తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. సమైక్య పాలనలో అస్తవ్యస్తంగా మారిన సర్కారు దవాఖానలను రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేసింది. వైద్య పరికరాలను ఏర్పాటు చేసి ఎక్కడికక్క�
కర్ణాటకలోని ప్రభుత్వ దవాఖానల్లో డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది కొరత తీవ్రస్థాయిలో ఉందంటూ వెలువడిన వార్త కథనాల్ని ఆ రాష్ట్ర హైకోర్టు సీరియస్గా తీసుకుంది.
Medical Colleges: 150 మెడికల్ కాలేజీల గుర్తింపు రద్దు కానున్నది. నేషనల్ మెడికల్ కమీషన్ ఈ విషయాన్ని చెప్పింది. ఇప్పటికే సరిగా వసతులు లేని 40 మెడికల్ కాలేజీల గుర్తింపును రద్దు చేశారు.
ప్రభుత్వ దవాఖానలకు వచ్చే రోగులకు వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ హెచ్చరించారు.
రెండో విడుత కంటివెలుగు కార్యక్రమంలో వైద్యులు అంకితభావంతో పనిచేసి పరీక్ష కేంద్రాలకొచ్చే ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించాలని కలెక్టర్ అమయ్కుమార్ అన్నారు.
కుష్టువ్యాధి రోగులకు వైద్య సిబ్బంది అందించే సేవలు ఎంతో గొప్పవని అదనపు కలెక్టర్ మియాంక్ మి ట్టల్ అన్నారు. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో పదహారు మంది కుష్టువ్యాధి రోగులకు ఒ క నెల సరిపడే పౌష్ట�
ప్రభుత్వ దవాఖానల్లోనే ప్రసవాలను చేయించాలని వైద్యసిబ్బందిని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం దిగ్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో పిరమల్ ఫార�
రక్తహీనత ఉన్న గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వైద్య పరీక్షలు చేయించుకునే సమయంలోనే వైద్యులు గుర్తించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు.
సాధారణ ప్రసవాల్లో 60 శాతం దాటిన లక్ష్యం సందేశాత్మక వీడియోలతో ప్రజలకు అవగాహన మంత్రి కేటీఆర్ చొరవ..అధికారుల పటిష్ఠ చర్యలు సందేశాత్మక వీడియోల ద్వారా సహజ ప్రసవాల లాభాలు, సీ సెక్షన్ నష్టాలపై అవగాహన.. గర్భిణు�
ప్రత్యేక శిబిరాల ద్వారా వైద్యసేవలు బాధితులకు పరీక్షలు, ఔషధాలు పంపిణీ నిరంతరం పర్యవేక్షిస్తున్న మంత్రి హరీశ్రావు హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేంద�
హైదరాబాద్ : నిజం గడప దటకముందే అబద్ధం.. ఊరంతా చుట్టి వచ్చినట్టు వైద్యారోగ్య శాఖలో మంచి బయటకు రావడం లేదని, చెడు మాత్రమే ప్రచారమవుతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. అందుకే మంచిగా పనిచ
హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆదివారం నుంచి మూడ్రోజుల పాటు జరిగిన పల్స్పోలియో కార్యక్రమం విజయవంతమైంది. మొత్తం 38,31,907 చిన్నారులకు పోలియో చుక్కల మందు వేయాలన్నది వైద్యారోగ్యశాఖ లక్ష్యం కా�
గ్రామాల్లో పర్యటిస్తున్న వైద్య సిబ్బంది కరోనా లక్షణాలున్న వారికి కిట్లు అందజేత ముందుగానే గుర్తిస్తుండడంతో ఆందోళనకు దూరం ఇంటింటి జ్వర సర్వేలో మహిళలే కీలకం నేరడిగొండ,ఫిబ్రవరి 6 : మండలంలో కొవిడ్ పాజిటివ�