Minister Harish Rao | సీఎం కేసీఆర్ జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కాలేజీ లక్ష్యం దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. తెలంగాణలో 60 సంవత్సరాల్లో మూడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చే�
కరీంనగర్ జిల్లా విద్యాసంస్థలకు హబ్గా మారనున్నదని, ఈ క్రమంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం నాలుగు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం ఎంతో గొప్ప విషయమని రాష్ట్�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో ఏర్పాటుచేస్తున్న మెడికల్ కాలేజీలను కేంద్ర ప్రభుత్వ ఖాతాలో వేస్తూ తప్పుడు ప్రచారం జరుగుతున్నది. వాస్తవానికి ఈ ఏడాది నేషనల్ మెడికల్ కమిషన్ దేశవ్యాప్తంగా 50 మెడ�
రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థకు అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాల సంస్థ (ఐఎస్వో) గుర్తింపు లభించింది. టీఎస్ఎంఎస్ఐడీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిర్మాణాల నాణ్యత, టెండర్లలో పాటిస్తున్న పారద�
మాట ఇస్తున్నాం.. మార్చి చూపిస్తాం.. ఉమ్మడి పాలమూరు జిల్లాను బంగారు తునకగా తీర్చిదిద్దుతాం.. తెలంగాణ ఏర్పాటుతో కొత్త జిల్లాలు, కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలు వచ్చినయ్.. ఒక్క పాలమూరులోనే ఐదు ప్రభుత్వ మెడి�
అత్యంత పిన్నవయస్సు గల తెలంగాణ (Telangana) స్వల్ప వ్యవధిలో వైద్యారోగ్య రంగాన్ని (Medical field) విస్తృత పరిచిందని, వైద్యసేవల ప్రమాణాలను పెంచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు.
Medical Colleges: 150 మెడికల్ కాలేజీల గుర్తింపు రద్దు కానున్నది. నేషనల్ మెడికల్ కమీషన్ ఈ విషయాన్ని చెప్పింది. ఇప్పటికే సరిగా వసతులు లేని 40 మెడికల్ కాలేజీల గుర్తింపును రద్దు చేశారు.
ప్రజా వైద్యరంగంలో రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నది. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు సర్కారు దవాఖానలను బలోపేతం చేస్తున్నది. మరోవైపు జిల్లాకో మెడికల్ కళాశాలను తీసు
నల్లగొండ మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులు పగలూరాత్రి తేడా లేకుండా శరవేగంగా సాగుతున్నాయి. పట్టణ శివారు ప్రాంతంలోని ఎస్ఎల్బీసీలో 42 ఎకరాల విస్తీర్ణంలో 116 కోట్ల రుపాయలతో కాలేజీ భవన సముదాయ నిర్మాణం జరుగుత
ప్రభుత్వ వైద్యం పటిష్టతకే కొత్త మెడికల్ కాలేజీలు (Medical colleges) ఏర్పాటు చేస్తున్నామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. పెరిగిన దవాఖానలకు అనుగుణంగా నియామకాలు జరుపుతున్నామని చెప్పార�
వైద్యారోగ్యశాఖ పరిధిలో 1,061 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఈ నెల 22న నియామక ఉత్తర్వులు అందజేయనున్నట్టు వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు వెల్లడించారు. ఇప్పటికే 65 మందికి ప్రొఫెసర్లుగా, 210 మందికి అసోసియేట
రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో 1,442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) విడుదల చేసింది.
తెలంగాణ అభివృద్ధిని గుర్తించి ఢిల్లీలో కేంద్ర మంత్రులు అవార్డుల మీద అవార్డులు ఇస్తూ ప్రశంసిస్తుంటే.. అదే పార్టీ నాయకులు తెలంగాణ గల్లీలో పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి