Minister Harish Rao | రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే తొమ్మిది మెడికల్ కాలేజీల పనులు వేగవంతం చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఉన్నతాధికారులను ఆదేశించారు. శనివారం ఆరోగ్యశ్రీ హెల్త్
Harish rao | వైద్య రంగంలో తెలంగాణ అగ్రగామిగా మారిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీతో పెద్ద ఎత్తున డాక్టర్లు వస్తారని చెప్పారు. రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు నాలుగు రెట్లు
వైద్య కళాశాలల మంజూరులో కేంద్రం చేసిన అన్యాయం కారణంగా తెలంగాణ సుమారు రూ.2 వేల కోట్లకుపైగా నష్టపోయింది. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాల కింద కేంద్రం పలు రాష్ట్రాలకు 157 మెడికల్ కాలేజీలను మంజూరు చేసిం
Minister Harish rao | ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 3,897 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. వివిధ కేటగిరీల్లో తొమ్మిది వైద్య కళాశాలలు, అనుబంధ హాస్పిటళ్లకు పోస్టులను మంజూరు చేసింది.
తెలంగాణ రాష్ట్రానికికేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏ విధమైన సహకారం అందించకపోగా కక్షగడుతున్నది. మునుగోడు ఉపఎన్నిక ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చాలనుకొని భంగపడింది.
గ్రామీణ ప్రజలకు వైద్యం అందుబాటులోకి వచ్చినప్పుడే ప్రతి గ్రామం అభివృద్ధి బాటలో పయనిస్తుంది. ఆ దిశగానే ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారు. వైద్యరంగం విషయానికి వస్తే ఆయన అమలుచేస్తున్న నూతన విధా�
రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలకు సైతం కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తెస్తున్న తెలంగాణ ప్రభుత్వం వైద్య విద్య విషయంలో కూడా దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది.
మంచిర్యాల వైద్య కళాశాల మొదలైంది. హైదరాబాద్లోని ప్రగతిభవన్ నుంచి ఆన్లైన్ ద్వారా మంగళవారం సీఎం కేసీఆర్ స్వయంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా.. యేడాదిలోనే కాలేజీని అందుబాటులోకి తెచ్చిన కలెక్టర్, వైద్య�
‘రాష్ట్రంలోని మా లాంటి పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారికి ఎంబీబీఎస్ సీటు వచ్చిందంటే దానికి కారణం సీఎం కేసీఆరే. ఇది మాకు ఇచ్చిన గొప్ప అవకాశం. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే వైద్య విద్య చదువుతామన�
వైద్య రంగంలో నయా విప్లవం మొదలైంది. ఓవైపు వైద్య విద్య, మరోవైపు ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని చేరువ చేసే దిశగా అడుగు పడింది. జిల్లాకో మెడికల్ కాలేజీ లక్ష్యంగా రాష్ట్ర సర్కారు, మంగళవారం ఒకే రోజు ఎనిమిది కళాశా
Minister KTR | రాష్ట్రంలో ఆయా జిల్లాల్లో నూతనంగా నిర్మించిన 8 మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆన్లైన్ ద్వారా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
CM KCR | రాష్ట్రంలో ఏ పథకం తెచ్చినా ఈ.. ఆ ఊరు తేడా లేకుండా.. చిల్లర రాజకీయ వివక్షలు లేకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రగతి భవన్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మెడికల్ కాలేజీ�