ఆరోగ్య సమస్యలు, ఎండల తీవ్రతతో వడదెబ్బకు గురై ఆస్పత్రికి వచ్చే గిరిజనులు, ప్రజలతో మర్యాదపూర్వకంగా మెలగాలని, వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఐటీడీఏ పీవో రాహుల్ సూచించారు. మణుగూరు పట్టణంలోని వంద పడక
అప్పుడే పుట్టిన బిడ్డకు కదలికలు లేకపోవడంతో వైద్య సిబ్బంది సీపీఆర్ చేసి చిన్నారి ప్రాణాలు కాపాడిన ఘటన నారాయణపేట జిల్లా నర్వ మండలంలో సోమవారం చోటుచేసుకున్నది. మక్తల్ నియోజకవర్గంలోని నర్వ మండలం రాయికోడ�
Deputy DMHO | ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఉప కేంద్రాలల్లో వైద్య సిబ్బంది సమయపాలన పాటించి రోగులకు అందుబాటులో ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ రమేష్ అన్నారు.
Show cause notices | విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇంద్రవెల్లి ప్రభుత్వ దవాఖాన వైద్యుడితో పాటు నలుగురు వైద్య సిబ్బందికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖాన (జీజీహెచ్)లో దారుణం చోటు చేసుకున్నది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను గాలికొదిలేయడం కలకలం రేపింది. అదే సమయంలో దవాఖానలోనే గ్రాండ్గా బర్త్డే వేడు�
డబ్బులు తీసుకున్నట్లు తేలితే.. ఉద్యోగం నుంచి తొలగిస్తామని రంగారెడ్డి డీఎంహెచ్వో డాక్టర్ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన షాద్నగర్ సర్కార్ కమ్యూనిటీ దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
కడుపునొప్పితో బాధపడుతున్న మహిళను కూతురు ఓ ప్రైవేట్ దవాఖానలో వైద్యం చేయించగా.. బిల్లు విషయంలో మాటామాటా పెరిగి.. దాడికి కారణమైన సంఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటు చేసుకున్నది.
సీజనల్ వ్యాధులు ప్రభలుతున్న నేపథ్యంలో వైద్యులు, సిబ్బంది విధులను ని ర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ సిక్తా పట్నాయక్ హెచ్చరించారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రా థమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖ
ప్రభుత్వ దవాఖానల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి ప్రతి నెలా వేతనాలు చెల్లించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. సోమవారం ఆయన సచివాలయంలో టీవీవీపీ, డీపీహెచ్ పరిధిలోని దవాఖానల్లో �
కోల్కతాలో జూనియర్ డాక్టర్పై లైంగికదాడి, హత్య చేయడంపై జిల్లావ్యాప్తంగా వైద్యారోగ్య సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాకేంద్రంతోపాటు వివిధ మండలాలు, గ్రామాల్లో శనివారం నిరసనలు చేపట్టారు. నిందితుల�
పదేళ్ల కేసీఆర్ పాలనలో ఓ వెలుగు వెలిగిన పెద్దాసుపత్రి సమస్యల వలయంలో కొట్టుమిట్టుడుతోంది. జాతీయస్థాయిలో రెండు దఫాలుగా కాయకల్ప అవార్డులు గెలుచుకున్న ఆసుపత్రి నిధులు రాక.. నిర్వహణ లేక అస్తవ్యస్తంగా మారిం
సీఎం ఇలాకాలో రోగులకు వైద్య సేవలు సక్రమంగా అందడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. నారాయణపేట జిల్లా కోస్గి పట్టణానికి చెందిన బీఆర్ఎస్ నేత శాసం రామకృష్ణ కొడుకు అస్వస్థతకు గురయ్యాడు.
పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని జిల్లావ్యాప్తంగా బుధవారం నిర్వహించారు. పర్యావరణ సంరక్షణ ఆవశ్యతను వైద్యసిబ్బంది ర్యాలీలు నిర్వహించి అవగాహన కల్పించారు. పర్యావరణ కాలుష్యంతోనే వ్యాధులు విజృంభిస్తున్నా
జీవాలకు వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా వేయించాలని షాబాద్, రేగడిదోస్వాడ పశువైద్యాధికారులు స్రవంతి, చంద్రశేఖర్రెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని కుమ్మరిగూడ, కక్కులూర్, హైతాబాద్, రేగడిదోస్వాడ