ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేవలం సంవత్సరానికి ఒకసారి చేసే హెల్త్ చెక్ప్లపై మాత్రమే ఆధారపడడం సరిపోదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో ఏదైనా అసహజ లక్షణం
ఆరోగ్య పరిరక్షణకు తరచూ రక్తపరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు. తరచూ రక్త పరీక్షలు (Routine Blood Tests) చాలా కాలంగా ముందస్తు ఆరోగ్య సంరక్షణలో కీలక భాగంగా ఉన్నాయి. ఇవి శరీరంలో ఉన్న సమస్యలను
హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మంగళవారం జారి పడడంతో స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే అపోలో దవాఖానకు తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
చికిత్స కంటే నివారణే ఉత్తమమైనది అని తరచుగా వింటుంటాం. ఖరీదైన చికిత్స, ప్రాణహాని కలిగించే రోగాలపట్లే కాదు వస్తే పోని పలురకాల జబ్బులకు కూడా ముందు జాగ్రత్తే ఉత్తమం. ముఖ్యంగా నలభై దాటాక ఆరోగ్య పరీక్షలు చేయి�
డయాబెటిస్.. సాధారణంగా పెద్దవారిలోనే కనిపిస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ, వయసుతో సంబంధం లేకుండా అప్పుడే పుట్టిన పిల్లలను కూడా ఈ వ్యాధి పట్టి పీడిస్తున్నది. పెద్దవారిలో వచ్చే డయాబెటిస్ వేరు. పిల్లల్
తీవ్ర ఆరోగ్య సంక్షోభం తలెత్తే వరకు అనారోగ్య సమస్యలు చాలా వరకు గుర్తించబడవు. 30 ఏళ్లు పైబడిన తరువాత దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక సమస్యలను ము
బంజారాహిల్స్లోని తన నివాసం నుంచి గురువారం సోమాజిగూడలోని యశోద దవాఖానకు వెళ్లిన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అక్కడ వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
చిన్నపేగు సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఓ రోగికి అరుదైన అయోటిక్ శస్త్ర చికిత్సను విజయవంతంగా చేసినట్లు ఆర్వీఎం మెడికల్ కళాశాల, దవాఖాన సీఈవో శ్రీనివాస్రావు తెలిపారు.
రోగ నిర్ధారణలో ఎంతో కీలకమైన ల్యాబ్ రిపోర్టులు రేడియాలజీ నిపుణుల నిర్ధారణ లేకుండా రోగుల చేతికి అందుతున్నాయి. రోగ నిర్ధారణలో ప్రామాణికత కోసం అధునాతన ఎక్విప్మెంట్ అందుబాటులోకి వచ్చినప్పటికీ.. కొన్ని ల
Clinics | ఎలాంటి అనుమతులు లేకుండా జ్యోతి క్లినిక్ను నిర్వహిస్తున్నారని, అనర్హులైన వైద్యులతో రోగులకు చికిత్స అందిస్తున్నట్లు గుర్తించి జగిత్యాల జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్ క్లినిక్ను మూసివేయించా�
సిద్దిపేట జిల్లా తొగుట మండలం కాన్గల్ గ్రామ సమీ పంలోని ఓ లేయర్ పౌల్ట్రీఫారంలో బర్డ్ప్లూ నిర్ధారణ కావడంతో ఆ ప్రాం తానికి ఎవరూ వెళ్లకుండా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. కోళ్ల ఫామ్లో పనిచేస్తున్న �
మండలంలోని దౌల్తాపూర్ గ్రామం మంచం పట్టింది.కొన్నిరోజులుగా గ్రామస్తులు మోకాళ్లు, కీళ్లు, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారు. గ్రామంలో సుమారు 120 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. 15 రోజుల క్రితం ఇద్దరితో మొదలైన బాధ�
పేగు తెంచుకొని పుట్టిన ఓ శిశువును కర్కషులు రైల్వే ట్రాక్ వద్ద పడేసి వెళ్లారు. రైళ్లు వెళ్తున్నప్పుడు ఆ భీకరమైన శబ్దాన్ని తట్టుకుంటూ ఎన్ని గంటలు గడిపాడో తెలియదు. మూత్ర విసర్జన కోసం వెళ్లి ఓ వ్యక్తి గుర్�
ఇన్ఫెక్షన్ మనం తరచూ వినేదే. ఈ ఇన్ఫెక్షన్లలో రకరకాలు ఉంటాయి. వాతావరణ పరిస్థితుల కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్లను సీజనల్ వ్యాధులుగా పరిగణిస్తాం. రుతువు (సీజన్) మారినప్పుడల్లా. ఫ్లూ సంబంధిత వ్యాధులు విజృం