పల్లె దవాఖానలకు ఎంబీబీఎస్, బీఏఎంఎస్ డాక్టర్ల నియామకాన్ని ప్రభుత్వం చేపట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే హెల్త్ సబ్ సెంటర్లలో ఆరోగ్య సేవలు మెరుగుపర్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం సాధారణంగానే ఉన్నదని ఏఐజీ దవాఖాన వైద్యులు వెల్లడించారు. కేసీఆర్ ఆదివారం ఉదయం గ్యాస్ట్రిక్ సమస్యతో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.
వరదలతో ప్రభావితమైన 8 జిల్లాల్లో ఆరోగ్య సేవలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లాలను క్లస్టర్లుగా విభజించి, ఈ నెల 16 నుంచి ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఆరోగ్య పరీక్
వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యారోగ్యశాఖ 8 జిల్లాల పరిధిలో మూడు రోజులుగా ప్రత్యేక హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
వారికి తల్లి, తండ్రి ప్రభుత్వమే: మంత్రి సత్యవతి రాథోడ్ హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని అనాథ ఆశ్రమాల్లో ఉన్న పిల్లలందరికీ అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఆ చిన్నారుల�
యూపీహెచ్సీలోఅందుబాటులో అన్ని రకాల వైద్య పరీక్షలు మందులు పంపిణీ కవాడిగూడ, జనవరి 2 : పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుంది. కార్పొరేట్ దవాఖానలకు ధీటుగా