అవసరం లేకపోయిన సీ-సెక్షన్ ఆపరేషన్ ద్వారా ప్రసవాలను చేసే డాక్టర్లు, దవాఖానలపై చర్యలు తీసుకోవాలని అధికారులను వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. ప్రభుత్వ వైద్యంపై నమ్మకం
మన వైద్యానికి జాతీయ గుర్తింపు లభించింది. వైద్యాధికారులు, సిబ్బంది కృషికి ఫలితం దక్కింది. జిల్లాలో దవాఖానల నిర్వహణ, నాణ్యతాప్రమాణాలు, రోగులకు మెరుగైన చికిత్సకు గాను ఏడు ఆరోగ్య కేంద్రాలకు ఇటీవలే ఎన్క్వా�
ఎన్-1 కరోనా వైరస్పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంచిర్యాల జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ అధికారి డా. జీ. సుబ్బారాయుడు హెచ్చరించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావే
ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న కరోనా జేఎన్1 వేరియంట్ వరంగల్ను తాకింది. డిసెంబర్ 21న కరోనా లక్షణాలతో ఎంజీఎం సారి వార్డులో చేరిన భూపాలపల్లి జిల్లా గణపురానికి చెందిన 62 ఏళ్ల మహిళకు ర్యాపిడ్ టెస్టు న
రాష్ట్రంలో కరోనా కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు వైరస్ బారిన పడకుండా చర్యలు తీసుకోవడంతోపాటు కరోనా వచ్చిన వారికి అవసరమైన చికిత్స అంద�
దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 వైరస్పై అప్రమత్తంగా ఉన్నామని మంచిర్యాల జిల్లా వైద్యాధికారి సుబ్బారాయుడు తెలిపారు. జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో కొవిడ్ జాగ్రత్తలకు సం�
వైద్యాధికారులు మాతాశిశు ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేకశ్రద్ధ వహించాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల సూచించారు. మాతృ, శిశు మరణాలపై వైద్య ఆరోగ్యశాఖాధికారులతో ఐడీవోసీలో బుధవారం నిర్వహించిన సమీక్షలో ఆమె మ�
మండలంలోని భూపాలపట్నం, కాట్నపల్లి గ్రామాల్లో గురువారం విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. భూపాలపట్నంలో నిర్వహించిన కార్యక్రమానికి జడ్పీటీసీ మాచర్ల సౌజన్య-వినయ్ హాజరై పిల్లలకు ఆల్బెండజోల్ మా�
లింగనిర్ధారణ పరీక్షలు చేసే వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దని ఇండియన్ మెడికల్ అసోసియేషన్( తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బీఎన్రావు కోరారు. ఇటీవల వరంగల్ జిల్లా సంఘటనపై స్పందిస్తూ అసోసియేషన�
లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్న స్కానింగ్ సెంటర్పై పోలీసులు, వైద్యాధికారులు సోమవారం దాడులు చేశారు. స్థానికుల కథనం ప్రకారం.. హనుమకొండ గోపాలపురంలోని వెంకటేశ్వర కాలనీలో ఓ టెక్నీషియన్ రూ.రెండు కోట్లతో �
లైంగికదాడి కేసులు, పోక్సో నేరాలను నిరూపించేందుకు పక్కా ఆధారాలు ఉండాలని, వాటితోనే కోర్టులో శిక్ష ఖరారు అవుతుందని, ఆ మేరకు అన్ని జిల్లాల మెడికల్ ఆఫీసర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ ఉమెన్ సేఫ్ట�
మాతా శిశు సంరక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. సర్కారు దవాఖానల్లో సకల సౌకర్యాలు కల్పించి మెరుగైన వైద్యమందిస్తుండగా, ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. ఏఎన�