Girl Siya | ఐదేళ్ల బాలిక 74 మందులు, సౌందర్య సాధనాలను కేవలం మూడున్నర నిమిషాల్లో గుర్తించింది. దీంతో ఇండియా, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నది.
సీజనల్ వ్యాధుల కాలం కావడంతో పేషెంట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని, ఇందుకు అనుగుణంగా మెడిసిన్ అందుబాటులో ఉంచుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ టీజీ ఎంఎస్ఐడీసీ అధికారులను ఆదేశించారు. సోమవారం హై
ఉత్తర తెలంగాణకు కేంద్రమైన కరీంనగర్లో నకిలీ మందుల మూలాలు బయట పడుతున్నాయి. దేశంలోనే మెడికల్ వ్యాపార కేంద్రంగా మారిన ఉమ్మడి జిల్లాలో ఎక్కడో బిహార్లో తయారైన డూప్లికేట్ మందులు వెలుగు చూస్తున్నాయి.
పల్లెల్లో పశు వైద్యం పడకేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మూగ జీవాలకు ఎలాంటి వ్యాధులు సోకకుండా ఎప్పటికప్పుడు పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో నట్టల నివారణ మందులు, ఇతరత్రా వ్యాధులకు సంబంధించిన మందులను అంది
ఈఎస్ఐ అసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలు ఏడాదికాలంగా పెండింగ్లోనే ఉన్నాయి. సప్లయర్స్కు చెల్లించాల్సిన బిల్లులు నేటికీ అధికారంలో ఉన్న రేవంత్ సర్కార్ చెల్లించకపోవడంతో డిస్పెన్సరీలకు అందించే మంద
పాలకుర్తికి చెందిన నిరక్ష్యరాస్యుడైన ఓ రైతు పెద్దపల్లిలోని ఓ మెడికల్ షాపులో మందులు కొనేందుకు వెళ్లగా.. శాంపిల్ టాబ్లెట్స్ ఇచ్చారు. రసీదు కూడా ఇవ్వలేదు.
గోదావరిఖని పట్టణంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రిని ఆర్.జి 1 ఏరియా జిఎం లలిత్ కుమార్ శుక్రవారం అకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్ లో మందుల స్టోరేజ్ యొక్క స్థితి పేషెంట్ లకు అందుతున్న మందుల వివరాలను స
Singareni Hospitals | ఈ మధ్యన సింగరేణి హాస్పిటల్లో మందులు తగినంత సరఫరా లేనందువల్ల కొరత ఏర్పడిందని, మందుల కొరత వలన ఆసుపత్రి సిబ్బంది నెలకు సరిపడా మందులు ఇవ్వకపోవడంతో వారానికి ఒక సారి ఆసుపత్రులకు రావలసి వస్తుందన్నారు.
సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులకు వైద్య సేవలందించాల్సిన ఈఎస్ఐ వైద్యంలో నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి. వైద్యం చేయించుకునేందుకు వచ్చినవారికి ఒకవైపు వైద్యులు లేకపోవడం మరోవైపు కావాల్సిన మందులు దొరక్కప
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫార్మా ఉత్పత్తులను వదలడం లేదు. ఇప్పటికే పలు ఉత్పత్తులపై ప్రతీకార సుంకాలను విధించిన ఆయన..త్వరలో ఔషధాలపై టారిఫ్లను విధించబోతున్నట్టు సంకేతాలిచ్చారు.
వ్యాధులకు చికిత్సలో భాగంగా ఎన్నో మందులు వాడాల్సి వస్తుంది. వ్యాధి తగ్గుముఖం పట్టగానే ట్యాబ్లెట్లు వాడటం ఆపేస్తారు. కొన్నిసార్లు అవసరానికి మించి కొంటూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో మందులు మిగిలిపోతూ ఉంటాయ
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే ప్రభుత్వ వైద్యం మసకబారుతున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేద, మధ్య తరగతి వర్గాలకు అత్యుత్తమ వైద్యం అందించేందుకు మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసింది.
ప్రభుత్వ ఆసుపత్రులను మందుల కొరత నిత్యం వెంటాడుతున్నది. రోగులకు ఎప్పుడూ ఒకే రకం మందులను అంటగడుతున్నారు. రోగమేదైనా వారి దగ్గర ఉన్నవే ఇస్తరు.. ఎందుకంటే కొత్తవి రావు. లేకుంటే బయటకు రాస్తరు. బయట కొనుక్కోలేని ప