రక్తహీనత ఉన్న గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వైద్య పరీక్షలు చేయించుకునే సమయంలోనే వైద్యులు గుర్తించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు.
సాధారణ ప్రసవాల్లో 60 శాతం దాటిన లక్ష్యం సందేశాత్మక వీడియోలతో ప్రజలకు అవగాహన మంత్రి కేటీఆర్ చొరవ..అధికారుల పటిష్ఠ చర్యలు సందేశాత్మక వీడియోల ద్వారా సహజ ప్రసవాల లాభాలు, సీ సెక్షన్ నష్టాలపై అవగాహన.. గర్భిణు�
ప్రత్యేక శిబిరాల ద్వారా వైద్యసేవలు బాధితులకు పరీక్షలు, ఔషధాలు పంపిణీ నిరంతరం పర్యవేక్షిస్తున్న మంత్రి హరీశ్రావు హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేంద�
హైదరాబాద్ : నిజం గడప దటకముందే అబద్ధం.. ఊరంతా చుట్టి వచ్చినట్టు వైద్యారోగ్య శాఖలో మంచి బయటకు రావడం లేదని, చెడు మాత్రమే ప్రచారమవుతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. అందుకే మంచిగా పనిచ
హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆదివారం నుంచి మూడ్రోజుల పాటు జరిగిన పల్స్పోలియో కార్యక్రమం విజయవంతమైంది. మొత్తం 38,31,907 చిన్నారులకు పోలియో చుక్కల మందు వేయాలన్నది వైద్యారోగ్యశాఖ లక్ష్యం కా�
గ్రామాల్లో పర్యటిస్తున్న వైద్య సిబ్బంది కరోనా లక్షణాలున్న వారికి కిట్లు అందజేత ముందుగానే గుర్తిస్తుండడంతో ఆందోళనకు దూరం ఇంటింటి జ్వర సర్వేలో మహిళలే కీలకం నేరడిగొండ,ఫిబ్రవరి 6 : మండలంలో కొవిడ్ పాజిటివ�
ఖమ్మం : ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశాలమేరకు జిల్లాలోని పల్లె దవాఖానాల్లో వైద్యాధికారుల పోస్టులభర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్వో డాక్టర్ బీ. మాలతి ఓ ప్రకటనలో తెలిపారు. ఎంబీబీఎస
గూడేల్లో వైద్య సేవలందిస్తున్న సిబ్బంది చర్ల, జూన్ 11: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పరిధిలోని వైద్య బృందం ఆదివాసీలను అక్కున చేర్చుకుంటున్నది. కరోనా వేళ వారికి వైద్య సేవలు అందించేందుకు వాగులు దాటుతూ.. �
ఆరోగ్య తెలంగాణపై అబద్ధపు ప్రచారం రాష్ట్రంలో జనాభాకు సరిపడా వైద్యులే లేరట అవాస్తవాలనే వండివార్చిన ఓ వర్గం మీడియా డబ్ల్యూహెచ్వో ప్రకారమే రాష్ట్రంలో వైద్యులు తెలంగాణలో ప్రతి వెయ్యిమందికి ఓ డాక్టర్ అన�
లాలాగూడ రైల్వే హాస్పిటల్| సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న సౌత్ సెంట్రల్ రైల్వే (ఎస్సీఆర్) పారా మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. లాలాగూడలోని రైల్వే హాస్
22 వరకు దరఖాస్తులకు అవకాశం హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు తదితర వైద్యారోగ్య సిబ్బంది భర్తీకి ఆ శాఖ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పుడున్న వైద్య సిబ్బందిప�
నెల రోజులుగా.. సెలవులు లేకుండా సేవల్లోనే.. జిల్లా వ్యాప్తంగా 120 మంది అధికారులు, 930 మంది స్టాఫ్ నర్సులు, ఎంఎన్ఎంలు ఆక్సిజన్ కొరత లేకుండా జిల్లాలో 130 బెడ్ల ఏర్పాటు: జిల్లా వైద్యాధికారి మల్లికార్జునరావు మేడ్�