తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నెలకొల్పిన గురుకుల విద్యాలయాలు పేద విద్యార్థులకు వరంగా మారాయి. నాణ్యమైన విద్యను అందిపుచ్చుకొని నిరుపేద విద్యార్థులు జాతీయ, రాష్ట్రస్థాయి పోటీ పరీక్షల్లో సత్తా చాటు
విజయవంతంగా ట్రయల్ రన్హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): ఆకాశమార్గాన మందుల సరఫరా చేస్తున్న సంస్థల జాబితాలో మహీంద్రా లాజిస్టిక్ చేరింది. ఆదివారం డ్రోన్ల ద్వారా ప్రయోగాత్మకంగా మందుల స
న్యూఢిల్లీ, జూలై 19: కరోనా మూడోవేవ్ ముప్పు ఉందన్న ఆందోళన నేపథ్యంలో 30 రోజులకు సరిపడా నిల్వలు ఉండేలా అత్యవసర మందులను కేంద్రం కొనుగోలు చేస్తున్నది. మొదటి, రెండో వేవ్లలో భారీగా కరోనా కేసులు నమోదవడంతో దేశంలోన
చికిత్సకు 100 రెట్లు తక్కువ ఖర్చు! లిపోసోమాల్కు ప్రత్యామ్నాయంగా ఆంఫోటెరిసన్ వినియోగం చికిత్సలో రెండింటి పనితీరు ఒక్కటే పుణె బీజే మెడికల్ కాలేజీ ఈఎన్టీ విభాగం హెడ్ సమీర్ జోషి పుణె, జూన్ 7: బ్లాక్ ఫంగ�
‘ఆక్సిజన్ అంటే సిలిండర్ నుంచి వచ్చే గాలి మాత్రమే. అదే శాస్త్రీయమైనది. చెట్ల నుంచి వచ్చే ఆక్సిజన్కు శాస్త్రీయత లేదు. దీన్ని నాటు గాలి అంటారు. తొందరపడి పీల్చకండి.’ ఆంధ్రప్రదేశ్లోని కష్ణపట్నంలో కొవిడ్
ఆయుర్వేదం, అల్లోపతి చర్చ వెనుక వాణిజ్య ప్రయోజనాలను ఆశిస్తున్న లాబీ ఉన్నట్టు అనిపిస్తున్నది. కరోనా రోగులపై ఆయుర్వేదం, అల్లోపతి ఔషధాల ప్రభావంపై చర్చ జరుగాలి. ఇరు వర్గాలు తమ ఆధారాలను ముందు పెట్టాలి. అల్లోప�
కరోనా వైరస్ ప్రస్తుతం విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు ఏదైన అద్భుతం జరిగితే బాగుండు అని ప్రజలందరు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఆనందయ్య అనే పే�
కరోనా కోరల్లో చిక్కుకొని ప్రజలందరు దిక్కుతోచని స్థితిలో ఉన్న సమయంలో ఆనందయ్య చాలా మంది జీవితాలలో వెలుగు నింపారు. ఆయుర్వేదం పద్దతలు ద్వారా మందుని తయారు చేసి చాలా మందికి కరోనా నయం చేశారు.�
డీఎంఈ| రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ఇప్పటికే కరోనా రోగులకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పిస్తున్న ప్రభుత్వం..
ఆందోళన| రాష్ట్రంలో కరోనా బాధితులకు తగినంత ఆక్సిన్, మందులు, బెడ్లు అందుబాటులో ఉన్నాయని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు.
బెంగళూర్ : లైంగిక ఉద్దీపనలను పెంచే మందులు కొనుగోలు చేసినందుకు భారీ బహుమతి గెలుచుకున్నారని ఓ వ్యక్తికి రూ 2.17 లక్షల మేర సైబర్ నేరగాళ్లు టోకరా వేసిన ఘటన బెంగళూర్లో వెలుగుచూసింది. బెంగళూర్ శివార్లలోని బ�