పాదయాత్రలో భాగంగా మా అందోల్ నియోజకవర్గానికి వస్తున్న మీకు నా ప్రజల తరఫున నేను ఆహ్వానం పలుకుతున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలోని ప్రతి మారుమూల పల్లె కూడా అభివృద్ధి
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ మధ్య కోల్డ్వార్ మరింత ముదిరింది. ఆది నుంచీ నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలకు మీనాక్షి పాదయాత్ర నిర్ణ�
Meenakshi Natarajan | రాష్ట్రంలో కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర ఆ పార్టీ క్యాడర్, లీడర్లలో దడ పుట్టిస్తున్నది. అన్యూహ్యమైన ఆమె అడుగులు ఎటువైపు దారితీస్తాయోనని పార్టీ వర్గాల్ల�
రిజర్వేషన్ల పెంపుపై బీసీలకు కాంగ్రెస్ మరోసారి ధోకా ఇచ్చింది. చిత్తశుద్ధిని శంకించేలా వ్యవహరిస్తున్నది. 42 శాతం రిజర్వేషన్లపై ఢిల్లీలో తడా ఖా చూపిస్తామంటూ గొప్పలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఈ పర్యటనను వ�
అసలు రాష్ట్ర కాంగ్రెస్లో ఏం జరుగుతున్నది? తాజా పరిణామాలు ఏ సంకేతాలిస్తున్నాయి? రాష్ట్రంలో పరిస్థితిపై సీఎం రేవంత్రెడ్డి ఇచ్చే నివేదికలను, చెప్పే మాటలను పార్టీ అధిష్ఠానం విశ్వసించడం లేదా? అందుకే తెలం�
జనాభా దామాషా ప్రకారం తమకు రిజర్వేషన్ కల్పించాలని ముదిరాజ్ పోరాట సమితి డిమాండ్ చేసింది. ‘మేమెంతో.. మాకంత’ ఉండాలని, ఉద్యోగ, రాజకీయాల్లో తమ వాటా తమకు అందాలని కోరింది.
క్రమశిక్షణ కమిటీ పరిధిలో ఉన్నా తనను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ నేత కొండా మురళి (Konda Murali) అన్నారు. పనిచేసే వారిపైనే రాళ్లు విసురాతరని చెప్పారు. నడిచే ఎద్దునే పొడుస్తారన్నారు. 44 ఏండ్లుగా ఇది కొనసాగుతూనే ఉన
మంత్రి సీతక్క తమను పట్టించుకోవడంలేదని, సీతక్క మంత్రయితే మా బతుకులు బాగుపడతాయి అనుకున్నామని, ఇప్పుడు విలువ లేకుండాపోయిందని.. ములుగు జిల్లాలోని ప్రభుత్వ, అధికార పార్టీ వ్యవహారాలపై సీనియర్ నాయకుడు నాగన్�
గ్రామీణ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజలు చీదరించుకుంటున్నారా? మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు దూరంగా ఉండటం, పార్టీ నాయకుల్లో వర్గ పోరుతో ప్రజల్లో పార్టీ బాగా చులకన అయిపోయిందా? 18 నెలల క�
గొల్ల, కురుమల సామాజిక వర్గ శాసనసభ్యులకు క్యాబినెట్ పదవులు ఇవ్వాలని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి వినూత్న పద్ధతిలో నిరసన తెలిపింది.
వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ వర్గపోరు మరింత ముదిరింది. పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ ఈ వివాదంపై పరిశీలకుణ్ని నియమించినప్పటికీ, సంతృప్తిచెందని మంత్రి కొండా వ్యతిరేక వర్గీయులు పంచాయితీని కాంగ్ర�
కాంగ్రెస్లోని ఇతర నేతల్లాగే తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి కూడా కాంట్రాక్టు బిల్లుల్లో 10 శాతం కమీషన్ తీసుకుని పనులు చేస్తున్నారంటూ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనా�