వైద్య విద్యలో విప్లవాత్మక మార్పులు, నైతికతపై వైద్యులు దృష్టిసారించాలని తెలంగాణ మెడికల్ అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ వీ రాజలింగం సూచించారు. నగునూర్లోని ప్రతిమ వైద్య కళాశాల�
యుద్ధ సంక్షోభంలో కూరుకుపోయిన ఇరాన్ నుంచి భారత విద్యార్థులను స్వదేశానికి తరలించే ప్రక్రియను కేంద్రం ప్రారంభించింది. ఆదివారం 70 మందికిపైగా భారతీయ విద్యారులు ఇరాన్ నుంచి దుబాయ్కు వచ్చి, అక్కడ్నుంచి ఢి�
‘వైద్యో నారాయణో హరి’ అన్నారు పెద్దలు. ప్రాణం పోసే వైద్యుడే ప్రత్యక్ష దైవమనేది దానర్థం. ఇది ఒకప్పటి పాత కాలపు వైద్యులకు సరిపోయే మాట. కానీ, ప్రస్తుత కాలంలో వైద్యం పక్కా వ్యాపారంగా మారింది.
వైద్య విద్యకు సంబంధించిన సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఆల్ ఇండియా నీట్ ఎస్ఎస్-2025 ప్రవేశ పరీక్షల్లో నిమ్స్ జనరల్ మెడిసిన్ విభాగానికి చెందిన ఎండీ రెసిడెంట్ వైద్య విద్యార్థ�
వైద్యవిద్య మారుమూల ప్రాంతాలకూ విస్తరించాలనే సత్సంకల్పంతో జిల్లాకో మెడికల్ కళాశాలను ఏర్పాటుచేసిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం.. ప్రస్తుత కాంగ్రెస్ నిర్లక్ష్యపు పాలనతో నీరుగారుతున్నది.
రోగులకు అవసరమైన మందులు, సర్జికల్ వస్తువులు వంటి వాటిని సరఫరా చేసిన డిస్ట్రిబ్యూటర్స్కి బిల్లు లు మంజూరు కావాలంటే అక్కడ కప్పం కట్టాల్సిందే. ఒక్కో బిల్లుకు ఒక్కో రేటు.. కప్పం కట్టకపోతే బిల్లులు మంజూరు క�
తెలంగాణలో వైద్య విద్య వనరులు మెరుగుపరచడం, విద్యార్థుల్లో నమ్మకం, భరోసా కల్పించడం కోసం కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వైస్చాన్స్లర్ ఇన్చార్జి బాధ్యతలను ఐఏఎస్ అధికారికి అప్పగించడానికి ప్రభుత్వం పలువు
2024-25 విద్యా సంవత్సరానికి గాను 10,650 కొత్త ఎంబీబీఎస్ సీట్లకు జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) ఆమోదం తెలిపింది. దేశంలో వైద్య విద్యను విస్తృతంగా అందుబాటులోకి తెచ్చే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.
వైద్య విద్యను కేంద్రంలోని బీజేపీ సర్కారు గాలికొదిలేసింది. ఏటికేడు దేశవ్యాప్తంగా వేలల్లో మిగిలిపోతున్న మెడికల్ సీట్లే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. గత నాలుగేండ్ల నుంచి దేశవ్యాప్తంగా మెడికల్ సీట
తెలంగాణలోని ప్రతి జిల్లాకూ మెడికల్ విద్య అందుబాటులో ఉండాలన్న సంకల్పంతో గత కేసీఆర్ ప్రభుత్వం భద్రాద్రి జిల్లాకు కూడా వైద్య కళాశాలను మంజూరు చేసింది. నాటి అవసరాలకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తూ, సౌకర్యాల
వైద్య విద్యకు పెద్దపీట వేస్తూ గత బీఆర్ఎస్ సర్కారు ఏర్పాటుచేసిన మెడికల్ కళాశాలలపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్వహణలో అధికారుల వైఫల్యం విద్యార్థులకు శాపంగా పరిణమిస్తున్నది. ఈమేరకు �
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు ఖరీదైన వైద్య విద్యను ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడంతో పాటు పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవ�
ఎన్ఎంసీ నుంచి అనుమతులు లేకుండా నడుస్తున్న వైద్య కళాశాలలపై అలర్ట్గా ఉండాలని ఆయా రాష్ర్టాలకు జాతీయ వైద్య మండలి సూచించింది. మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
వైద్యవిద్యలో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్ యూజీ-2025) ఆదివారం మహబూబ్నగర్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో 13 పరీక్షా క�