వైద్య విద్యను కేంద్రంలోని బీజేపీ సర్కారు గాలికొదిలేసింది. ఏటికేడు దేశవ్యాప్తంగా వేలల్లో మిగిలిపోతున్న మెడికల్ సీట్లే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. గత నాలుగేండ్ల నుంచి దేశవ్యాప్తంగా మెడికల్ సీట
తెలంగాణలోని ప్రతి జిల్లాకూ మెడికల్ విద్య అందుబాటులో ఉండాలన్న సంకల్పంతో గత కేసీఆర్ ప్రభుత్వం భద్రాద్రి జిల్లాకు కూడా వైద్య కళాశాలను మంజూరు చేసింది. నాటి అవసరాలకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తూ, సౌకర్యాల
వైద్య విద్యకు పెద్దపీట వేస్తూ గత బీఆర్ఎస్ సర్కారు ఏర్పాటుచేసిన మెడికల్ కళాశాలలపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్వహణలో అధికారుల వైఫల్యం విద్యార్థులకు శాపంగా పరిణమిస్తున్నది. ఈమేరకు �
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు ఖరీదైన వైద్య విద్యను ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడంతో పాటు పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవ�
ఎన్ఎంసీ నుంచి అనుమతులు లేకుండా నడుస్తున్న వైద్య కళాశాలలపై అలర్ట్గా ఉండాలని ఆయా రాష్ర్టాలకు జాతీయ వైద్య మండలి సూచించింది. మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
వైద్యవిద్యలో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్ యూజీ-2025) ఆదివారం మహబూబ్నగర్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో 13 పరీక్షా క�
వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్ష కోసం అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. జిల్లాలో ఆరు కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 2,739 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి సాయ�
వైద్య విద్యలో ప్రవేశాలు కల్పించేందుకు ఈ నెల 4వ తేదీన నిర్వహించనున్న నీట్ పరీక్ష కోసం జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి నీట్ �
“మా నాన్న కేసీఆర్ వద్దని చెప్పి ఉండకపోతే నేను కూడా డాక్టర్ అయ్యేవాడిని” అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. తాను డాక్టర్ కావాలనే కోరిక తన అమ్మలో బలంగా ఉండేదని తెలిపా�
నగరంలోని పలు ప్రభుత్వ బోధన దవాఖానల్లో కొందరు హెచ్ఓడీలు, ప్రొఫెసర్ స్థాయి వైద్యులు ఓపీ సేవలకు దూరంగా ఉంటున్నారు. కొందరు ప్రొఫెసర్లు విభాగాలకే పరిమితమవగా మరికొంత మంది ప్రైవేటు ప్రాక్టీస్కు ప్రాధాన్య�
గాంధీలో వృద్ధుల కోసం ఏర్పాటు చేసిన జెరియాట్రిక్ వార్డు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్(డీఎంఈ) డాక్టర్ నరేంద్రకుమార్ అధికారులను ఆదేశించారు. ఇటీవల ‘నమస్తే’లో ‘వృద
విదేశాల్లో ఎంబీబీఎస్ చదివి, అనంతరం భారత్లో ప్రాక్టీస్ చేయాలనుకునే విద్యార్థులకు నీట్-యూజీ పరీక్షలో అర్హత తప్పనిసరని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఈ నిబంధనను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను తిరస
చదువుకు పేదరికం అడ్డుకావద్దని, నియోజకవర్గంలో వైద్యవిద్య చదివే పేద విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేటలోని ప్రభుత్వ బాలికల పాఠశాల�
ఫిలిప్పిన్స్లో వైద్య విద్యను అభ్యసించేందుకు వెళ్లిన విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామంలో నివసించే చింతా అమృతరావు మెదక్లో విద్యుత్ శాఖలో