గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పల్లె దవాఖానలను ఏర్పాటు చేసింది. జిల్లా వ్యాప్తంగా 143 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉండగా 99 కేంద్రాలను పల్లె దవాఖానలుగా మార్చింది. ఎంబీబీఎస్ డా�
ఈఎస్ఐ కుంభకోణం (ESI scam) కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) చార్జిషీట్ దాఖలుచేసింది. రూ.211 కోట్ల స్కాం జరిగిందని అధికారులు నిర్ధారించారు. ఈ కుంభకోణంలో ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణితోపాటు మరో 15 మందిని
కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల కొద్దిరోజులుగా ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. దీంతో అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తమయ్యారు. భద్రాద్రి జిల్లాకు ఆమె వచ్చి సరిగ్గా నెలరోజులైంది. ప్రభుత్వం అమలు చేస్తున్న ప
అవయవదానంపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఆగస్టు 13వ తేదీని ప్రపంచ అవయవదాన దినోత్సవంగా జరుపుకుంటారు. అవయవాలను దానం చేయమని ప్రజలను ప్రోత్సహించడానికి ఏటా ఈ రోజును అవయవదాన దినంగా జరుపుకుంటున్నారు.
భారత్పై ‘షుగర్' బాంబు పడబోతున్నది. డయాబెటిక్ మహమ్మారి మనుషుల ఆరోగ్యాన్నే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థను కూడా వేరుపురుగులా తొలుస్తున్నది. డయాబెటిక్ రోగుల వార్షిక సంపాదనలో సగటున 25 శాతం ఔషధాలు, వైద్యం కో�
ఆర్థికంగా వెనుకబడిన మక్తల్ ప్రాంతంలో దినసరి కూలీల సంఖ్య అధికంగా ఉన్నది. వేసవిలో ఉపాధి, ఆర్థిక వనరులు లేక ఇబ్బందులు పడుతున్న క్రమంలో వేపగింజల వల్ల గ్రామీణ ప్రజలు, ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. వేపగిం�
ఎన్నికల సీజన్ వచ్చిందని, ఇక తెలంగాణకు పొలిటికల్ టూరిస్టులు క్యూకడతారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. నడ్డాలు, పాండేలు, సుఖ్విందర్సింగ్లుసహా బీజేపీ, కాంగ్రెస్ నాయక�
నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అంటూ ఓ సినీ కవి రాసిన పాట ఇప్పుడు పూర్తిగా రివర్స్ అయిపోయింది. నేను వస్త బిడ్డో సర్కారు దవాఖానకు అని పాడుకునే రోజులు వచ్చాయి. నాటి పాలకులు వైద్య రంగాన్ని అటకెక్కించగా, స�
మెడికల్ కాలేజీలు తామే ఇచ్చినట్లు బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. మందికి పుట్టిన బిడ్డ మాదే అని ముద్దాడినట్టు బీజేపీ పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు దాటింది. నేటికీ పేదరికం పరిష్కారం కాలేదు. దేశంలో దాదాపు 30 కోట్ల మంది కఠిన దారిద్య్రంలో ఉన్నారు. నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు సంపాదిస్తున్నవారు కూడా పేదరికాన్ని అను�
అత్యంత పిన్నవయస్సు గల తెలంగాణ (Telangana) స్వల్ప వ్యవధిలో వైద్యారోగ్య రంగాన్ని (Medical field) విస్తృత పరిచిందని, వైద్యసేవల ప్రమాణాలను పెంచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు.
ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటంతో సాధించుకున్న తెలంగాణ స్వరాష్ర్టాన్ని.. ఎన్నో కుట్రలు, మరెన్నో కుతంత్రాలను చేదించి అత్యద్భుత తెలంగాణగా ఆవిష్కరించుకొన్నామని సీఎం కేసీఆర్ అన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర�
సర్కారు వైద్యం మారుమూల ప్రజలందరికీ చేరువైందని ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ అన్నారు. శనివారం ఇల్లెందు ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించారు.