రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని సీఎం రేవంత్ ఖూనీ చేస్తున్నారని బీఆర్ఎస్ నేత డా క్టర్ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్కు �
కొంతమంది కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెడును మైక్లో చెప్తూ.. మంచిని మాత్రం చెవిలో చెప్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఇది పార్టీకి, ప్రభుత్వానికి ఏమాత్రం మంచిది కాదని హెచ్చరించారు.
ఇటీవల కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా నియమితులైన మీనాక్షి నటరాజన్ తొలిసారిగా రాష్ర్టానికి రానున్నారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం గాంధీభవన్కు చేరుకోనున్నారు.
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీని అధిష్ఠానం పదవి నుంచి తొలగించింది. ఆమె స్థానంలో మధ్యప్రదేశ్కు చెందిన మీనాక్షి నటరాజన్ను నియమించింది.