జిల్లాలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నందున ప్రజలకు వైద్య పరీక్షలు చేస్తూ, అవగాహన కల్పించాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, మున్సిపల్ కమిషనర్లతో కలెక్�
ప్రాణాంతకమైన జన్యులోప సమస్యలను ముందుగానే గుర్తించేలా సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే నేషనల్ ఆలయన్స్ ఆఫ్ సికిల్ సెల్ ఆర్గనైజేషన్కు సీసీఎంబ
ప్రజలు సీజనల్ వ్యాధులపై అప్రమ త్తంగా ఉండాలని వరంగల్ 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి అన్నారు. జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం డివిజన్లో దోమల నివార�
అడవిలో గుట్టపై ఉన్న ప్రజలకు వైద్యం అందించేందుకు ములుగు డీఎంహెచ్వో అల్లెం అప్పయ్య సాహసమే చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న వేళ ములుగు జిల్లా వాజేడు అటవీ ప్రాంతంలోని పెనుగోలు గుట్టపై నివసించే గిరిజన
మండలంలోని యాదాద్రి పవర్ ప్లాంటులో పనిచేస్తున్న కార్మికులు విషజ్వరాల బారిన పడి తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. పలువురు కార్మికులు కొన్ని రోజులుగా జ్వరాలతో బాధపడుతూ పనులు చేయలేక స్వస్థలాలకు వెళ్లిపోత
విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, ప్రస్తుత వర్షాకాలం సీజన్లో వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని భద్రాద్రి కలెక్టర్, ఇన్చార్జ్ పీవో జితేశ్ వి పాటిల్ అన్నారు. బుధవార�
రెండు తలలతో దూడ జన్మించి మృతిచెందిన ఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం రుద్రారంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు నర్సింహులు ఆవు ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పురిటి నొప్పులతో బాధపడుతూ అవ�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సర్కారు వైద్యం పేదలకు దూరమవుతున్నది. నాణ్యమైన వైద్యం, వైద్య పరీక్షలు, మందులు అందకపోగా వసతులు లేమితో దవాఖానలు అధ్వానంగా మారాయి.
కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో అన్యాయానికి గురైన కొందరు అభ్యర్థులకు మళ్లీ వైద్య పరీక్షలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాలను తెలంగాణ పోలీసు నియామక బోర్డు పట్టించుకోవడం లేదు. ఇదేమిటని అడిగితే బోర్డు అధిక�
ములుగు జిల్లా వాజేడు మండలంలో ‘గుమ్మడిదొడ్డికి ఏమైంది’? శీర్షికన ఈ నెల 10న ‘నమస్తే తెలంగాణ’లో వార్త కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి జిల్లా వైద్యాధికారి అల్లెం అప్పయ్య స్పందించారు.
మండలంలోని గిరిజన తండాల్లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. తండాలు, గ్రామాల్లో దోమల బెడదతోపాటు వాతావరణ కాలుష్యం కారణంగా చిన్న పిల్లలు, వృద్ధులు దగ్డు, జలుబు, టైఫాయిడ్, మలేరియా జ్వరాల బారిన పడుతున్నారు.
పేద ప్రజలకు ఉచితంగా సేవలు అందించేందుకే వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి తెలిపారు. ఆదివారం పరిగిలో ఎమ్మెల్యే నివాసం ప్రాంగణంలో టీఆర్ఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ స�
కాలేయ సంబంధింత సమస్యతో బాధపడుతున్న ఆ బాలుడిని చూసి తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. లివర్ మార్పిడి చికిత్సకు 44 లక్షలకు పైనే అవసరం కాగా, దాతల కోసం ఎదురుచూస్తున్నారు.