నాడు వలసలు, గంజి కేంద్రాలతో తల్లడిల్లిన పాలమూరు.. నేడు కర్నూల్, బెంగళూరు ప్రాంతాల నుంచి కూలీలను తెచ్చుకొని పని చేయించుకునే స్థితికి ఎదిగిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
వైద్య విద్య చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించారు సీఎం కేసీఆర్. స్వరాష్ట్రం రాకముందు రాష్ట్రవ్యాప్తంగా కేవలం ఐదు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఉండేవి. వీటి పరిధిలో 850 మెడిసిన్ సీట్లు మాత్రమే అందుబాట
ఏండ్ల నాటి చిరకాల కల సాకారమైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వైద్య విద్య చేరువైంది. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటుతో పేద, మధ్యతరగతి విద్యార్థులు డాక్టర్లయ్యే అవకాశం కలిగింది.
దేశ వైద్యరంగంలో తెలంగాణ వేదికగా శుక్రవారం కొత్త రికార్డు నమోదు కానున్నది. ఒకే రోజు తొమ్మిది ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కానున్నాయి. కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, క�
వైద్యరంగంలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతున్నది. ఓవైపు వైద్య విద్య, మరోవైపు ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని చేరువ చేసే లక్ష్యం నెరవేరబోతున్నది. స్వరాష్ట్రంలో జిల్లాకో మెడికల్ కాలేజీ కల సాకారం కాబోతున్నది.
జగిత్యాలలోని ధరూర్ క్యాంపులో గతేడాది సకల హంగులు, సౌకర్యాలతో మెడికల్ కాలేజీ గతేడాది నవంబర్ 15న ప్రారంభమైంది. మెడికల్ కాలేజీ, దానికి అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మంజూరు కాగానే ఎమ్మెల్యే సంజయ్
దేశ వైద్యరంగ చరిత్రలో తెలంగాణ మరో రికార్డు సృష్టించింది. జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉన్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలిచింది. ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చ
సీఎం కేసీఆర్ సారథ్యంలో పారదర్శక పాలన కొనసాగుతోందని మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. దేశంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఉన్న సీట్లలో 43శాతం సీట్లు తెలంగాణలోనే ఉన్నాయని వివరించారు.
తెలంగాణ గుండెలు ఉప్పొంగే ప్రతి సందర్భంలోనూ గులాబీ శ్రేణులు చరిత్రాత్మక పాత్రను పోషిస్తాయని నిరూపించేందుకు మరోసారి సిద్ధమవుతున్నాయి. విష జ్వరాలకే నాడు వణికిన తెలంగాణ నేడు అత్యాధునిక వైద్యానికి చిరునా
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో వైద్యం దయనీయం. అక్కడోటి ఇక్కడోటి అన్నట్టుగా దవాఖానలు. ఏ చిన్న సమస్య వచ్చినా కనిపించేది హైదరాబాదే. పట్నం తీసుకొచ్చేసరికే గాల్లో కలిసిపోయే ప్రాణాలు.. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు జి�
దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఒకేసారి తొమ్మిది మెడికల్ కాలేజీలు.. ప్రారంభం కానున్నాయి. వెరసి తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు కాబోతున్నాయి. ఒక ప్రభుత్వ వైద్యుడిగా ఉద్విగ
నిజామాబాద్ జిల్లా కేంద్ర దవాఖాన అత్యాధునిక వైద్య సేవలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్నది. దవాఖానలో కార్పొరేట్కు దీటుగా వైద్య సేవలు అందుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగానికి అధిక ప్రాధాన్యం ఇస్త�
Minister Harish Rao | 2014 జూన్ 2 తర్వాత ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లో కాంపిటేటివ్ అథారిటీ కోటాలోని వందశాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అయితే, ఈ నిర్ణయాన్ని హైకోర్టు �