బీఆర్ఎస్ ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేసిందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డు, 9వ వార్డులో, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి చ�
మెరుగైన ఆరోగ్యానికి చక్కటి దివ్యౌషధం కీరదోస. దోసకాయను ఆహారంలో భాగం చేసుకుంటే త్వరగా జీర్ణమవుతుంది. ప్రస్తుత వేసవిలో చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా పుష్కలమైన పోషకాలు శరీరానికి ఎంతో మేలుచేస్తాయి.
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఎంసెట్ పరీక్షలు (TS EAMCET) ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 14 వరకు పరీక్షలు జరుగనున్నాయి. తొలిరోజైన బుధవారం అగ్రికల్చర్ కోర్సులకు (Agricu
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ మెరుగైన medicineఅందించాలనే ఉద్దేశంతో అన్ని ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నదని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. రోగులకు మెరుగైన సేవలు అందేలా వైద్య సిబ్బంది అంకితభావ
మెడికల్ కాలేజీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పీజీ (NEET PG) పరీక్ష దేశవ్యాప్తంగా నేడు జరుగనుంది. ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్య విద్యాసంస్థల్లో (Medical colleges) ఎండీ, ఎంఎస�
సింగరేణి సంస్థ వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని సంస్థ డైరెక్టర్ (ఫైనాన్స్, పర్సనల్) ఎన్ బలరాం తెలిపారు. హైదరాబాద్లోని సింగరేణి భవన్లో ఏర్పాటు చేసిన మల్టి స్పెషాలిటీ వైద్య శిబిరాన్ని శనివార�
తెలంగాణ ఏర్పాటు తర్వాత విద్య, వైద్య రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించగలిగామని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి అన్నారు. మండలంలోని కస్ర నయాబాదిలో ‘మన ఊరు-మన బడి’లో భాగంగా రూ.22 లక్షలతో అభివృద్ధి చేస�
వెన్నునొప్పి అన్ని వయసుల వారినీ ఇబ్బంది పెట్టినా వయో వృద్ధులను మరింత బాధిస్తుంది. వెన్నునొప్పితో ప్రపంచవ్యాప్తంగా పలువురు వైకల్యం బారినపడుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. గాయం, వివ
చలికాలంలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక రకాల కూరగాయలు ఉంటాయి. చలికాలంలో లభించే ముల్లంగిలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయని, బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి అనేక వ్యాధులకు దివ్య ఔషధంగా ముల్లంగి పని చేస్తుందని ఆయు
వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నది. ప్రభుత్వ దవాఖానల్లో అందుతున్న కార్పొరేట్ స్థాయి వైద్య సేవలే ఇంద
కీళ్ల నొప్పులకు వాడే మందులతో మధుమేహానికి చెక్పెట్టొచ్చని తాజా అధ్యయనంలో తేలింది. మధుమేహమే కాదు.. ఈ ఔషధంతో ఊబకాయుల్లో కొలెస్ట్రాల్ స్థాయులు తగ్గుతాయని యూఎస్లోని బేలర్ మెడిసిన్ కాలేజీ పరిశోధకులు తే
కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్న తరుణంలో ప్రజావైద్యానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం.. ఏటికేడు వెనుకడుగు వేస్తున్నది. వైద్యరంగానికి నిధుల కేటాయింపును రాష్ర్టాలు పెంచుతుంటే.. మోదీ సర్కా�
మధుమేహం సహా వివిధ రకాల వ్యాధుల చికిత్సకు వినియోగించే 45 రకాల ఔషధాల రిటైల్ ధరలను జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (ఎన్పీపీఏ) సవరించింది. జాబితాలో మధుమేహ మందులతో పాటు రక్తపోటు, సాధారణ జలుబు, ఇన్ఫెక్షన్లు, కంటికి �