రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన 9 మెడికల్ కాలేజీల్లో తరగతులను ఈ నెల 15న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఏకకాలంలో ప్రారంభిస్తారని, ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని మంత్రులు కేటీఆర్, హరీశ్రావు పిలు
దేశంలోనే అత్యంత ఖరీదైన వైద్య విద్య పదేండ్ల కిందటి వరకు కొందరికే అందుబాటులో ఉండేది. కానీ సీఎం కేసీఆర్ కృషి కారణంగా ఇప్పుడది పేద, మధ్య తరగతికి చెందిన విద్యార్థులకూ అందుతున్నది.
‘డాక్టర్ కావాలంటే మాట లా.. రూ.లక్షలు, రూ.కోట్లతో వ్యవహా రం. పేద, మధ్య తరగతి జీవితాలకు వైద్య విద్య ఒక కల మాత్రమే’ ఇది ఒకప్పుడు ప్రజల్లో ఉన్న అభిప్రాయం. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన జిల్లాకు ఒక మెడికల్
Telangana | ఈనెల 15న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించే 9 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన వైద్య కళాశాలల్లో కాంపిటేటివ్ అథారిటీ కోటాలోని మెడికల్, డెంటల్ కోర్సుల్లో సీట్లు మొత్తం తెలంగాణ వారికే చెందాలన్న ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేసిన వ్యాజ్యాలపై హ�
ప్రతి ఒక్కరికి ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలను అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీలతో వైద్య విద్య అందరికీ అందుబాటులోకి వస్తున్నది.
సీఎం కేసీఆర్ ఈ నెల 15న మరో 9 మెడికల్ కాలేజీలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారని మంత్రి హరీశ్రావు వెల్లడించారు. ఆయా కళాశాలలను సందర్శించి మౌలిక సదుపాయాలు, ఇతర వసతులు కల్పించాలని కలెక్టర్లకు సూ�
మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ రెండో విడత కన్వీనర్ కోటా సీట్ల భర్తీ ప్రకియ సోమవారం పూర్తయినట్టు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఆగస్టు 30న ఇచ్చిన కన్వీనర్ కోటా రెండో విడుత నోటిఫికేషన్
ప్రజారోగ్యాన్ని పరిరక్షించడం ప్రభుత్వ కనీస బాధ్యత. గత ప్రభుత్వాలు ఈ బాధ్యతను పూర్తిగా ప్రైవేటుకు ధారాదత్తంచేసి చేతులు దులిపేసుకున్నాయి. పేదలు ఎంతో నమ్మకంతో అత్యవసర చికిత్స కోసం ప్రభుత్వ దవాఖానకు వస్త�
దేశంలో 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఏర్పాటు చేసే కొత్త వైద్య కళాశాలల్లో గరిష్ఠంగా 150 అండర్ గ్రాడ్యుయేట్ సీట్లు మాత్రమే ఉంటాయని, పది లక్షల జనాభాకు 100 ఎంబీబీఎస్ సీట్ల నిష్పత్తిని ఆయా రాష్ర్టాలు పాటించాలని జ�
తెలంగాణ (Telangana) అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని మంత్రి హరీశ్ రావు (Harish Rao) అన్నారు. దేశానికి అన్నంపెట్టే స్థాయికి ఎదిగిందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించామని త�
Telangana | పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్టున్నది ఎయిమ్స్ పరిస్థితి. దేశంలోనే అత్యుత్తమ వైద్య, విద్యాసంస్థ అని చెప్పుకుంటున్నా.. వసతుల కల్పనలో మాత్రం జిల్లా దవాఖానలతో పోటీపడుతున్నది. కేంద్రం స్వయంగా వెల్లడించి�
సాధారణంగా విద్యాసంస్థలు పాఠా లు మాత్రమే చెప్తాయి.. విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇస్తాయి. కానీ మెడికల్ కాలేజీలు మాత్రం పూర్తి భిన్నం. వైద్యవిద్యతో విద్యార్థుల జీవితానికి ఓ ఆధారాన్ని ఇవ్వడంతోపాటు, సమా�
తెలంగాణ ఏర్పడిన తర్వాతే ప్రభుత్వ దవాఖానలు బాగుపడ్డాయని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. తెలంగాణ రాకముందు ఈ ప్రాంతంలో ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవన్నారు.