పుట్టగొడుగుల్లా ప్రభుత్వ అనుమతి లేకుండా డయాగ్నస్టిక్ సెంటర్లు పుట్టుకొస్తున్నా యి. వైద్యాధికారుల అనుమతి లేకుండా ఆఫర్ల పేరిట కొం తమంది ల్యాబ్ టెక్నీషియన్లు ప్రజలను మోసం చేస్తున్నా రు. ఆన్లైన్లో తక�
ఆర్ఎంపీలను వేధిస్తున్న వైద్యాధికారులపై అసెంబ్లీలో చర్చిస్తానని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. శనివారం సిద్దిపేట ఆర్ఎంపీలు మాజీమంత్రి హరీశ్రావును కలిసి వారి సమస్యలను
వయో వృద్ధులకు ప్రత్యేక ప్రాధాన్యతతో ఒకేచోట వివిధ రకాల వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. జిల్లా ఆసుపత్రిలో శుక్రవారం ఏర్పాటు చేసిన సీనియర్ సిటిజన్ల ప్రత్�
చౌడాపూర్ మండల కేంద్రంలో ఎలాంటి అనుమతి లేకుండా ఇంటర్ చదివినవారు డయాగ్నోస్టిక్ సెంటర్లు, ఆర్ఎంపీలు క్లినిక్లను నిర్వహిస్తున్నారని ఇటీవల ఆ గ్రామస్తులు జిల్లా వైద్యాధికారులకు ఫిర్యాదు చేసిన విషయం త
యావత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్న ఆయుర్వేద వైద్యం తెలంగాణ రాష్ట్రంలో మాత్రం నాణ్యతా ప్రమాణాల కొరతతో రోగులను ఆగం చేస్తున్నది. మెడికల్ అధికారులను బోధనా సిబ్బందిగా వాడుకుంటుండటమే ఇందుకు ప్రధాన క�
రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా సీజనల్ వ్యాధులు విజృంభించినా పట్టించుకోని ఉన్నతాధికారులు సీఎం రేవంత్రెడ్డి హెచ్చరికతో మేల్కొన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో ప్రైవేట్ దవాఖానల్లో ప్రభుత్వ నిబంధనల అమలుపై వైద్యశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా వ్యాప్తంగా కొన్ని రోజులుగా వ్యాధులు విజృంభిస్తుండడంతో ప్రజలు ప్రైవేట్ హాస్పిటళ�
సుమారు 10 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, సీజనల్ వ్యాధులతో ప్రజలు రోగాల బారిన పడి సర్కారు దవాఖానలకు పోటెత్తుతున్నారు. వైరల్, సీజనల్ వ్యాధులతో వచ్చే రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది
సాధారణ బదిలీల్లో భాగంగా ఎంజీఎం దవాఖానలో పాలనాధికారి బదిలీ అ య్యారు. ఈ నేపథ్యంలో ఎంజీఎం ఔట్ పేషెంట్ల విభాగానికి చేరుకునే ప్రధాన రెండో, మూడో నంబరు గేట్లకు శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ‘శాడిస్ట్ అయిన పాలన
‘మాకేం పనిలేదా..? ఆడ చక్రాల కుర్చీ ఉంది సూడు.. తీసుకుపోయి పేషెంట్ను తోలుకొనిరా..’ ‘ఇక్కడ రోగం నయం కాదు.. సక్కగా కర్నూలుకు పో..’ ‘మా దగ్గర మందులు లేవు.. ఎక్కడి నుంచి తెమ్మంటావు.. మంచి మందులు కావాలంటే బయట తెచ్చుకో
గద్వాల జిల్లా దవాఖానలో ప్రతిరోజూ 600కు పైగా ఔట్ పేషెంట్లు వస్తుంటారు. అ లాగే దవాఖానలో దాదాపు 280మంది వరకు రోగులు చికిత్స పొందుతున్నారు. తమ జబ్బులు నయం చేసుకునేందుకు వచ్చే రోగులకు సిబ్బంది చీదరింపులతోపాటు స
డెంగీ కేసుల వివరాలను ఎప్పటికప్పుడు వైద్యాధికారులకు ఇవ్వాలని హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి ప్రైవేటు దవాఖాన యాజమాన్యాలను ఆదేశించారు. వర్షాకాలం ప్రారంభంతో ప్రస్తుతం నగరంలో �