చదువుకు పేదరికం అడ్డుకావద్దని, నియోజకవర్గంలో వైద్యవిద్య చదివే పేద విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేటలోని ప్రభుత్వ బాలికల పాఠశాల�
ఫిలిప్పిన్స్లో వైద్య విద్యను అభ్యసించేందుకు వెళ్లిన విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామంలో నివసించే చింతా అమృతరావు మెదక్లో విద్యుత్ శాఖలో
కేవలం 40 శాతం వైకల్యం ఒక వ్యక్తిని వైద్య విద్య చదవకుండా నిరోధించలేదని సుప్రీం కోర్టు మంగళవారం స్పష్టం చేసింది. ఎంబీబీఎస్ చదవడానికి అతడు అసమర్థుడని నిపుణులు నివేదిక ఇస్తే తప్ప, వైకల్యం అతడి చదువుకు అడ్డం�
భారతదేశంలో మహిళా వైద్యులు పెరుగుతున్నారు. మునుపటి కన్నా ఎక్కువ సంఖ్యలో డాక్టరమ్మలు.. పట్టాలు అందుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇటీవలి సర్వేలో తేల్చింది. ఈ దశాబ్దకాల
AP Minister Satyakumar | వైఎస్ జగన్ కారణంగా రాష్ట్రంలో వైద్యవిద్య రెంటికి చెడ్డ రేవడిలా మారిందని ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో వైద్యవిద్య ప్రవేశాలు, దవాఖానల్లో వసతుల కల్పనను పర్యవేక్షించేందుకు ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్చోంగ్తు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. టాస�
రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో వైద్యవిద్యకు అదనపు ఫీజులు వసూలు చేయవద్దని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. బయోమెట్రిక్ అటెండెన్స్ విధానంలో అవకతవకలకు పాల్పడితే కఠ�
నాడు సేవగా భావించిన వైద్యం నేడు వ్యాపారంగా మారింది. ఫలితంగా వైద్య విద్యలో నాణ్యత కొరవడింది. వ్యాపారమే పరమావధిగా భావించే ప్రైవేటు కళాశాలలు, యూనివర్సిటీలు పుట్టగొడుగుల్లా పుట్టుకురావడంతో వైద్య విద్య పెద
నియోజకవర్గంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటుకు అవసరమైన స్థలం గుర్తింపునకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గురువారం టిమ్స్ డైరెక్టర్ విమల థామస్, వైద్యావిద్య డైరెక్టర్ శివరాం, అదనపు కలెక్టర్ రాహ�