Minister Harish Rao | జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న సీఎం కేసీఆర్ లక్ష్యం సాకారం అవుతుండటంతో డాక్టర్ కావాలనే తెలంగాణ బిడ్డల కల నెరవేరుతున్నదని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఓ కూలీబిడ్డ, రైతు బిడ్డ, ఆటో డ�
కాంగ్రెస్ హామీలు వినేందుకు ఎంత గొప్పగా ఉన్నాయో, ఆర్థికంగా చూసినపుడు ఆచరణలో అంత అసాధ్యమని, కొద్దిగానైనా ఆలోచించగలవారికి ఆదివారం రాత్రికే అర్థమైంది. జిల్లాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, సాధారణ ప్రజ�
ప్రస్తుతం దేశం ఎన్నో కీలక సమస్యలను ఎదుర్కొంటున్నది. నిత్యావసర ధరల పెరుగుదలకు కారణమైన ద్రవ్యోల్బణం, పెరుగుతున్న నిరుద్యోగం, రికార్డుస్థాయిలో పెరిగిన దేశం అప్పులు ఉండనే ఉన్నాయి. హైవేల నిర్మాణంలో తప్ప ఎక�
మెదక్కు త్వరలో ఔటర్ రింగ్రోడ్డు అందుబాటులోకి రానున్నదని, రూ.305 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు రాష్ట్ర పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీని�
సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణలో అభివృద్ధి జాతర కొనసాగుతున్నదని, సంక్షేమ పథకాల అమలులో దేశానికే మార్గదర్శిగా మారిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.
బార్బర్ కొడుకు.. కూలీ కుమార్తె.. డ్రైవర్ కొడుకు.. వీరిలో ఎవరైనా తాము డాక్టర్ అవుతామని ఊహించగలరా? కలలో అయినా అలా అనుకోగలరా? ఊహకే అందని ఎంబీబీఎస్ చదువు ఇప్పుడు పేదల చెంతకు వచ్చింది.
సమైక్య పాలనలో వైద్యరంగంపై అంతులేని అలసత్వం కొనసాగింది. ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ మంజూరు చేయలేదు కదా.. ప్రజా ఆరోగ్యంపై నిర్లక్ష్యం చూపింది.
నాడు వలసలు, గంజి కేంద్రాలతో తల్లడిల్లిన పాలమూరు.. నేడు కర్నూల్, బెంగళూరు ప్రాంతాల నుంచి కూలీలను తెచ్చుకొని పని చేయించుకునే స్థితికి ఎదిగిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
వైద్య విద్య చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించారు సీఎం కేసీఆర్. స్వరాష్ట్రం రాకముందు రాష్ట్రవ్యాప్తంగా కేవలం ఐదు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఉండేవి. వీటి పరిధిలో 850 మెడిసిన్ సీట్లు మాత్రమే అందుబాట
ఏండ్ల నాటి చిరకాల కల సాకారమైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వైద్య విద్య చేరువైంది. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటుతో పేద, మధ్యతరగతి విద్యార్థులు డాక్టర్లయ్యే అవకాశం కలిగింది.
దేశ వైద్యరంగంలో తెలంగాణ వేదికగా శుక్రవారం కొత్త రికార్డు నమోదు కానున్నది. ఒకే రోజు తొమ్మిది ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కానున్నాయి. కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, క�
వైద్యరంగంలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతున్నది. ఓవైపు వైద్య విద్య, మరోవైపు ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని చేరువ చేసే లక్ష్యం నెరవేరబోతున్నది. స్వరాష్ట్రంలో జిల్లాకో మెడికల్ కాలేజీ కల సాకారం కాబోతున్నది.
జగిత్యాలలోని ధరూర్ క్యాంపులో గతేడాది సకల హంగులు, సౌకర్యాలతో మెడికల్ కాలేజీ గతేడాది నవంబర్ 15న ప్రారంభమైంది. మెడికల్ కాలేజీ, దానికి అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మంజూరు కాగానే ఎమ్మెల్యే సంజయ్