బంజారాహిల్స్లోని తన నివాసం నుంచి గురువారం సోమాజిగూడలోని యశోద దవాఖానకు వెళ్లిన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అక్కడ వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
చిన్నపేగు సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఓ రోగికి అరుదైన అయోటిక్ శస్త్ర చికిత్సను విజయవంతంగా చేసినట్లు ఆర్వీఎం మెడికల్ కళాశాల, దవాఖాన సీఈవో శ్రీనివాస్రావు తెలిపారు.
రోగ నిర్ధారణలో ఎంతో కీలకమైన ల్యాబ్ రిపోర్టులు రేడియాలజీ నిపుణుల నిర్ధారణ లేకుండా రోగుల చేతికి అందుతున్నాయి. రోగ నిర్ధారణలో ప్రామాణికత కోసం అధునాతన ఎక్విప్మెంట్ అందుబాటులోకి వచ్చినప్పటికీ.. కొన్ని ల
Clinics | ఎలాంటి అనుమతులు లేకుండా జ్యోతి క్లినిక్ను నిర్వహిస్తున్నారని, అనర్హులైన వైద్యులతో రోగులకు చికిత్స అందిస్తున్నట్లు గుర్తించి జగిత్యాల జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్ క్లినిక్ను మూసివేయించా�
సిద్దిపేట జిల్లా తొగుట మండలం కాన్గల్ గ్రామ సమీ పంలోని ఓ లేయర్ పౌల్ట్రీఫారంలో బర్డ్ప్లూ నిర్ధారణ కావడంతో ఆ ప్రాం తానికి ఎవరూ వెళ్లకుండా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. కోళ్ల ఫామ్లో పనిచేస్తున్న �
మండలంలోని దౌల్తాపూర్ గ్రామం మంచం పట్టింది.కొన్నిరోజులుగా గ్రామస్తులు మోకాళ్లు, కీళ్లు, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారు. గ్రామంలో సుమారు 120 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. 15 రోజుల క్రితం ఇద్దరితో మొదలైన బాధ�
పేగు తెంచుకొని పుట్టిన ఓ శిశువును కర్కషులు రైల్వే ట్రాక్ వద్ద పడేసి వెళ్లారు. రైళ్లు వెళ్తున్నప్పుడు ఆ భీకరమైన శబ్దాన్ని తట్టుకుంటూ ఎన్ని గంటలు గడిపాడో తెలియదు. మూత్ర విసర్జన కోసం వెళ్లి ఓ వ్యక్తి గుర్�
ఇన్ఫెక్షన్ మనం తరచూ వినేదే. ఈ ఇన్ఫెక్షన్లలో రకరకాలు ఉంటాయి. వాతావరణ పరిస్థితుల కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్లను సీజనల్ వ్యాధులుగా పరిగణిస్తాం. రుతువు (సీజన్) మారినప్పుడల్లా. ఫ్లూ సంబంధిత వ్యాధులు విజృం
ఆడపిల్లకు రక్షణ లేకుండా పోయింది. బయటే కాదు, ఇంట్లోనూ భద్రత కరువైంది. వావీ వరుసలు మరిచి తోబుట్టువే తోడెలుగా మారి అమాయక బాలికను వంచించిన ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది.
నేను ఇప్పుడు ఎనిమిదినెలల గర్భవతిని. నెలవారీ పరీక్షలన్నీ సక్రమంగానే చేయించుకున్నాను. బీపీ, షుగర్, థైరాయిడ్ లాంటి సమస్యలేవీ లేవు. ఇరవై వారాలప్పుడు చేసిన స్కాన్ బాగానే ఉంది. ఆ తర్వాత బేబీ గురించి చేసిన స్
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ కస్తుర్బాగాంధీ బాలికల గురుకుల పాఠశాలలో శనివారం మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రమైన దగ్గు, శ్వాసకోశ సమస్యలతో అస్వస్థతకు గురికావడంతో వారిని సంగారెడ్డి దవాఖానకు తరలించారు. వె�
‘మీ ఊరెక్కడ.. ఇక్కడి దవాఖానకు ఎందుకొచ్చావ్..అక్కడికే పోయి చూయించుకో పో’ అంటూ ఓ గర్భిణికి వైద్యం నిరాకరించిన ఘటన జనగామ జిల్లా జనగామ మండలంలోని పసరమడ్ల గ్రామశివారు చంపక్ హిల్స్లోని మాతాశిశు సంరక్షణ కేంద
నడిగడ్డలో అనుమతిలేని కల్లు దుకాణాలతో పాటు అనుమతి ఉన్న దుకాణా ల్లో కల్తీ కల్లు తయారీ విచ్చల విడిగా సాగుతోంది. క ల్లు తాగిన వారు ఇల్లుగుల్ల చేసుకుంటుండగా కల్లు తయారీ దారులు మాత్రం కోట్లకు పడగలెత్తుతున్నా�
పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పనిచేసే పారిశుధ్య కార్మికులు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దని, అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు.