సీఎం కేసీఆర్ ఈ నెల 15న మరో 9 మెడికల్ కాలేజీలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారని మంత్రి హరీశ్రావు వెల్లడించారు. ఆయా కళాశాలలను సందర్శించి మౌలిక సదుపాయాలు, ఇతర వసతులు కల్పించాలని కలెక్టర్లకు సూ�
మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ రెండో విడత కన్వీనర్ కోటా సీట్ల భర్తీ ప్రకియ సోమవారం పూర్తయినట్టు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఆగస్టు 30న ఇచ్చిన కన్వీనర్ కోటా రెండో విడుత నోటిఫికేషన్
ప్రజారోగ్యాన్ని పరిరక్షించడం ప్రభుత్వ కనీస బాధ్యత. గత ప్రభుత్వాలు ఈ బాధ్యతను పూర్తిగా ప్రైవేటుకు ధారాదత్తంచేసి చేతులు దులిపేసుకున్నాయి. పేదలు ఎంతో నమ్మకంతో అత్యవసర చికిత్స కోసం ప్రభుత్వ దవాఖానకు వస్త�
దేశంలో 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఏర్పాటు చేసే కొత్త వైద్య కళాశాలల్లో గరిష్ఠంగా 150 అండర్ గ్రాడ్యుయేట్ సీట్లు మాత్రమే ఉంటాయని, పది లక్షల జనాభాకు 100 ఎంబీబీఎస్ సీట్ల నిష్పత్తిని ఆయా రాష్ర్టాలు పాటించాలని జ�
తెలంగాణ (Telangana) అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని మంత్రి హరీశ్ రావు (Harish Rao) అన్నారు. దేశానికి అన్నంపెట్టే స్థాయికి ఎదిగిందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించామని త�
Telangana | పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్టున్నది ఎయిమ్స్ పరిస్థితి. దేశంలోనే అత్యుత్తమ వైద్య, విద్యాసంస్థ అని చెప్పుకుంటున్నా.. వసతుల కల్పనలో మాత్రం జిల్లా దవాఖానలతో పోటీపడుతున్నది. కేంద్రం స్వయంగా వెల్లడించి�
సాధారణంగా విద్యాసంస్థలు పాఠా లు మాత్రమే చెప్తాయి.. విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇస్తాయి. కానీ మెడికల్ కాలేజీలు మాత్రం పూర్తి భిన్నం. వైద్యవిద్యతో విద్యార్థుల జీవితానికి ఓ ఆధారాన్ని ఇవ్వడంతోపాటు, సమా�
తెలంగాణ ఏర్పడిన తర్వాతే ప్రభుత్వ దవాఖానలు బాగుపడ్డాయని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. తెలంగాణ రాకముందు ఈ ప్రాంతంలో ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవన్నారు.
దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందా అంటే అది ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) అని టీఎస్ఎంఎస్ఐడీసీ (TSMSIDC) చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ (Errolla Srinivas) అన్నారు. తెలంగాణ ప్రజలకు కించపర్చేలా మాట్లాడితే ఇక్కడికి రావొద్దని చ
నడిగడ్డ ప్రజలు ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న మెడికల్ కళాశాల ఆకాంక్ష సీఎం కేసీఆర్ నెరవేర్చారని గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, అబ్రహం తెలిపారు.
Minister KTR | సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం కొత్తగా తొమ్మిది మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ట్విట్టర్ వేద�
జోగుళాంబ గద్వాల, నారాయణపేట వాసులకు మెడి‘కల’ నెరవేరింది. గతంలో ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబెట్టుకున్నారు. రెండు జిల్లాల్లో వైద్య కాలేజీలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
మెదక్ జిల్లావాసుల చిరకాల కోరిక నెరవేరింది. చాలాకాలంగా చేస్తున్న కృషికి ఫలితం దకింది. మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పలుమార్లు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు విజ్ఞ�