హైదరాబాద్ : టీఎస్ ఎంసెట్ అగ్రికల్చర్ ప్రాథమిక ‘కీ’ విడుదలైంది. అభ్యంతరాలు ఉంటే 5వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు సమర్పించాలని ఎంసెట్ కన్వీనర్ ప్రకటించారు. www.eamcet.tsche.ac.in అనే వెబ్సైట్ నుంచి విద్యార�
నత్తగుల్ల లాలాజలానికి చర్మాన్ని కాపాడే గుణం ఉందని కొరియన్లు నమ్ముతారు. చర్మ సంబంధ వ్యాధులకు ఔషధంగా వాడతారు. ప్రపంచ వ్యాప్తంగా కూడా నత్తగుల్లల లాలాజలాన్ని సౌందర్య చికిత్సలో జోడిస్తున్నారిప్పుడు. జిడ్డ�
అన్ని ప్రభుత్వ దవాఖానల్లో కనీసం మూడు నెలలకు సరిపడ మందులు అందుబాటులో ఉంచుకోవాలని, ఎక్కడా కొరత రానీయొద్దని వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆదేశించారు. ప్రభుత్వ దవాఖానల్లో రోగుల రద్దీకి అనుగుణం�
ప్రతీ తెలంగాణ బిడ్డ సంతోషపడాల్సిన సందర్భమిది ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ శుభాకాంక్షలు: సీఎం కేసీఆర్ హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లు పూర్తిచేసుకొని తొమ్మిదవ ఆవిర
డయాబెటిస్ చికిత్సలో మరో కీలక ముందడుగు పడింది. పాంక్రియాస్ పనితీరును మెరుగుపర్చే ఔషధ మూలకాలను ఐఐటీ మండి పరిశోధకులు గుర్తించారు. శరీరంలో గ్లూకోజ్ నియంత్రణకు పాంక్రియాస్ ఇన్సులిన్ను విడుదల చేస్తుం�
Antibiotics | ఇటీవల తీవ్రమైన వాతావరణ మార్పులు సంభవించాయి. దానివల్ల ఆకస్మికంగా జలుబు, దగ్గు, అతిసారం, ఫుడ్ పాయిజనింగ్, వైరల్ ఇన్ఫెక్షన్లు ప్రజలను అతలాకుతలం చేశాయి. వీటిలో ఏ సమస్యకైనా వైద్యులు రాసేది యాంటిబయాట�
కేంద్రం ఫార్మా కంపెనీల లాబీయింగ్కు తలొగ్గింది. దీంతో సాధారణ మందులతో పాటు దీర్ఘకాలిక వ్యాధుల మందుల రేట్లు కూడా భారీగా పెరగనున్నాయి. నేషనల్ ఫార్మాస్యూటికల్స్ ప్రైజింగ్ అథారిటీ ఈ మందులపై 10 శాతం పెంచిం
కేంద్రప్రభుత్వం 850 రకాల ఔషధ ధరల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూర్చడానికే మోదీ సర్కారు ఈ నిర్ణయం తీసుక
వచ్చే ఏడాదిలోగా మున్సిపాలిటీలకు మాస్టర్ప్లాన్లు పట్టణాల్లో ఎఫ్ఎస్టీపీలు, మోడ్రన్ ధోబీఘాట్లు కూడా సీఎం కేసీఆర్ నాయకత్వంలో వేగంగా అభివృద్ధి, సంక్షేమం రాష్ట్రంలో భారీ స్థాయిలో పెరుగుతున్న పట్టణీక�
ఉక్రెయిన్పై రష్యా జరుపుతున్న దాడితో ఆస్తి, ప్రాణ నష్టాలు అపారం. ఈ యుద్ధంతో ఉక్రెయిన్ ప్రజల కష్టాలు, కన్నీళ్లు ఒక ఎత్తు అయితే.. అక్కడ ఉన్న విదేశీయుల పరిస్థితి మరీ దారుణం. ముఖ్యంగా ఉన్నత చదువుల కోసం ఉక్రెయ�
ఇంటర్లో 97 శాతం మార్కులు వచ్చినా తన కొడుక్కి ఇండియాలో మెడికల్ సీటు రాలేదని ఉక్రెయిన్పై రష్యా బాంబు దాడుల్లో మరణించిన కర్ణాటకకు చెందిన విద్యార్థి నవీన్ తండ్రి శేఖర గౌడ అన్నారు. మన దేశంలో డొనేషన్లు కోట�