లింగనిర్ధారణ పరీక్షలు చేసే వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దని ఇండియన్ మెడికల్ అసోసియేషన్( తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బీఎన్రావు కోరారు. ఇటీవల వరంగల్ జిల్లా సంఘటనపై స్పందిస్తూ అసోసియేషన�
లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్న స్కానింగ్ సెంటర్పై పోలీసులు, వైద్యాధికారులు సోమవారం దాడులు చేశారు. స్థానికుల కథనం ప్రకారం.. హనుమకొండ గోపాలపురంలోని వెంకటేశ్వర కాలనీలో ఓ టెక్నీషియన్ రూ.రెండు కోట్లతో �
లైంగికదాడి కేసులు, పోక్సో నేరాలను నిరూపించేందుకు పక్కా ఆధారాలు ఉండాలని, వాటితోనే కోర్టులో శిక్ష ఖరారు అవుతుందని, ఆ మేరకు అన్ని జిల్లాల మెడికల్ ఆఫీసర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ ఉమెన్ సేఫ్ట�
మాతా శిశు సంరక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. సర్కారు దవాఖానల్లో సకల సౌకర్యాలు కల్పించి మెరుగైన వైద్యమందిస్తుండగా, ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. ఏఎన�
ప్రైవేటు దవాఖానల ఆగడాలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ప్రైవేటు వైద్యశాలలను తనిఖీ చేయాలని వైద్యశాఖ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని మందులు నిల్వ ఉంచండి డాక్టర్లకు వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆదేశం హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): అన్ని పీహెచ్సీల్లో వైద్యులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గ
కొత్తగూడెం: జాతీయ ఆరోగ్య మిషన్ పథకం ద్వారా పల్లె దవాఖానాల్లో సేవలందించేందుకు మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి అర్హుల నుంచి ధరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్వో డాక్టర్ శిరీష ఓ ప్రకటనలో తెలిపారు.