshi Natarajan | మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ఏఐసీసీ తెలంగాణ దూత మీనాక్షీ నటరాజన్ వేసిన నామినేషన్ తిరస్కరణ వెనుక ఏమైనా కుట్ర జరిగిందా? నామినేషన్ దశలోనే వెనక్కి తిరుగడ
Meenakshi Natarajan | మధ్యప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికల్లో గెలువలేకనే బీజేపీ కుట్ర చేసి మీనాక్షీనటరాజన్ నామినేషన్ను తిరస్కరించారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విమర్శించారు.
Meenakshi Natarajan : రాజ్యసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి భారీ ఝలక్ తగిలింది. ఆ పార్టీ తరఫున సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన నామినేషన్ను ఈసీ తిరస్కరించింది. ఆమె మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు న�
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల(ఏఐసీసీ) ఇన్చార్జి మీనాక్షీనటరాజన్కు కాంగ్రెస్ అధిష్ఠానం రాజ్యసభ సీటు ప్రకటించింది. ఆమె సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్ఠానం అవకాశం
Jeevan Reddy : జగిత్యాల కాంగ్రెస్లో ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. కొన్ని రోజులుగా అసంతృప్తితో రగిలిపోతున్న సీనియర్ నేత జీవన్ రెడ్డి (Jeevan Reddy) పార్టీని వీడే ఆలోచనతో ఉన్నట్టు సమాచారం.
Telangana | రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో, మంత్రుల మధ్య పంచాయితీ ఢిల్లీకి చేరింది. వివాదాలు, విభేదాలు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏఐసీసీ పెద్దలు సీఎం రేవంత్రెడ్డితో పాటు మంత్రులు, పార్టీ కీలక నేతలతో ఢిల్లీలో గురువ
Meenakshi Natarajan | రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీనటరాజన్ ఈ నెలాఖరులో తెలంగాణను విడిచి వెళ్లిపోతున్నారా? గురువారం గాంధీభవన్లో జరిగిన పీసీసీ, పీఏసీ విస్తృత స్థాయి సమావేశమే ఆమె ఆఖరి మీటింగా? అని
కాంగ్రెస్ జిల్లా కార్యవర్గంలో పార్టీ కార్యక్రమాలు, ధర్నాలు, ఉద్యమ సమయంలో నమోదైన కేసులు మినహా ఇతర ఎలాంటి కేసులున్న వ్యక్తులకు అవకాశం కల్పించవద్దని టీపీసీసీ ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ జ�
మనం ఎన్నికలప్పుడు ఇష్టమొచ్చినట్లు హామీలిచ్చినం...రెండేండ్లు గడిచినా ఒక్క హామీ కూడా అమలు చేయలేకపోయాం...మనం అన్నీ ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడంతో జనం మనపై గుర్రుగా ఉన్నరు... ఎక్కడికైనా వెళితే ఇస్తామన్నవి ఇవ్వ�
Sampath Kumar | కాంగ్రెస్ పార్టీపై అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయ పరిచే వ్యవస్థలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. అక్కడక్కడ కొన్ని కలుపు మొక్కలు, గ