'మోదీజీ.. కనీసం మీ మంత్రులందరికి ఒక అబద్ధాన్ని ఒకేలా చెప్పేలా ట్రెయినింగ్ ఇవ్వండి' అంటూ వ్యంగ్యంగా కేటీఆర్ ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రలు పచ్చి అబద్ధాలు మాట్లాడటం దారుణమని, ముగ్గురు కేంద్రమంత్రులు పరస�
రాష్ట్రంలోని 22 జిల్లాల్లో ఇప్పటికే టీ డయాగ్నోస్టిక్స్ సేవలు అందుతున్నాయని, మరో రెండు నెలల్లోగా మిగతా 11 జిల్లాల్లో ఈ సేవలను అందుబాటులోకి తెస్తామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు వెల్లడించార�
వైద్యం విషయంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. 60 ఏండ్లలో చేయని పనిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరేండ్లలో చేసి చూపించారని తెలిపారు.
2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో సోమవారం ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రవేశపెట్టారు.సకల జనుల సమ్మోహన బడ్జెట్ను ప్రవేశ పెట్టారన్న అభిప్రాయాలు సబ్బండ వర్గాల నుంచి వ్య�
రాష్ట్రంలో వైద్యం, వైద్య విద్యను పటిష్ఠం చేయడంతోపాటు ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలను అందుబాటులోకి తెస్తున్న ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ ఏడాది ఏర్పాటు చేయనున్న 9 మెడికల్ కాలేజీలకు మరో 313 పోస్టులన�
Minister Harish Rao | రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే తొమ్మిది మెడికల్ కాలేజీల పనులు వేగవంతం చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఉన్నతాధికారులను ఆదేశించారు. శనివారం ఆరోగ్యశ్రీ హెల్త్
Harish rao | వైద్య రంగంలో తెలంగాణ అగ్రగామిగా మారిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీతో పెద్ద ఎత్తున డాక్టర్లు వస్తారని చెప్పారు. రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు నాలుగు రెట్లు
వైద్య కళాశాలల మంజూరులో కేంద్రం చేసిన అన్యాయం కారణంగా తెలంగాణ సుమారు రూ.2 వేల కోట్లకుపైగా నష్టపోయింది. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాల కింద కేంద్రం పలు రాష్ట్రాలకు 157 మెడికల్ కాలేజీలను మంజూరు చేసిం
Minister Harish rao | ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 3,897 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. వివిధ కేటగిరీల్లో తొమ్మిది వైద్య కళాశాలలు, అనుబంధ హాస్పిటళ్లకు పోస్టులను మంజూరు చేసింది.
తెలంగాణ రాష్ట్రానికికేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏ విధమైన సహకారం అందించకపోగా కక్షగడుతున్నది. మునుగోడు ఉపఎన్నిక ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చాలనుకొని భంగపడింది.
గ్రామీణ ప్రజలకు వైద్యం అందుబాటులోకి వచ్చినప్పుడే ప్రతి గ్రామం అభివృద్ధి బాటలో పయనిస్తుంది. ఆ దిశగానే ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారు. వైద్యరంగం విషయానికి వస్తే ఆయన అమలుచేస్తున్న నూతన విధా�
రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలకు సైతం కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తెస్తున్న తెలంగాణ ప్రభుత్వం వైద్య విద్య విషయంలో కూడా దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది.