దేశ వైద్యరంగ చరిత్రలో తెలంగాణ మరో రికార్డు సృష్టించింది. జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉన్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలిచింది. ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చ
సీఎం కేసీఆర్ సారథ్యంలో పారదర్శక పాలన కొనసాగుతోందని మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. దేశంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఉన్న సీట్లలో 43శాతం సీట్లు తెలంగాణలోనే ఉన్నాయని వివరించారు.
తెలంగాణ గుండెలు ఉప్పొంగే ప్రతి సందర్భంలోనూ గులాబీ శ్రేణులు చరిత్రాత్మక పాత్రను పోషిస్తాయని నిరూపించేందుకు మరోసారి సిద్ధమవుతున్నాయి. విష జ్వరాలకే నాడు వణికిన తెలంగాణ నేడు అత్యాధునిక వైద్యానికి చిరునా
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో వైద్యం దయనీయం. అక్కడోటి ఇక్కడోటి అన్నట్టుగా దవాఖానలు. ఏ చిన్న సమస్య వచ్చినా కనిపించేది హైదరాబాదే. పట్నం తీసుకొచ్చేసరికే గాల్లో కలిసిపోయే ప్రాణాలు.. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు జి�
దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఒకేసారి తొమ్మిది మెడికల్ కాలేజీలు.. ప్రారంభం కానున్నాయి. వెరసి తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు కాబోతున్నాయి. ఒక ప్రభుత్వ వైద్యుడిగా ఉద్విగ
నిజామాబాద్ జిల్లా కేంద్ర దవాఖాన అత్యాధునిక వైద్య సేవలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్నది. దవాఖానలో కార్పొరేట్కు దీటుగా వైద్య సేవలు అందుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగానికి అధిక ప్రాధాన్యం ఇస్త�
Minister Harish Rao | 2014 జూన్ 2 తర్వాత ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లో కాంపిటేటివ్ అథారిటీ కోటాలోని వందశాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అయితే, ఈ నిర్ణయాన్ని హైకోర్టు �
రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన 9 మెడికల్ కాలేజీల్లో తరగతులను ఈ నెల 15న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఏకకాలంలో ప్రారంభిస్తారని, ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని మంత్రులు కేటీఆర్, హరీశ్రావు పిలు
దేశంలోనే అత్యంత ఖరీదైన వైద్య విద్య పదేండ్ల కిందటి వరకు కొందరికే అందుబాటులో ఉండేది. కానీ సీఎం కేసీఆర్ కృషి కారణంగా ఇప్పుడది పేద, మధ్య తరగతికి చెందిన విద్యార్థులకూ అందుతున్నది.
‘డాక్టర్ కావాలంటే మాట లా.. రూ.లక్షలు, రూ.కోట్లతో వ్యవహా రం. పేద, మధ్య తరగతి జీవితాలకు వైద్య విద్య ఒక కల మాత్రమే’ ఇది ఒకప్పుడు ప్రజల్లో ఉన్న అభిప్రాయం. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన జిల్లాకు ఒక మెడికల్
Telangana | ఈనెల 15న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించే 9 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన వైద్య కళాశాలల్లో కాంపిటేటివ్ అథారిటీ కోటాలోని మెడికల్, డెంటల్ కోర్సుల్లో సీట్లు మొత్తం తెలంగాణ వారికే చెందాలన్న ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేసిన వ్యాజ్యాలపై హ�
ప్రతి ఒక్కరికి ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలను అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీలతో వైద్య విద్య అందరికీ అందుబాటులోకి వస్తున్నది.