తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. నాడు అరకొర
వసతులు, మందులతో నడిచిన సర్కారు దవాఖానలను రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేసింది.
ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం మహిళలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నది. ఇందులో భాగంగా పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు మెరుగైన వైద్యసేవలు అందించడానికి ‘ఆరోగ్య మహిళ’ పథకాన్ని ప్రారంభ
కానిస్టేబుల్ అభ్యర్థులకు మెడికల్ టెస్టులు నిర్వహించొద్దని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) గురువారం జిల్లా ఎస్పీలు, కమిషనర్లను ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత�
TSLPRB | కానిస్టేబుల్ నియామక ప్రక్రియపై తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు జిల్లా ఎస్పీలు, కమిషనర్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రశ్నలు తప్పుగా రావడంతో నాలుగు మార్కులు కలపాలని హైకోర్టు కొన్ని
ఏజెన్సీ ప్రాంత ఆదివాసీ, గిరిజనులకు మణుగూరు ప్రభుత్వాస్పత్రి పెద్ద దిక్కయింది. వయసుతో నిమిత్తం లేకుండా ఆరోగ్యపరంగా ఏ ఆపదొచ్చినా.. గర్భిణులకు సుఖప్రసవాలు చేయాలన్నా.. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్ర�
24 గంటలు వైద్య పరీక్షలు నిర్వహించుకునేలా ఆధునిక టెక్నాలజీతో కూడిన కియోస్కీని హైదరాబాద్కు చెందిన సంస్థ డెవలప్ చేసింది. నిమిషాల వ్యవధిలో 75 రకాల వైద్య పరీక్షలను నిర్వహించి ఫలితాలను పొందవచ్చు.
KTR | హైదరాబాద్ : రాష్ట్రంలోని నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. వైద్య పరీక్షలు పేదలకు భారం కావొద్దనే ఉద్దేశంతో.. తెలంగాణ డయాగ్నొస్టిక్ స�
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం టీ హబ్ (టీ డయాగ్నస్టిక్)లను ఏర్పాటు చేస్తున్నది. అందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు టీ హబ్ను మంజూరు చేసింది. ఇందుకోసం జిల్లా కేంద్రంలోని కేంద్ర ఆస్పత్రిలో రూ.1.25 కోట్�
ఒకప్పుడు సుస్తీ చేస్తే మస్తు పరేషాన్ అయితుండె. రోగమేమో కానీ పేదల ఇల్లు గుల్ల అవుతుండె. వైద్య పరీక్షలు, చికిత్సల పేరిట ప్రైవేట్ దవాఖానలు వేలకు వేలు ఫీజులు గుంజుతుండె. ఈ దోపిడీకి అడ్డుకట్ట వేయడంతోపాటు పే�
మహిళల ఆరోగ్య రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆరోగ్య మహిళ కార్యక్రమం సత్ఫలితాలనిస్తున్నది. ఆడబిడ్డల కండ్లలో సంతోషాన్ని చూడాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమానికి శ్ర
మహిళల సంపూర్ణ ఆరోగ్యం కోసం సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు ప్రారంభించిన ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. ఇప్పటివరకు 70వేల మంది మహిళలకు పరీక్షలు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 100 ఉమెన్ క్లి�
పర్వాలేదు చెప్పండి.. ఇక్కడ అందరూ ఆడవాళ్లే కదా ఉన్నారు.. నిర్భయంగా, నిర్మొహమాటంగా మీ సమస్యను వివరించండి’... అంటూ ఆత్మీయంగా పలకరిస్తున్న వైద్యుల వద్ద అతివలు ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఎవరితో ఎలా చెప్పాలో తె�
సింగరేణి పరిసర గ్రామాల ప్రజల ఆ రోగ్య పరిరక్షణకు సంస్థ ప్రాధాన్యమిస్తున్నట్లు భూ పాలపల్లి జీఎం బళ్లారి శ్రీనివాసరావు అన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జంగేడు గ్రామంలోని కేజీబీవీలో ఉచిత మెగా వ�