కరీంనగర్లో నర్సింగ్ కాలేజీ అప్గ్రేడ్పై నీలినీడలు అలుముకున్నాయి. గురువారం హైదరాబాద్లోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో జరిగిన సమావేశంలో పాల్గొనడానికి ప్రిన్సిపాల్కు సమాచారం అందక పోవడం
నీట్లో మంచి మార్కులు సాధించి దాతల సాయంతో ఎంబీబీఎస్లో చేరిన నిరుపేద విద్యార్థిని కరిష్మాకు.. మళ్లీ ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రస్తుతం వైద్య విద్య కొనసాగింపు ప్రశ్నార్థకంగా మారగా, దిక్కుతోచక సతమతమ�
ప్రపంచవ్యాప్తంగా వైద్య విధానంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు ప్రెసిడెంట్ డాక్టర్ అరుణా విశ్వనాథ్ వాణికర్, సభ్యుడు డాక్టర్ విజయేంద
సరిగ్గా ఏడేళ్ల క్రితం సీఎం కేసీఆర్ ఆలోచనల నుంచి పురుడు పోసుకున్న కొత్త జిల్లాల ఏర్పాటుతో సరికొత్త అధ్యాయం మొదలైంది. పూర్వపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా.. నాలుగు జిల్లాలుగా విడిపోయి నవశకానికి నాంది పడింది. �
‘ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరి ఊహలకూ అందని రీతిలో అందిస్తున్న పాలనలో అన్నీ సంచలనాత్మకాలే. తొమ్మిదేండ్లుగా జోరుగా కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమమే అందుకు నిదర్శనం. ఆయన ముందు
చూపుతోనే అన్ని రంగాల అభివృద్ధ�
అందె సత్య కిశోర్ది కోరుట్ల. తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు, పావని. అక్కనిత్య. తండ్రి చిన్న ప్రైవేట్ ఉద్యోగి. దిగువ మధ్య తరగతి కుటుంబం కావడంతో ఆర్థికంగా ఎన్నో కష్టాలు పడ్డారు.
అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు’ అన్నట్టుగా ఉంది వైద్య విద్య పట్ల కేంద్రం అనుసరిస్తున్న ధోరణి. దేశంలో వైద్య సౌకర్యాలు మెరుగుపడాలంటే వైద్యుల సంఖ్య కీలకం. అందుకే ప్రగతిశీల రాష్ట్రమైన తెలంగాణ వైద్య విద్య
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యకళాశాల విజయవంతంగా మొదటి సంవత్సరం పూర్తి చేసుకొని.. రెండో సంవత్సరంలోకి అడుగిడుతున్నది. విశాలమైన తరగతి గదులు, ప్రత్యేకమైన ల్యాబ్లు, మ్యూజియంలు, లైబ్రరీలు, ప్రొజెక్టర్లు,
ఒక డాక్టర్ కావాలంటే ఎంత కష్టమో.. ఆర్థిక స్థోమత లేని వారికి తమ పిల్లలను మెడిసిన్ చదివించాలంటే కూడా అంతే కష్టం. అందులోనూ వెనకా ముందు ఎలాంటి ఆస్తులూ లేని దళిత కుటుంబాలకైతే పగటికలే.
వైద్య విద్య పీజీ కోర్సుల్లో ప్రవేశాల అర్హతలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం అవుతున్నది. సున్నా మార్కులు వచ్చినా మెడికల్ పీజీ సీటులో చేరవచ్చని కేంద్ర పరిధిలోని మెడికల్ కౌన్సె�
ఓ పేదింటి బిడ్డ కల నెరవేరింది. తండ్రి ఫొటో గ్రాఫర్గా, తల్లి బ్యూటీషియన్గా రోజూ పనిచేస్తేనే పూట గడిచే ఇంట్లో పుట్టిన ఆ విద్యార్థిని ఎంబీబీఎస్ సీటు సాధించింది. పూర్తిగా ప్రభుత్వ విద్యాలయాల్లోనే చదివిన
ఒకప్పుడు వైద్య విద్య అంటే కొందరికే సాధ్యమయ్యేది. ఉన్న అతి కొద్ది సీట్లల్లో అవకాశం దొరకాలి అంటే ప్రతిభైనా ఉండాలి లేదా బాగా డబ్బైనా ఉండాలి. అందుకే చాలా మంది వైద్య వృత్తిలోకి వెళ్లాలని ఉన్నా అసాధ్యమయ్యేది.
చిన్నరాష్ట్రం అనేకరంగాల్లో సమస్యల పరిష్కారానికి ఉపయోగకారిగా ఉంటుంది. దార్శనికుడైన నాయ కుడు ఆ రాష్ర్టానికి నాయకత్వం వహిస్తున్నప్పుడు అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో లభిస్తుంది.
సమైక్య పాలనలో వైద్యరంగంపై అంతులేని అలసత్వం కొనసాగింది. ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ మంజూరు చేయలేదు కదా.. ప్రజా ఆరోగ్యంపై నిర్లక్ష్యం చూపింది.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో వైద్యం దయనీయం. అక్కడోటి ఇక్కడోటి అన్నట్టుగా దవాఖానలు. ఏ చిన్న సమస్య వచ్చినా కనిపించేది హైదరాబాదే. పట్నం తీసుకొచ్చేసరికే గాల్లో కలిసిపోయే ప్రాణాలు.. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు జి�