CM KCR | రాష్ట్రంలోని ఎనిమిది కొత్త జిల్లాలో నిర్మించిన మెడికల్ కాలేజీలను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ప్రగతి భవన్ నుంచి ఆయా కాలేజీలకు సీఎం ప్�
వైద్య రంగంలో పేదల స్వప్నం సాకారమవుతోంది. సీఎం కేసీఆర్ ముందు చూపుతో కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో వైద్య సేవలు పేదల వద్దకే రాబోతున్నాయి. వ్యవసాయం, విద్యతో పాటుగా వైద్య రంగానికీ సీఎం పెద్ద పీటవేశారు.
రాష్ట్రం లో ప్రాథమిక వైద్యం మరింత బలోపేతానికి ఐదు కార్యక్రమాలు చేపట్టినట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. 969 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల మెరిట్ లిస్ట్ విడుదల చేశామని, ఒకట్రెండు వ
KNRUHS | కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పరిధిలోని వైద్య కళాశాలల్లో పీజీ మెడిసిన్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి రెండవ విడత వెబ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్ధులు నవంబర్ 5వ తేదీ
Kaloji health university | రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాలకు గానూ ఆన్లైన్ దరఖాస్తుల నమోదుకు కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం సోమవారం నోటిఫి
Minister KTR | కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు 9 మెడికల్ కాలేజీలు కేటాయించామని కిషన్ రెడ్డి చ�
MBBS Course | స్వరాష్ట్రంలో ఉంటూ డాక్టర్ చదవాలనుకునే వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మైనారిటీ, నాన్ మైనారిటీ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్- బీ కేటగిరీ సీట్లలో కేటాయించే 35 శాతం సీట్
మాట్లాడే ముందు వాస్తవాలను తెలుసుకోవాలి కేంద్ర మంత్రి మాండవీయకు కేటీఆర్ దీటైన రిైప్లె హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): వైద్య రంగంలో రాష్ర్టానికి కేంద్రం శూన్యహస్తమే ఇచ్చిందని ఐటీ శాఖ మంత్రి కే తారక
హైదరాబాద్ : కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం కొనసాగుతోంది. మెడికల్ కాలేజీల మంజూరుపై ఇరువురి మధ్య హాట్ హా�
హైదరాబాద్ : ‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణకు ఎన్ని మెడికల్ కాలేజీలు మంజూరు చేశారో చెప్పాలంటే.. సున్నా’ అంటూ రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఇదే సమయంలో తెలంగాణ ముఖ్
జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు దిశగా మరో ముందడుగు పడింది. వనపర్తి, రంగారెడ్డి జిల్లాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఆమోదం తెలిపింది.