వర్షాకాలం సమీపిస్తున్నందున ఆదివాసీ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐటీడీఏ పీవో ప్రతీక్జైన్ ఆదివారం ఓ ప్రకటనలో సూచించారు. వైద్యశాఖ సిబ్బంది సూచిస్తున్న జాగ్రత్తలు పాటించాలని, ఆరోగ్యాన్ని కాపాడుక
హాజీపూర్ మండలంలోని దొనబండ గ్రామ పంచాయతీ పరిధిలోని బుద్ధిపల్లికి చెందిన తిర్రి నర్మద ఈ నెల 23వ తేదీన చెకప్ కోసం మంచిర్యాల మాతా, శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రానికి వచ్చారు. పరీక్షించిన వైద్యురాలు బీపీ ఎక్కు�
ఎండలు ముదురుతుండడంతో అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధాకారి డాక్టర్ సుబ్బారాయుడు వైద్య సిబ్బందికి సూచించారు. శనివారం నెన్నెల ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బందితో సమావేశమయ్యారు. వైద్య సిబ్బందికి సలహాల
దేశవ్యాప్తంగా ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్న నూతన న్యాయ చట్టం ప్రకారం నిర్లక్ష్యంగా వైద్యం చేసి రోగి ప్రాణాలు తీసే వైద్యసిబ్బందికి కచ్చితంగా జైలు శిక్ష పడొచ్చని కేంద్ర వైద్యారోగ్య మంత్రి�
ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు అందుతున్నాయి అని ప్రకటించుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్సీ) పనిచేస్తున్న మెడికల్ ఆఫీసర్స్, పల్లె దవాఖానాల్లో పనిచేసే మిడ్
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో రెండో రోజు పోలియో చుక్కల పంపిణీ విజయవంతంగా సాగింది. ఆదివారం పోలియో బూత్లలో చుక్కలు వేయించని చిన్నారులకు సోమవారం ఇంటింటికీ వెళ్లి వైద్య సిబ్బంది చుక్కల �
గుట్టలు ఎక్కి.. వాగులు దాటి.. 16 కి.మీ గ్రామానికి నడిచి వెళ్లి పిల్లలకు పోలియో చుక్కలు వేశారు వైద్య సిబ్బంది. ములుగు జిల్లా వాజేడు పీహెచ్సీలో పనిచేస్తున్న హెల్త్ అసిస్టెంట్ చిన్నవెంకటేశ్వర్లు, ల్యాబ్ ట�
బాలికల్లో తలెత్తుతున్న ‘అనీమియా’ సమస్య ఆందోళన కలిగిస్తున్నది. చిన్నతనం నుంచే సరైన పోషకాహారం తీసుకోకపోవడంతో రక్తహీనత బారిన పడుతున్నారు. ఈ సమస్యను ఆరంభంలోనే గుర్తించి చెక్ పెట్టేందుకు కేం ద్ర, రాష్ట్ర �
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతూ ప్రపంచాన్నే అరచేతిలోకి అందుబాటులోకి తెచ్చినా మూఢ నమ్మకాలు మాత్రం ప్రజల జీవితంపై ఆధిపత్యం చేస్తూనే ఉన్నాయి.
ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా వైద్యాధికారి సుబ్బారాయుడు అన్నారు. గురువారం చెన్నూర్ మండలంలోని అంగ్రాజ్పల్లిలోని పీహెచ్సీని ఆయన సందర్శించారు. వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. సమైక్య పాలనలో అస్తవ్యస్తంగా మారిన సర్కారు దవాఖానలను రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేసింది. వైద్య పరికరాలను ఏర్పాటు చేసి ఎక్కడికక్క�
కర్ణాటకలోని ప్రభుత్వ దవాఖానల్లో డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది కొరత తీవ్రస్థాయిలో ఉందంటూ వెలువడిన వార్త కథనాల్ని ఆ రాష్ట్ర హైకోర్టు సీరియస్గా తీసుకుంది.