సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో విద్యాధికారులతో సీజనల్ వ్యాధులపై సోమవారం సమావేశం నిర్వహించారు.
మండలంలోని యాదాద్రి పవర్ ప్లాంటులో పనిచేస్తున్న కార్మికులు విషజ్వరాల బారిన పడి తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. పలువురు కార్మికులు కొన్ని రోజులుగా జ్వరాలతో బాధపడుతూ పనులు చేయలేక స్వస్థలాలకు వెళ్లిపోత
జూనియర్ డాక్టర్లు తలపెట్టిన నిరవధిక సమ్మెతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. తమ డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమవడంతో జూడాలు ఇటీవల ఇచ్చిన సమ్మె నోటీసు ప్రకారం సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరవధ�
నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు (జూడాలు) సమ్మె సైరన్ మోగించారు. తమకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలం అవుతున్నారని, తమకు రావాల్సిన ప్రభుత్వ గ్రాంట్లు ఇవ్వడం లేదని సోమవారం ప్రభుత�
మండలంలోని మామిడ్గి గ్రామాన్ని సంగారెడ్డి జిల్లా వైద్యాధికారులు సందర్శించారు. శుక్రవారం నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన మామిడ్గిలో డెంగీ కలకలం అనే వార్తకు సంబంధిత అధికారులు స్పందించారు.
నిబంధనలు పాటించని ప్రైవేటు దవాఖానలపై వైద్యాధికా రులు చర్యలు చేపట్టారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 200లకు పైగా ఆసుపత్రులు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నిర్వ హించే ఆసుపత్రులపై చర్యలు తీసుకోవా లని ప్రభుత్
నల్లగొండ పట్టణంలోని పాతబస్తీ ప్రాంతంలో వాటర్ట్యాంక్లో వ్యక్తి మృతదేహం లభించడం, ఆ నీరే ప్రజలకు సరఫరా కావడంతో వైద్యారోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
అంతుచిక్కని విషజ్వరాలు వనపర్తి జిల్లా మదనాపురం మండలం దంతనూరు గ్రామాన్ని పట్టిపీడిస్తున్నాయి. 1600ల జనాభా కలిగిన ఈ గ్రామంలో 300లకు పైగా మంది విషజ్వరాల బారిన పడడంతో భయాందోళనకు గురవుతున్నారు.
అమ్మ అనే మాట అపురూపమైనదని డీఎంహెచ్వో డాక్టర్ శిరీష పేర్కొన్నారు. పురిటి నొప్పులను పంటిబిగువున భరిస్తూ మరో ప్రాణానికి జన్మనిచ్చే తల్లిని గౌరవించి వారి ఆరోగ్యాన్ని కాపాడేందుకు తెలంగాణ వైద్య ఆరోగ్యశా�
జిల్లా వైద్యశాఖలో వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు వెల్లువెత్తాయి. అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 73 పోస్టులు ఉండగా.. ఏకంగా 4 వేలకు పైగా అప్లికేషన్లు అందాయి.
పల్లెలు మంచం పడుతున్నాయి. పట్టణాల్లో వ్యాధులు విజృంభిస్తున్నాయి. వాతావరణంలో మార్పుల కారణంగా సీజనల్ వ్యాధులు చుట్టుముట్టాయి. ప్రజలను జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. దీనికితోడు డెంగీ కోరలు చాచడంతో ప్రభు�
మండల కేంద్రంలోని 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వైద్య పరీక్షలకు అవసరమయ్యే పరికరాలు, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు.